November 17, 2025 6:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రెండు రోజుల్లో రూ.100 కోట్ల విరాళాలు వచ్చినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

January 18, 2021 at 7:00 AM
in Latest News, National, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రెండు రోజుల్లో రూ.వందకోట్ల విరాళాలు వచ్చినట్టు సమాచారం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ప్రకటించింది. ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ భూమిపూజ చేసి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. 39 నెలల్లో నిర్మాణం కానున్న రామమందిరం కోసం.. జనవరి 15న విరాళాల సేకరణ కార్యక్రమం మొదలైంది. ఫిబ్రవరి 27న ముగియనుంది. కాగా ఈ రామమందిర నిర్మాణానికి రూ.1100కోట్లు వ్యయం అవుతుందని అంచనా. సుధీర్ఘ కాలం తరువాత దేశ సర్వోన్నత న్యాయస్థానం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

హిందువులందరినీ భాగస్వామ్యం చేయాలనే..

ఈ నిర్మాణ బాధ్యతలను చూస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తమకు అందిన సమాచారం మేరకు రెండు రోజుల్లో రూ.వంద కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. ఇంకా అధికారికంగా రసీదులు రావాల్సి ఉందన్నారు. ఆలయ నిర్మాణ ఇప్పటికే ప్రారంభమైందని, మూడు సంవత్సరాల్లో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. దేశ విదేశాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు ప్రకటిస్తుండడం పట్ల చంపత్ రాయ్ హర్షం వ్యక్తం చేశారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయ నిర్మాణంలో హిందువులందరినీ భాగస్వామ్యం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావించిందని, ఆ మేరకు దేశంలోని ప్రతి కుటుంబం నుంచి విరాళాలు సేకరిస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంప‌త్ రాయ్ ప్రకటించారు.

Must Read ;- సూరిబాబు.. రాములోరికి బలిపశువు ఎలా అయ్యాడంటే..

రాష్ట్రపతి రూ. 5 లక్షల విరాళం

తాజాగా రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్ అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం తలెత్తింది. ఈ వివాదంపై చంపత్ రాయ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయుడని, భారతీయ ఆత్మ శ్రీరామచంద్రుడని అన్నారు. ఈ గొప్ప లక్ష్యం కోసం విరాళం ఇవ్వడాన్ని ఎలా వివాదం చేస్తారని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం 39 నెలల్లో పూర్తవుతుందని, బహుశా 2024కు ముందే పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక నిధుల సేకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా 13కోట్ల కుటుంబాల్లోని రామ భక్తులను కలిసి విరాళాల సేకరణకు వీహెచ్‌పీ సిద్ధమైంది. ఇందు కోసం 5లక్షల మంది కార్యకర్తలతో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో వీహెచ్‌పీ ప్రకటించింది.

రూ.11కోట్లు విరాళమిచ్చిన వజ్రాల వ్యాపారి

ఇక గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి రామమందిరం నిర్మాణం కోసం రూ.11కోట్లు విరాళంగా ఇవ్వగా, హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన నెల వేతనాన్ని అయోధ్య ట్రస్టుకు విరాళంగా ప్రకటించారు. శనివారం తనను కలిసిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు రూ. 1,83,750ల డీడీని అందజేశారు. వైసీపీ ఎంపీ తన మూడు నెలల వేతనం రూ.3.9లక్షలతోపాటు భక్తులు ఇచ్చిన మరో రూ.1,11,111 విరాళంగా ప్రకటించారు. రామాలయానికి ఎంత విరాళం ఇచ్చామనేది ముఖ్యం కాదని, భక్తికి సంబంధించిన అంశమని, ఎవరికి సాధ్యమైనంత వారు విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. తాను కూడా విరాళం ఇచ్చినట్లు ప్రకటించారు.

మూడో అతిపెద్ద హిందూ దేవాలయం

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామమందిరం ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో.. కంబోడియాలోని అంగోకర్‌వాట్ ఆలయం మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది.

ప్రత్యేకతలు ఇవీ..

అయోధ్యలో 5 గోపురాలతో, 69 ఎకరాల్లో, 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న ఆలయంలో గర్భగుడి పైకప్పును వెండితో ఏర్పాటు చేయనున్నారు.  270- 280 అడుగుల వెడల్పు, 268-300 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా, ప్రాంగణంలో లక్షమంది భక్తులు పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా నిర్మించనున్న విషయం తెలిసిందే.

Must Read ;- నెలరోజుల్లోగా కొత్త కోదండరామాలయం నిర్మాణం

Tags: 100 crores donations to rammandir in two dayshindu peoplelatest vizianagaram newsraamateerdam temple issueraamateerthamtelugu newstemples news telugu
Previous Post

కేసీఆర్‌ను సంజయ్ పల్లకిలో మోస్తాడట.. దోమాల సేవ చేస్తాడట!

Next Post

బాలయ్యతో తలపడే విలన్ గా ఇతడే ఫైనల్!

Related Posts

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

by లియో డెస్క్
November 14, 2025 4:42 pm

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 13, 2025 5:59 pm

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

by లియో డెస్క్
November 12, 2025 5:22 pm

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

by లియో డెస్క్
November 7, 2025 8:06 pm

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Priyanka Chopra Latest Hot Gallery

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సంఘహితం కోసం పుట్టిన మాధ్యమం.. పత్రికలు

పెరిగిన నిత్యావసరాల ధరలకు తోడు పన్నుల పోటు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

సావిత్రి చక్కదిద్దిన యన్టీఆర్ కుటుంబం .. అప్పుడే 50 ఏళ్ళయిపోయింది!

Actress Naina Ganguly Looks Stunning

బడిలో కరోనా

టాలీవుడ్ లో టాప్ గేరేసిన బాలీవుడ్ బ్యూటీ

ముఖ్య కథనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist