https://www.youtube.com/watch?v=zLewLxaNwME
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి వైసీపీ గ్రామ నాయకులతో వాలంటీర్ కూడా హాజరయ్యాడు. సదస్సులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం చేస్తుండగా బ్రహ్మంకు ఎక్కిళ్లు...
రైతుల ఉద్యమానికి మద్దతుగా హర్యానా కు చెందిన మతప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్ ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దులో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డడం సంచలనం...
రాజధాని గ్రామాల్లో దళితులకు ప్రభుత్వం ఫించన్లు నిలిపివేసిందని, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా కనిపించడం లేదని రైతులు ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఐదు రోజులు అసెంబ్లీ...
అయితే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ కండవా కప్పుకోలేదు. అంటే వీరంతా ఇప్పటికీ అసెంబ్లీ లెక్కల్లో టీడీపీలో కొనసాగుతున్నట్టు లెక్క. ఈ విషయం ఏ...
కొన్ని చినుకులు… పసుపు… పేరంటం… అగ్రహారం మీద శ్రావణ మేఘం కమ్ముకుంది. ఎర్రటి ఎండ వెళ్లిపోయి నాలుగు చినుకులు పడగానే.. మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది....
కోట ప్రసాద్ ( సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యులు) నేను వరంగల్ స్టేషన్ లో హైదరాబాద్ వెళ్ళే ఇంటర్ సిటి రైలు ఎక్కడానికి రెండో నెంబర్...
కరోనా ఎవరిపైనా కనికరం చూపించడం లేదు. కరోనా ఎవరినీ ఉపేక్షించడం లేదు. కరోనా ఎవరినీ కలకాలం బతకనివ్వడం లేదు. కరోనా డబ్బున్న వారు అని లేదు....
ఎవరు నేర్పేరమ్మ దేవులపల్లికి...... బతుకు పాటలా సాగాలన్నారు దేవులపల్లి క్రష్ణశాస్త్రి గారు. ఆయన రాసిన పాటలు వింటే మాత్రం బతుకు మీద ఆశ పుడుతుంది. బతుకు...
కరోనా విషయంలో ఏ నాయకుడు ఉపన్యాసం ఇచ్చినా సరే.. ఫ్రంట్ లైన్ వారియర్లను పదేపదే పొగుడుతుంటారు. డాక్టర్లు, పోలీసులు, తదితర రంగాలకు చెందిన సిబ్బంది సేవలు నిరుపమానమైనవి....
నేరుగా ప్రభుత్వం జవాబుదారీతనం వహించవలసి వచ్చే కొన్ని విషయాల్లో మాత్రమే… ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. అంతో ఇంతో చర్యలు తీసుకుంటోంది. అవి వినా.. ఇక సమాజం ఎలా...
గత నాలుగు దశాబ్దాలుగా అనంతపురం రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన జేసీ కుటుంబం ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది? రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాకముందు చంద్రబాబు అధికారంలో...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo