May 28, 2022 1:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గంజాయి సాగులో మావోల పాత్ర!.. ఆశ్చర్యం!!

ప్రస్తుతం ఏపిలో రాజకీయాలు గంజాయి, డ్రగ్స్ చుట్టూ చక్కర్లుకొడుతున్నాయి. ఎందుకంటే దాని తీవ్రత అధికం కాబట్టి. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని టీడీపీ గత నెల రోజుల నుంచి యుద్దం ప్రకటించింది. ఈ యుద్దానికి పట్టాభి సేనాని బాధ్యతను వహించి ధీటైన విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏజెన్సీలో గంజాయి సాగుపై ఉక్కుపాదాన్ని మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇందులో మావోయిస్టుల‌ పాత్రను యాడ్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది!’

November 2, 2021 at 4:31 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయ పాపాలు.. యువతకు శాపాలు అన్న సూక్తి ఏపిలో జరుగుతున్న డ్రగ్స్ దందా చూస్తే ఇట్టే బోధపడుతోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పాపాలు.. రాష్ట్రంలో యువతకు శాపంగా మారుతున్నాయి. విశాఖ మన్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా గ్రూపులు కట్టి మరి ముష్కర మూకలు పెద్దఎత్తున గంజాయి సాగుకు పూనుకున్నాయి. ఈ దుశ్చర్యల ఫలితమే ఏపితోపాటు పక్కరాష్ట్రాలకు మత్తు చేటుకాలంగా దాపురించింది. అందుకు నిదర్శనమే నిన్న విశాఖ కేంద్రంగా డీజీపీ అధ్యక్షత తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారుల అత్యవరస సమావేశం. ఈ సమావేశం సాక్షిగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడిన తీరు సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఏజెన్సీలో 15 వేల ఎకరాల్లో( అధికారుల లెక్కప్రకారం ) గంజాయి సాగవుతోంది. సరాఫరాలోనూ, రవాణాలోనూ, స్వదేశంతోపాటు విదేశాలకు ఎగుమతులోనూ ఐదు రాష్ట్రాలకు చెందని మాఫియా ముంబాయి బేస్ గా నడుస్తోంది అన్న ప్రచారం కోడై కూస్తున్నా .. డీజీపీ మాత్రం సమస్య తీవ్రతను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారనే వాదనలు లేకపోలేదు. అధికార పార్టీ రాజకీయాలు చూసిచూసి.. వినివిని కాబోలు ప్యానిక్ ను డైవర్షన్ ను కళ్ళకు కట్టారు. ఏజెన్సీలో విసృత స్థాయి సాగు రూపం దాల్చిన గంజాయి మూలాలను వెతకడం మాని, ఆ పాపాన్ని మావోయిస్టులపై తోశారు. ఇక్కడ మావో చర్యలను సమర్ధిస్తున్నట్లు కాదు .. ఏజెన్సీలో విశృంఖలుగా సాగుతున్న మాఫియా ఆగడాలను ఎండగట్టడమే. డీజీపీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే .. ‘వెనకటికి ఓ సినీమా డైలాగ్ గుర్తొచ్చింది .. ఆ సినీమాలో ప్రజా నాయకుడిగా ఆధరణ పొందుతున్న ఓ నాయకున్ని వేరే పక్షం వారు హత్య చేస్తారు.. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు పత్రికల్లో తాటికాయాంత అక్షరాల్లో.. ఆ నాయకున్నీ తీవ్రవాదులు కాల్చి చంపారని.’ఈ సన్నివేశాన్ని ఇంతకన్నా విడమరిచి చెప్పనక్కర్లేదనుకుంటా. దీనిని బట్టి అర్థమయ్యే నగ్న సత్యం ఎంటంటే .. ‘రాజకీయ రంగు పులుముకున్న ప్రతి క్రైం కు కారకులు.. నక్సల్స్, ఎక్కడో కశ్మీరంలో ఉన్న తీవ్రవాదులే.’వీరిని బాధ్యులను చేయడం సినీమాలోనే కాదు నిజ జీవితంలోనూ రోటీన్ అని విమర్శలు లేకపోలేదు. ఏఓబిలో అనదికార లెక్కల ప్రకారం వేల ఎకరాల్లో గంజాయి సాగు వెనుక ప్రత్యక్ష్యంగా మాఫియా ఉంటే .. పరోక్షంగా లోకల్ రాజకీయాలు ఈ అక్రమ దందాకు తెరతీశాయని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్న తత్వం బోధపడకపోవడం విచారకరం.

గంజాయిపై టీడీపీ యుద్దంతోనే ఫలితాలు

దేశంలో గంజాయి రవాణాకు ఏపి కేంద్రబిందువుగా ఉంది అన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి సాగుకు గల కారణాలను వెతికి ఎత్తిచూపడం అప్రస్తుతమైనా .. అనాలోచిత స్వార్థ రాజకీయాలకు బలవుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, యువతను చూసి విచారించక తప్పదు. మితిమీరిన మద్యం ధరలు, విదేశాల్లో గంజాయి వాడకంపై ఎత్తివేసిన నిషేధాజ్ఞల ఫలితమేమో కాబోలు .. ‘ఏవోబి లో 15 వేల పైచిలుకు ఎక‌రాల్లో గంజాయి సాగు పురుడుపోసుకుంది. ఎక్కడ గంజాయి పట్టుకున్న ఏపి డీజీపీ కార్యాలయానికి ఫోన్ వస్తోంది.. మన్యంలో ఏం జరుగతోందని.’ఏజెన్సీలో తెరలేపిన వికృత క్రీడను టీడీపీ ఆది నుంచి హెచ్చరిస్తూనే వస్తోంది. మాఫియా అండదండలతో ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి రాజకీయ రంగుపులుముకుని యువతను నాశనం చేస్తోందని వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ నిర్లక్ష్యమే కాస్తా.. మొక్క మానై ప్రస్తుతం ప్రభుత్వ కూసాలను కదిలించేస్తోంది. గంజాయి మూలాలను వెతికి ఆ మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు తెలుగుదేశం పార్టీ యుద్దం ప్రకటించింది. ఆ యుద్దాన్ని పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో పట్టాభి విజయం సాధించారనే చెప్పవచ్చు.

అప్పుడు వదిలేసి.. ఇప్పుడెందుకు దిద్దుబాటు..

రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగిన దాని పూర్వాపరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాలి .. అది ముఖ్యమంత్రి దృష్టికి రావాలి. అది పాలనలోని సమర్థత. ఆంధ్రా, బడిసా బోర్డర్లో గంజాయి పెద్దఎత్తున సాగుకు సన్నద్దం అవుతున్నారన్న సమాచారం అక్కడి అధికారులకు, స్థానిక పాలకులు వద్ద ఎందుకు లేదు అన్నది ప్రతిపక్షాల ఆరోపణలు. కొత్తవారి కదలికలు, రవాణాపై నిఘా, స్థానికుల యాక్టీవిటీస్ పై అక్కడి అధికారులు, స్థానిక నాయకులు ఎందుకు దృష్టిపెట్టలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. సాంకేతిక వింతపుంతలు తొక్కుతున్న వేళ .. ఏపి పోలీసు యంత్రాంగం ఎందుకు అటువంటివాటిపై దృష్టిసారించి, నియంత్రించలేని పరిస్థితిలో ఉందో అన్న అనుమానాలు కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. నిన్న విశాఖ నోవోటెల్ హోటల్లో ఐదు గంటలు పాటు ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికాదుల సమావేశం వేదికగా ఏపి డీజీపీ గౌతం చేసిన వాఖ్యాలు కూడా ఈ చర్చలో పరిగణాలోకి తీసుకోవాలి. అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు కూడా ప్రస్తవించాలి. ఏపిలో డ్రగ్ సరాఫరాలేదని, గంజాయి మాత్రం సాగు, రవాణాపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని చెప్పారు రాష్ట్ర డీజీపీ. అవసరమైతే డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని ఆయన ప్రకటించారు. అంతకన్నా ముందుగా విశాఖలో ఉన్న జనసేనాని కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తే 48 గంటల్లో గంజాయిని కంట్రోల్ చేయవచ్చునని సూచనలు చేశారు. కొన్నిరోజులకు మునుపు రాష్ట్రం డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నప్పుడు ఏజెన్సీలో పెత్తనం చేస్తున్న లోకల్ నాయకులు అరణ్యంలో పడి సాగుచేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. దీనిని బట్టి చూస్తే .. అధికారపార్టీ లోకల్ నాయకులకు తెలియకుండానే ఈ మాఫియా అక్కడ వేళ్లూనుకుపోయిందా అన్న సందేహాలు లేకపోలేదు. కేసుల విచారణలో పోలీసులకు కూడా స్వేచ్ఛ లేదు అన్నది జనసేనాని వ్యాఖ్యాలతో తేలిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

must read ;- ప‌ట్టాభి అరెస్ట్ అక్ర‌మం!.. ఇదిగో సాక్ష్యం!

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap dgp gowtham sawangap latest newsap newsap politicscannabiscannabis cultivation in indiaganjaiLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopmaoiststdpTelugu Desam Party (TDP)telugu newsthe leo newstheleonews.comvizag
Previous Post

సంక్రాంతి బరిలో మరో మూవీ

Next Post

అఖిల్ ‘ఏజెంట్’ ఎంత వరకు వచ్చాడు?

Related Posts

Cinema

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

by కృష్
May 27, 2022 6:12 pm

కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...

Cinema

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

by కృష్
May 27, 2022 11:22 am

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....

Andhra Pradesh

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

by కృష్
May 27, 2022 11:05 am

పసుపు పండుగకు సర్వం సిద్ధం అయ్యింది.రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు...

Andhra Pradesh

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

by కృష్
May 26, 2022 7:40 pm

తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కి కేంద్రం ఏ మాత్రం సహకరించడంలేదని టీపీసీసీ అధ్యక్షులు...

Bollywood

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

by కృష్
May 26, 2022 7:27 pm

ఇటీవలే తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్...

Andhra Pradesh

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

by కృష్
May 26, 2022 7:18 pm

దేశప్రధాని నరేంద్రమోడి తో నేరుగా కుస్టీ పట్టేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. రాష్ట్రానికి...

Andhra Pradesh

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

by కృష్
May 26, 2022 7:10 pm

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై టిడిపి సీనియర్ నేత, మాజీ...

Bollywood

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

by కృష్
May 26, 2022 7:01 pm

కేజీఎఫ్ చిత్రం హీరో యాశ్ ఒక్కసారిగా హైప్ వచ్చింది.ఈ చిత్రం యువహీరో రెంజ్...

Cinema

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

by కృష్
May 26, 2022 6:44 pm

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విడుదల...

Editorial

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

by కృష్
May 26, 2022 6:38 pm

తెలంగాణ రాష్ట్రం లో ప్రధాని మోడి పర్యటన తో టీఆర్ఎస్ వ్యవహార తీరు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో లీక్ చేసిన అనిల్ రావిపూడి

మహానాడు షెడ్యూల్ ఖరారు.. మే 28 ఒక్కరోజే మహానాడు

అకీరా నందన్ దేశాయ్ గా పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కుమారుడు.

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

సర్కారు వారి పాట దూడుకు కు 200 కోట్లు…ఓవరీస్ లోనే అధికమంటున్న చిత్ర యూనిట్..

ముఖ్య కథనాలు

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

మాజీమంత్రి నారాయణకు హై కోర్టులో ఊరట

అమలాపురం అల్లర్లు వెనుక జగన్ , పీకే కుట్ర ఇదేనా ?

ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన శని ముందే వదిలిపోతుంది – చంద్రబాబు

ఎక్కువ మంది పిల్లలు టెస్లా ఆధినేత ఎలాన్ మస్క్… వ్యాపారవెత్తల్లో అధిక ఏడుగురు సంతానం ఉన్నఏకైన వ్యక్తి…

పేరు చిచ్చు కార్చిచ్చుగా మారి కోనసీమ తగలబడిందా ?

సినిమా

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

ఏజెంట్ పై అక్కినేని వారసుడి ఆశలు

అకీరా నందన్ దేశాయ్ గా పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కుమారుడు.

సలార్ టీజర్ ఆలస్యం,అభిమానులకు నిరీక్షణ తప్పదన్న చిత్ర యూనిట్..

సర్కారు వారి పాట దూడుకు కు 200 కోట్లు…ఓవరీస్ లోనే అధికమంటున్న చిత్ర యూనిట్..

షూటింగ్ లో గాయపడిన విజయ్ దేవరకొండ – సమంత ?

బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో లీక్ చేసిన అనిల్ రావిపూడి

జనరల్

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

మాజీమంత్రి నారాయణకు హై కోర్టులో ఊరట

అమలాపురం అల్లర్లు వెనుక జగన్ , పీకే కుట్ర ఇదేనా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In