January 28, 2023 3:22 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నా జగన్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవడం లేదు. వందల కోట్ల ప్రజాధనం మాత్రం సలహాదారులకు సంతర్పణగా మారుతోంది.

January 6, 2023 at 5:15 PM
in Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ సిగ్గులేని జగన్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవడం లేదు. వివిధ శాఖలకు సలహాదారుల నియామకంలో రాజ్యాంగబద్ధతను తేలుస్తామని, రాజ్యాంగంలో సలహాదారుల నియామకానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టు చివాట్లు పెట్టింది.

వివిధ శాఖలకు నేతృత్వం వహించే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఉండగా బయటి నుంచి వచ్చినవారు మెరుగైన సలహాలు ఇస్తారా అని హైకోర్టు నిలదీసింది. శాఖలతో ప్రారంభమైన సలహాదారుల నియామక ప్రక్రియ రేపు పోలీసు అధికారులు, తహశీల్దార్ల వరకు విస్తరించే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ప్రభుత్వ శాఖకు సలహాదారులను నియమించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో. సలహాదారులను నియమించేందుకు నిర్దిష్ట విధానం ఏమిటో,వారి ఎంపికకు అర్హతలు నిర్ణయిం చారా? దరఖాస్తులు ఆహ్వానించారా? లేదంటే ఎవరినైనా సలహాదారులుగా నియమించవచ్చా అని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకరిని, ఇద్దరిని కాదు ఏకంగా 45 మందికి పైగా సలహాదారులను నియమించుకొన్నది. వీరుగాక లెక్కలోకి రాని వారి సంఖ్య ఇంక ఎంత ఉందొ తెలియదు. వీరందరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ వీరందరిని కూర్చోబెట్టి లక్షల్లో వేతనాలు, సకల సదుపాయాలు, రాజభోగాలు కల్పిస్తున్నారు.

గత మూడున్నరేళ్లలో ఆ 45 మందికి జగన్‌ ప్రభుత్వం దోచిపెట్టిన పెట్టిన ఖర్చు దాదాపు రూ 100 కోట్లు. మరో ఏడాదిన్నరలో ఇంకో రూ 60 కోట్లు వ్యయం చేయనుంది. అంటే 160 కోట్లు జీతాలు,అలవెన్సులు, గ్రాంట్లు, సకల మర్యాదల రూపంలో ప్రజాధనం సలహాదారుల ఖాతాల్లోకి చేరిపోతుంది.రహదారులు నరక ప్రాయంగా మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్న రోడ్ల పై గుంతల రోడ్లపై తట్టెడు మట్టివేయడానికి డబ్బులు ఉండవు. కానీ సలహాదారుల నియామకాలకు, వారికిచ్చే రాచ మర్యాదలకు అడ్డూ అదుపూ లేకుండా ప్రజాధనం దోచిపెడుతున్నారు. ఎక్కడో ఏదో రూపంలో ఉపయోగపడ్డారని కొందరిని ఏరికోరి సలహాదారులుగా నియమించుకొని ప్రజల సొమ్మును దోచిపెడుతున్న ప్రభుత్వం వారి వల్ల కలుగుతున్న ఉపయోగం ఏమిటి ? రాష్ట్రానికి, వారి వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిపాలనా వ్యవస్థ ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులున్నారు. వీరంతా ప్రజలకు జవాబుదారీ.

మరి సలహాదారులు ఎవరికి జవాబు దారి ? అసలు వారి అవసరం ఏముంది? వారికి వున్న చట్టబద్ధత ఏమిటి. పాలనాపరంగా సముచిత నిర్ణయాలు తీసుకునేందుకు ఆయా రంగాల్లో నిపుణులు, నిష్ణాతులు, అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునేవారు. వారు నిత్యం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అధికారులతో సమన్వయం చేసుకునేవారు. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగే సమావేశాల్లో వారు పాల్గొనడమే కాదు.వారి సలహాలకు విలువ కూడా ఉండేది. కానీ ఇప్పుడు అర్హత, అనుభవం లేకపోయినా రాజకీయ ప్రాధాన్యం ప్రాతిపదికనే సలహాదారులను నియమిచుకొంటున్నారు. ప్రజామోదంతో చట్టసభల్లోకి రాలేకపోతున్న వారు ఇలా సలహాదారుల రూపంలో వచ్చి తిష్ఠ వేస్తున్నారు. పైగా వీరికి గవర్నర్‌, ముఖ్యమంత్రితో సరితూగే వేతనాలు, అలవెన్సులు, హోదాలు, సకల గౌరవ మర్యాదలూ పొందుతున్నారు.

ప్రతి శాఖకు మంత్రి, ముఖ్య కార్యదర్శి, విభాగాధిపతి, అధికార యంత్రాంగం ఉంది. అయినా జగన్‌ ప్రభుత్వం ప్రతి శాఖకూ సగటున ఇద్దరు సలహాదారులను నియమించింది. కొన్ని శాఖలకు నలుగురు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు చేస్తున్నపనులు, ఇస్తున్న సలహాలేమిటి? వారు ఇస్తున్న సలహాలు ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలేంటి? ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు. 45 మంది సలహాదారుల్లో తాడేపల్లి సీఎం సమక్షంలో జరిగే సమావేశాలకు ముఖ్య సలహాదారు,సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే హాజరవుతుంటారు. మిగిలిన వారు ఎప్పుడైనా ఆ సమావేశాలకు హాజరయిన పరిస్థితి ఉందా ? కనీసం వారికి పిలుపు కూడా ఉండదు. ఒకవేళ వెళ్లినా వారిని రానివ్వరు. ప్రభుత్వ స్థాయిలో జరిగే సమావేశాలకు రానివ్వరు. స్వయంగాసలహాదారులే సమావేశం పెట్టె అవకాశమే లేదు. మరి వీరు చేస్తున్నది ఏమిటి ? సలహాదారులు సలహాలిచ్చే అవకాశమే లేనప్పుడు వీరికి కోట్లాది రూపాయల ప్రజాధనం రూపాయలు దోచి పెట్టడం అవసరమా?

కొందరు సలహాదారులు చేయడానికి తమకు ఏ పనిలేదని భావించి ఆ పోస్టుల్లో ఉండలేక రాజీనామాలు చేసారు. సలహాదారుల్లో అత్యధికులు వారి సొంత జిల్లాల్లోనే ఉంటున్నారు. కొందరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. విజయవాడ, గుంటూరులో ఉంటోంది కొద్ది మంది మాత్రమే. ఇక వారు ఏం చేయాలో నిర్దేశించే జాబ్‌చార్ట్‌ కూడా లేదు. పని ఎలాగూ లేదు కాబట్టి అనేక మంది జిల్లాల్లో వైసీపీ రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే కారు, వ్యక్తిగత సిబ్బంది, ప్రొటోకాల్‌తో రాచమర్యాదలు పొందుతూ వెలిగిపోతున్నారు. సలహాదారుల సూచనలతో ప్రభుత్వం చేసిన మంచి పనేమిటో ఒక్కటైనా చూపగలదా ? ఇప్పటి వరకు సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఏ సలహాదారు హాజరయ్యారు? ఎన్ని సలహాలు ఇచ్చారు? ప్రభుత్వంలో వారి పాత్ర ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయగలదా జగన్ ప్రభుత్వం.

45 మందికిపైగా ఉన్న ప్రభుత్వ సలహాదారుల్లో 8 మందికి కేబినెట్‌ ర్యాంకు కల్పించారు. వీరితోపాటు మరో 12 మందికి కేటగిరీ-1 కింద నెలకు సగటున రూ.3.82 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఇది కాకుండా అధికారిక నివాసం, ప్రభుత్వ కారు, డ్రైవరు, వ్యక్తిగత సహాయకుడు(పీఏ), వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్‌), ఆఫీసు సిబ్బంది కలిపి అర డజనుకు తగ్గకుండా సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వేతనాలు, అలవెన్సులు, ప్రొటోకాల్‌, వాహనాలు, వనరుల పేరిట ప్రతి సలహాదారు పేరిట మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నారు. అంటే మొదటి కేటగిరీలోని సలహాదారులపై ఒక్కొక్కరికీ సగటున నెలకు రూ.5.82 లక్షలు ఖర్చుచేస్తున్నారు.ఈ 20 మందిపై మూడున్నరేళ్ళ కాలంలో రూ 50 కోట్లు వ్యయం చేశారు. రెండో కేటగిరీ సలహాదారులు 14 మంది ఉన్నారు. వీరికి కేబినెట్‌ ర్యాంకు ఉండదు. వీరికి సగటున నెలకు రూ.2,79,000 వేతనం అందిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, వాహనాలు, సిబ్బంది జీతభత్యాల పేరిట మరో రూ.2 లక్షలు. వీరిపై ఒక్కొక్కరికీ నెలకు 4.79 లక్షలవుతోంది. మూడో కేటగిరీలో ఆయా శాఖలు, విభాగాల్లో పనిచేసే సలహాదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.2 లక్షల వేతనం.. వనరులు, సదుపాయాల పేరిట మరో 2 లక్షలు కలిపి నెలకు 4 లక్షలు వ్యయం చేస్తున్నారు.

ఈ కేటగిరీలోని 11 మందిపై మూడేళ్లలో రూ.15.84 కోట్లు ఖర్చుచేశారు. వీరుగాక ఓ ప్రత్యేక సలహాదారు కూడా ఉన్నారు. ఆయన వేతనం నెలకు రూ.2.50 లక్షలు. సిబ్బంది వేతనాలు, అలవెన్సులు మరో 2 లక్షలు. వెరసి నెలకు 4.50 లక్షల ఖర్చు. ఈయనపై గత మూడేళ్లలో 1.62 కోట్లు ఖర్చుచేశారు. కొందరు సలహాదారులకు అదనపు అవకాశాలు కూడా కల్పించారు. కారు కొనుగోలుకు రూ.10 లక్షలు, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు రుణం, గ్రాంటులు, ఫర్నిచర్‌, ఇంట్లో సామాను అంటే టీకప్పుల నుంచి సకలం కొనుగోలు చేయడానికీ ప్రత్యేకంగా అలవెన్సులు ఇస్తున్నారు. ఇవన్నీ వారి నియామక ఉత్తర్వుల్లోనే పొందుపరచడం మరో విశేషం. సలహాదారుల నియామకం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, అందులో వారికి ఇస్తున్న వేతనం, ఇతర అలవెన్సులు. సిబ్బంది జీతభత్యాలను పరిగణనలోకి తీసుకుంటే గడచిన మూడున్నరేళ్ళలో రూ160 కోట్లు జీతాలు,అలవెన్సులు, గ్రాంట్లు, సకల మర్యాదల రూపంలో ప్రజాధనం సలహాదారుల ఖాతాల్లోకి చేరిపోతుంది.మరో ఏడాదిన్నరలో ఇంకెంత ఖర్చు పెడతారో చూడాలి. అంతే కాకుండా లెక్కలోకి రాని సలహాదారులపై ఇంకెంత ఖర్చుపెట్టి ప్రజాధనం దోపిడీ చేస్తారో ఏ ఆర్ధిక గణాoకుడు లెక్క తేల్చగలరు.

Tags: ap high courtap high court questioned to government on advisors appointedleotop
Previous Post

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

Next Post

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

by Leo Editor
January 6, 2023 4:17 pm

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని...

General

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

by Leo Editor
January 5, 2023 2:26 pm

ఎక్కడ అణచి వేత ఉంటుందో అక్కడే తిరుగు బాటు ఉంటుంది. ఆ తిరుగు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

వీర్య కణాలు (స్పెర్మ్ ) పెంచే అద్భుత టాబ్లెట్ | How to Increase Sperm Count Naturally | Leo Health

Bollywood Actress Nora Fatehi Bold Pictures

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In