January 27, 2021 5:12 AM
18 °c
Hyderabad
23 ° Wed
23 ° Thu
23 ° Fri
23 ° Sat
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిధుల మళ్లింపుతో  బడుగుల సంక్షేమ కార్పొరేషన్ల నిర్వీర్యం

బీసీ కార్పొరేషన్లు అనేవి.. బీసీలకోసం ప్రారంభించారా? లేదా కొత్త అప్పులు పుట్టించడానికి వాటిని తయారుచేశారా? ఈ మీమాంస రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

December 19, 2020 at 12:30 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో నిధులు మళ్లింపు నిరాటంకంగా కొనసాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్ల రూపాయలను నవరత్నాల పథకాల నగదు బదిలీకి మళ్లిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాటికి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. వారందరినీ విజయవాడలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించి, వారిని నేరుగా ఇంటికి పంపించింది. ఎందుకంటే వారు కూర్చోవడానికి ఎక్కడా కనీసం ఒక్క కుర్చీ కూడా లేదు. కార్యాలయం, కనీస నిధులు లేకుండా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోగా ఆ కార్పొరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే నిజమైతే బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటైన ఆనందం కన్నా, వారి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ వారిని ఎక్కువగా బాధించే అవకాశం ఉంది.

నిధులు ఎలా ఎత్తిపోశారంటే…

బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్ల నిధులను ప్రభుత్వం అమ్మఒడి పథకానికి మళ్లించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఈ తంతు సాగుతోంది. నవరత్నాల పథకాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికే ఉపయోగపడతాయిని,  ఆ పథకాల్లోనూ వారే 90 శాతం లబ్దిదారులుగా ఉన్నారని ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. పేరుకే 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ వారు కూర్చోడానికి కనీసం కార్యాలయం కూడా లేదు. ఇక నిధుల సంగతి మరచిపోతే బెటర్. బీసీలు పదవులు వచ్చాయని ఆనందపడాలా? నిధులు, విధులు లేవని బాధపడాలా అర్థం కాకుండా తయారైంది. ఇప్పటికే సోషల్ వెల్ఫేర్, దేవాదాయ శాఖల నుంచి అమ్మఒడి , వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేదోడు పథకాలకు రూ.14 వేల కోట్లు మళ్లించారు. ఈ ఏడాది ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ నుంచి  రూ.11,300 కోట్లు నవరత్నాల పథకాలకు తరలించారు. ఈ ఏడాది జనవరిలో దేవాదాయ శాఖ  నిధులను రూ.56 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి  రూ.568 కోట్లు అమ్మఒడి ఖాతాలో వేశారు.

బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ ఏడాది రూ.3432 కోట్లు దారి మళ్లించారు.  ఇలా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ కార్పొరేషన్లు, దేవాదాయశాఖల నుంచి రూ.30 వేల కోట్లు మళ్లించారు. నిధుల మళ్లింపు కూడా పేదల సంక్షేమం కోసమేనని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

Must Read ;- అప్పుల వేటలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు

ఎంత ఎత్తిపోసినా ఇంకా లోటు

అందిన కాడికి అప్పులు తేవడంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రికార్డులు సృష్టించింది. అప్పులు చేయడంపై పరిశోధన చేసేందుకు ఓ విశ్రాంత ఐఏఎస్ ను ఢిల్లీ నుంచి రప్పించారు. అప్పులు ఎలా తేవాలి అనే విషయంలో ఇప్పటికే ఏపీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో లక్షా 30 వేల కోట్లు అప్పులు చేసి ఔరా అనిపించారు. కార్పొరేషన్లకు కేటాయించిన వేల కోట్లు నవరత్నాలకు మళ్లించినా, లక్ష కోట్లకుపైగా అప్పులు చేసినా, ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖల వారీగా విడతల వారీగా ప్రతి నెలా 14వ తేదీ వరకూ జీతాలు జమచేస్తూనే ఉన్నాయి. ఏదో ఒక శాఖకు ఒకటో తేదీ జీతాలు వేసి, ప్రభుత్వం జీతాలు ఇచ్చిందని ప్రచారం చేసుకుంటోంది.

కొత్తగా అప్పులు చేయడం ఎలా?

రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినంత మేర అప్పులు చేసే వీలు లేదు. కేంద్ర పభుత్వం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆయా రాష్ట్రాల జీఎస్డీపీలను పరిగణనలోకి తీసుకుని తాజాగా ఎఫ్ఆర్బీఎంను 5 శాతానికి పెంచారు. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది జీఎస్డీపీ ఎక్కువ చూపడం ద్వారా మరింత రుణాలు చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ అప్పుల కుప్పలా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఒక్కొక్కరిపై రూ.3 లక్షల అప్పుల భారం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే మూడేళ్లలో ఈ మొత్తం రూ.6 లక్షలకు చేరే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.

Also Reda ;- ఏపీకి షాకిచ్చిన కాగ్ నివేదిక  రుణం తీర్చాల్సిందే

Tags: andhra politcsap government debtsap newsbc corporationsbc welfare programsleotoptelugu newsycp leadersys jaganys jagan governementys jagan government debts
Previous Post

శృతిహాసన్ తో రొమాన్స్ చేయనున్న‘వకీల్ సాబ్’

Next Post

కరోనా వ్యాక్సిన్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా?

Related Posts

Editorial

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

by లియో రిపోర్టర్
January 26, 2021 7:37 pm

రాష్ట్రం మాత్రమే కాదు.. ఇవాళ దేశం మొత్తం కూడా మదనపల్లెలోని ఉన్మాద కుటుంబం...

Latest News

వంచనకు గురై.. 18 మంది మహిళలను చంపిన సైకో కిల్లర్!

by లియో డెస్క్
January 26, 2021 7:25 pm

భార్య చేతిలో వంచనకు గురవడం ఆ మనిషిని మృగంలా మార్చింది. ఆ ఒక్క...

Andhra Pradesh

ఐజీ సంజయ్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు

by లియో డెస్క్
January 26, 2021 6:52 pm

ఏపీలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐజీ సంజయ్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల...

Andhra Pradesh

నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..

by లియో డెస్క్
January 26, 2021 6:32 pm

 నాగార్జున యూనివర్శిటీ అధికారుల సమక్షంలోనే విద్యార్థులు రెచ్చిపోయారు. ఇన్‌ఛార్జి వీసీ రాజశేఖర్ సమక్షంలో...

Latest News

కేఎల్ రాహుల్, అతియా అఫైర్ : ఆ పార్టీలో ఏం జరిగింది?

by లియో రిపోర్టర్
January 26, 2021 6:30 pm

భారత క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది....

Andhra Pradesh

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

by లియో డెస్క్
January 26, 2021 5:51 pm

అయోధ్య రామాలయ నిర్మాణానికి గాను  తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర...

Andhra Pradesh

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

by లియో డెస్క్
January 26, 2021 5:04 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల...

Latest News

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

by లియో డెస్క్
January 26, 2021 4:06 pm

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ...

General

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

by లియో రిపోర్టర్
January 26, 2021 3:31 pm

ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలు రైతులు ఉల్లంఘించారు. సరిహద్దులు దాటి దేశరాజధాని...

Latest News

అనుమతి కంటే ముందే ట్రాక్టర్ల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

by లియో డెస్క్
January 26, 2021 12:21 pm

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

ఆడు మగాడ్రా బుజ్జీ : నాడు శేషన్.. నేడు నిమ్మగడ్డ!

కాశీవిశ్వేశ్వర ఆలయ గోపురం ధ్వంసం

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..

ముఖ్య కథనాలు

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఖాయమైంది.. !

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుక

బాలీవుడ్ భామతో ‘పుష్ప’ చిందులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

నాగచైతన్య వెర్సెస్ నానీ

మార్చి 11న రిలీజ్ కానున్న సినిమాల్లో విన్నర్ ఎవరు?

‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడుగా బాలీవుడ్ హీరో

‘క్రాక్’ డైరెక్టర్ నెక్ట్స్ మూవీ బాలయ్యతోనేేనా?

సంపాదకుని ఎంపిక

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి

ఎస్ఈసీ క‌త్తి ప‌దునెంతంటే.. క్ష‌ణాల్లో ఇద్దరు ఐఏఎస్‌లు బ‌దిలీ

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?

అయినా సరే.. తొడకొడుతున్న జగన్!

‘స్థానికం’కు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. సీఎస్‌కి పరీక్షా కాలమే

రాజకీయం

కూతుళ్లను చంపిన ఉన్మాదం.. న.మో. భక్త కుటుంబం!

వంచనకు గురై.. 18 మంది మహిళలను చంపిన సైకో కిల్లర్!

ఐజీ సంజయ్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు

నాగార్జున యూనివర్శిటీలో రికార్డింగ్ డాన్సులు, జగనన్న పాటలు..

జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

సర్కారు ‘బదిలీ’ గేమ్‌కు SEC చెక్.. వారిద్దరిపైనా ‘సర్వీసు’ వేటు

రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి

మత సామరస్యానికి ప్రతీక.. అయోధ్యలో మసీదుకు నేడు శంకుస్థాపన

అనుమతి కంటే ముందే ట్రాక్టర్ల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

సర్కారు వ్యూహం.. తిప్పికొట్టిన ఎస్ఈసీ

సినిమా

సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం 

ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’

‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఖాయమైంది.. !

సింగిల్ డైలాగ్ చెప్పలేకపోయిన ఆమె..  700 సినిమాలు చేసిందట!

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఖరారు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుక

బాలీవుడ్ భామతో ‘పుష్ప’ చిందులు

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ‘ఆహా’ అనిపించనున్న ‘క్రాక్’ 

నాగచైతన్య వెర్సెస్ నానీ

మార్చి 11న రిలీజ్ కానున్న సినిమాల్లో విన్నర్ ఎవరు?

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

జనరల్

కేంద్రం ఎత్తులు చిత్తు.. : ఢిల్లీని హడలెత్తించిన రైతులు

ఎర్రకోటపై రైతన్నల జెండా రెపరెపలు

రజనీ ‘అన్నాత్త’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!

కరోనాను కట్టడి చేస్తోన్న నారీ శక్తి!

రామతీర్థంలో విగ్రహాల ప్రతిష్ఠకు శ్రీకారం

జీవితంలో ఇదే ఆల్ జీబ్రా.. సెక్స్ లేకుంటే ‘గుండె’ గాభరా

నేడు సుప్రీం ఎదుటకు ఏపీ ‘పంచాయతీ’

చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?

చేపలు కూర.. ఒకరి హత్య, ఏడుగురికి జైలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist