July 6, 2022 8:35 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

రాజధానిపై భాజపాది మాయమాటల నయవంచన

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే డిమాండ్‌తో సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం ఎంత అనేది కూడా కీలకాంశం. ఒకేరాజధాని ఉండాలని ఒకవైపు అంటూ.. పోరాటానికి దన్నుగా నిలవకుండా రెండో వైపు ప్రవర్తిస్తూ నయవంచనకు పాల్పడుతున్నారు. 

August 31, 2020 at 5:01 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రత్యేకప్రతినిధి)

రాజధానిని మూడు ముక్కలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించింది. అయితే మిగిలిన పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. బీజేపీ నుంచి దేశ ప్రధానిగా ఉన్న నరేంధ్రమోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని మూడు ముక్కలైతే… ఆ పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదని బీజేపీ నేతల సుజనాచౌదరి ప్రతి సందర్భంలోనూ బల్లగుద్ది చెబుతూనే ఉన్నారు. ఇక ఆ పార్టీ తాజా మాజీ కన్నా లక్ష్మీనారాయణ తాము 3 రాజధానులకు వ్యతిరేకమని అమరావతి రైతులకు మద్దతు పలికారు. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని కుండబద్దలు కొట్టారు. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ మాత్రం 20 కోట్ల జనాభా ఉన్న యూపీకి ఒక రాజధాని ఉంటే 5 కోట్ల జనాభా కూడా లేని ఏపీకి మూడు రాజధానులెందుకని ప్రశ్నిస్తారు. అసలు  బీజేపీ నేతలే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ పార్టీ అమరావతి రాజధానిపై సింగిల్ స్టాండ్ తీసుకుంటుందని ఎవరు మాత్రం భావిస్తారు.

మూడు ముక్కలాట…

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతి రాజధాని మాత్రమే కొనసాగించాలని 258 రోజులుగా సాగుతున్న ఉద్యమంలో బీజేపీ పాత్ర శూన్యం. అసలు ఏపీలోనే బీజేపీ సింగల్ గా పోటీ చేస్తే కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లేదనేది సత్యం. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు ఒక శాతం కన్నా తక్కువే. నిజానికి ఇవి నోటా కంటె కూడా తక్కువ. అలాంటి సమయంలో జనసేనతో చేతులు కలిపి 2024లో అధికారంలోకి వస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీరాలు పోతున్నారు. గత ఎన్నికలలో 6 శాతం ఓట్లు తెచ్చుకుంటే జనసేనతో కలవకుంటే గనుక.. తమ పార్టీకి సొంతంగా ఎన్ని సీట్లు రాగలవన్న  ధైర్యం ఆయనకు ఉందో లేదో తెలియదు. 

ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ల కన్నా ఆ పార్టీ నాయకులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ప్రతి రోజూ నాలుగు టీవీ లైవుల్లో కుండబద్దలు కొట్టడం తప్ప ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్నది కూడా ఏమీ లేదు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఒత్తిడి తీసుకు వస్తే వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రక్రియను నిలిపివేస్తుంది. కానీ ఏపీ బీజేపీ పెద్దలు ఆ పని చేయరు. రెండు గ్రూపులుగా.. ఒకరు వైసీపీకి కొమ్ముకాస్తున్నట్టుగా.. మరొకరు తెలుగుదేశానికి వత్తాసు పలుకుతున్నట్టుగా మాయమాటలు వల్లిస్తుంటారు. 

రాజధానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందా?

అవుననే.. అంటున్నారు రాజధాని రైతులు. ఎందుకంటే ప్రధాని హోదాలో మోడీ శంకుస్థాపన చేసిన దానికే దిక్కులేకుండా పోయినా బీజేపీ నేతలు అమరావతి రాజధానిని సమర్థించడం లేదని వారు మండిపడుపడుతున్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర పెద్దల వద్ద అమరావతి రాజధానిని కాపాడే విషయంలో గట్టిగా మాట్లాడేవారు. కానీ రాష్ట్ర బీజేపీలో ఎవరి దారి వారిదే. ఇక అమరావతి రైతులను ఎవరు పట్టించుకుంటారు. అమరావతికి ద్రోహం చేసిన పార్టీలో బీజేపీది కూడా పెద్దన్న పాత్రేనని చెప్పొచ్చు. 

అమరావతి రైతులకు సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం కౌలు, రాజధాని ప్రాంత కూలీలకు ఫించన్లు చెల్లించకపోయినా ఏపీ బీజేపీ నేతలు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఎంతసేపటికీ కేంద్ర బీజేపీ నేతల మెప్పు పొందితే కేంద్రంలో ఏదైనా పదవులు రాకపోతాయా అన్న యావ తప్ప రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలకే లేదు. ఇక రాజధాని రైతునేం పట్టించుకుంటారు.

అమరావతికి ద్రోహం చేసి ఏపీలో బలపడగలరా?

రాజధానికి సకాలంలో నిధులు కేటాయించే విషయంలో మోడీ 1.0 సర్కారు పద్దతిగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఇంత సమస్య కూడా వచ్చేది కాదు. అప్పుడు నిధులివ్వలేదు. ఇప్పుడు రాజధాని పోరాటాన్ని సమర్థించడం లేదు. ఈ రకంగా ఒక అమరావతికి చేసిన ద్రోహం వల్ల ఈ ప్రాంతంలో తప్ప.. మిగిలిన రాష్ట్రంలో తాము కోల్పోయేది ఏమీ ఉండదని భాజపా నాయకులు భ్రమిస్తే పొరబాటు. ఎందుకంటే.. ఒక ప్రాంతానికి ద్రోహం చేసిన వారు. ఎవ్వరితోనైనా అవకాశం దొరికితే అలాగే ప్రవర్తిస్తారని ప్రజలు అంచనా వేయగలరు. ఆ కోణంలో చూసినట్లయితే… అమరావతి ద్రోహం వారిని ఎప్పటికీ వెంటాడుతుంటుంది. ఏనాటికి రాష్ట్రంలో వారి పార్టీ బలపడకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

అమరావతి రాజధాని విషయంలోనే బీజేపీ నేతలు తలోతీరు అన్న చందంగా తయారయ్యారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా, ప్రజల్లో కొంత సానుభూతి ఉండేది. అమరావతికి ఆ పార్టీ మోసం చేయడంతో ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నరు. ఏపీలో బీజేపీ ఓట్ల శాతం చాలా తక్కువ. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే రాష్ట్రంలో బీజేపీ మరింత బలహీన పడిందనే చెప్పవచ్చు. ఇక బీజేపీ, జనసేనతో కలసి సాధించేది కూడా ఏమీ ఉండదు. అమరావతి రాజధానికి వైసీపీ మూడు ముక్కలు చేస్తే బీజేపీ అమరావతి రాజధాని విషయంలో బీజేపీ నాయకులు మూడు ముక్కలాట ఆడారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Tags: amaravathi drohambjpfarmers agitationsleotop
Previous Post

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

Next Post

కరోనా అంతానికి నందమూరి బాలయ్య మంత్రం!

Related Posts

Andhra Pradesh

అవమానాలకు వేదికగా మారిన అల్లూరి 125వ జయంతి వేడుకలు

by కృష్
July 4, 2022 6:22 pm

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రముఖులకు అవమానల వేదికగా మారింది.కేంద్ర ప్రభుత్వ...

Cinema

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

by కృష్
July 4, 2022 3:28 pm

సినీ ఇండస్ట్రి.. హాట్ రూమర్స్ ,అఫ్ఫైర్స్ ,లవ్ అఫైర్స్ కి కేరాఫ్ గా...

Editorial

ఢిల్లీకి చేరిన టి కాంగ్రెస్ పంచాయితీ.. జగ్గారెడ్డి , విహెచ్ పై చర్యలు ?

by కృష్
July 4, 2022 1:25 pm

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో...

Cinema

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

by కృష్
July 4, 2022 1:20 pm

చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

Andhra Pradesh

బ్రిటిష్ వారినే గడగడలాడించిన ధీరుడు అల్లూరి – చంద్రబాబు

by కృష్
July 4, 2022 1:14 pm

అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు టిడిపి జాతీయ...

Editorial

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

by కృష్
June 30, 2022 6:21 pm

పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందా ?...

Andhra Pradesh

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

by కృష్
June 30, 2022 3:13 pm

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఆటోపై హైటెన్షన్ విద్యుత్...

Andhra Pradesh

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

by కృష్
June 29, 2022 5:38 pm

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైన ఇడుపులపాయలో ఊహించని షాక్...

Editorial

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

by కృష్
June 29, 2022 5:30 pm

వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే చిన్న...

Andhra Pradesh

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

by కృష్
June 29, 2022 3:55 pm

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ కక్ష సాధింపు పాలన కొనసాగుతోంది. సుధీర్గ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

Anchor Vishnu Priya Hot Stunnig Photos

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

అవమానాలకు వేదికగా మారిన అల్లూరి 125వ జయంతి వేడుకలు

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

Pooja Bhalekar Ups The Heat

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

Yashika Anand Bold Beautiful Pics

ముఖ్య కథనాలు

అవమానాలకు వేదికగా మారిన అల్లూరి 125వ జయంతి వేడుకలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

ఢిల్లీకి చేరిన టి కాంగ్రెస్ పంచాయితీ.. జగ్గారెడ్డి , విహెచ్ పై చర్యలు ?

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

బ్రిటిష్ వారినే గడగడలాడించిన ధీరుడు అల్లూరి – చంద్రబాబు

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

అవమానాలకు వేదికగా మారిన అల్లూరి 125వ జయంతి వేడుకలు

ఢిల్లీకి చేరిన టి కాంగ్రెస్ పంచాయితీ.. జగ్గారెడ్డి , విహెచ్ పై చర్యలు ?

బ్రిటిష్ వారినే గడగడలాడించిన ధీరుడు అల్లూరి – చంద్రబాబు

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

సినిమా

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

బాలయ్యకు కరోనా పాజిటివ్..

డైరెక్టర్ పూరీ, హీరోయిన్ ఛార్మి ల అఫైర్ పై తొలిసారి స్పందించిన పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి

టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన సి కళ్యాణ్, మంత్రి తలసాని

మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైరరికల్ పోస్ట్

తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన సమంత

జనరల్

అవమానాలకు వేదికగా మారిన అల్లూరి 125వ జయంతి వేడుకలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..

ఢిల్లీకి చేరిన టి కాంగ్రెస్ పంచాయితీ.. జగ్గారెడ్డి , విహెచ్ పై చర్యలు ?

మహేష్ మూవీలో కనిపించబోయే కన్నడ స్టార్ హీరో ఈయనేనా ?

బ్రిటిష్ వారినే గడగడలాడించిన ధీరుడు అల్లూరి – చంద్రబాబు

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In