CID మాజీ చీఫ్ PV సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్...
జగన్ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్రెడ్డి. అప్పట్లో జగన్...
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా.??...
ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు,...
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి....
పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన...
వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్ అడ్వకేట్లు సైతం నేర ప్రవృత్తి కలిగిన వారే. తాజాగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే...
ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజెడీకి దారి తీస్తుంది. సిల్లీగా చేసిన పనులు సీరియస్ అవుతాయి. తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్...
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్ స్కామ్లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న...
వైపీఎస్ అధికారులు.. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పదవిలో ఉండగా...
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బొట్టు పెట్టుకున్నారు. పులివెందుల పర్యటనలో అరటి రైతుల పరామర్శ సందర్భంగా ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చారు....
తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి బిగ్షాక్ ఇచ్చారు CID...
తప్పు చేసి ఎదురు దా*డి చేస్తే.. ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసులు పంపితే.. సీఐ శంకరయ్యలా డిస్మిస్ అవుతారు....
ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మాజీ APSBCL ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా...
అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల్లో.. గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం...
పులివెందుల పులి, సీమ సింహం అంటూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎలివేషన్లు వేస్తుంటారు ఆయన అభిమానులు. అక్రమ ఆస్తుల...
వైసీపీ బూతు బ్రదర్స్పై జగన్ సీరియస్ అయ్యారంట. నిజమేనండి.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా గాలి కూతలతో రెచ్చిపోయిన.. వల్లభనేని...
మనదేశంలో రిచ్.. రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల అఫిడవిట్లో ఆయన...
సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద...
హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆరేళ్ల తరవాత వైసీపీ అధినేత జగన్.. అక్రమాస్తుల కేసులో...
టీడీపీ యువనేత, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.....
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మను దూరం పెడుతున్నారు. కన్నతల్లి కంటే ఆస్తులు, రాజకీయాలే...
దేశ చరిత్రలోనే మొదటసారి ఓ నేరస్థుడు కోర్టు కు 11.30 AM కి వచ్చి 12.30 PM కు వెళ్ళిపోతా.....
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి...
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి...
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు...
ఏపీలో రక్త చరిత్ర రిపీట్ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ పెద్దల వరకూ వెళ్లే అవకాశం ఉంటే.....
ఐటీ రంగంలో ఏపీని టాప్ పొజిషన్లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు...
TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో TTD ఈవోగా పని చేసిన AV...
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్కు చేరింది. వీరి...
వైసీపీ అధినేత జగన్రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.....
ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ వలనే. అందుకే ముఖ్య మంత్రయినా.. ప్రధాన...
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో...
కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ...
నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి...
వన్డే వరల్డ్ కప్లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజయం తర్వాత...
కియా.. మేడ్ ఇన్ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు.....
మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. మంగళవారం తెలుగుదేశం...
సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్లో భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. లండన్లోని గ్లోబల్...
ఇదేంటి టైటిల్ ఇలా ఉందనుకుంటున్నారా...? ఇది అక్షరాలా నిజం.. నిజంగా నిజం.. మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి...
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్ఎల్ఏ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. గతంలో సత్తెనపల్లిలో...
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర మరోసారి బయటపడింది. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదాన్ని అడ్డుగా పెట్టి ప్రభుత్వంపై...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అద్భుతమైన కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 28న 12 ప్రముఖ బ్యాంకుల రీజినల్...
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ...
ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనలో మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన...
ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం...
ఏపీలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో ఫస్ట్ AI...
విశాఖపట్నం మరో భారీ ప్రాజెక్టుకు వేదికగా మారనుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా..ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్టును ఇండియాకు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ...
డాక్టర్ సుధాకర్..వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు హింసించి సుధాకర్ చని*పోయేలా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో...
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి...
ఏపీలో నకిలీ మద్యం ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవకాశం దొరికింది కదా అని వైసీపీ వెనుకాముందు చూడకుండా...
కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా...
మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ల సేవలో అనే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న...
నారా లోకేష్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్ను...
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే....
వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలనూ దోచుకున్న విషయం తెలిసిందే. ఆఖరుకు ఆ ఏడుకొండలవాడిని సైతం వైసీపీ నేతలు వదల్లేదు....
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో గురువారం...
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు...
మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన అనూహ్యంగా రద్దయింది. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను...
వై.ఎస్.షర్మిల సంచలన ప్రకటన చేశారు. జగన్కు చెక్ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఉల్లి...
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిరియానీ పదం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ ఎన్నికలలో...
ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది....
ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. GST సంస్కరణల...
ఏపీలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..జూనియర్ NTR పరువు తీసేశారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
విశాఖ మంచి టూరిస్టు ప్లేస్. అందమైన బీచ్లు, అలరించే ప్రకృతి విశాఖ సొంతం. ఐతే ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్టు...
దేశంలో చంద్రబాబు గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తుమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు...
ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద డేటా సెంటర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు...
సమయం చాలా విచిత్రమైనంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్కు ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. గతంలో టీడీపీ అధినేత...
జైలు నుంచి ACB కోర్టుకు తీసుకువస్తున్న ప్రతీసారి డ్రామాలు చేస్తుంటారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి....
కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది....
చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో...
ఐటీ..ఈ మాట వింటే దేశంలో గుర్తొచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. సాంకేతిక...
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి మరో వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్కూళ్లను దత్తత ఇవ్వాలనే...
పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ...
అమరావతి మంగళగిరి మయూరి టెక్పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను బుధవారం ప్రారంభించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు...ఏపీ...
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి...
అనంతపురం జిల్లా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన జిల్లాలలో టాప్ త్రీలో ఒకటి.. కరువుకి కేరాఫ్ జిల్లాగా పేరు పొందింది.....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లకు సంబధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్...
NTR జిల్లా ఘనమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని NTR జిల్లా ఘనంగా...
ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. కూటమి సర్కార్ 6...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల. ఏపీ...
పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా...
2024 జూన్లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐతే...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు తల...
ఊహించిందే జరిగింది. సొంతగడ్డ పులివెందులలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్కు ఘోర పరాభవం ఎదురైంది. సామాన్యులను బెదిరించి దశాబ్ధాలుగా నిర్మించిన...
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్కు చేరినట్లే కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో బిగ్బాస్ ఎవరో సిట్ నిర్ధారణకు వచ్చేసింది....
అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ...
గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో వైసీపీ నేతలు చేసిన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఇందుకు...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. కఠినంగా కనిపిస్తారు. ఐతే ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో...
ఆంధ్రప్రదేశ్లో నాడు - నేడుతో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది. ఐతే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా...
అధికారంలోకి రాకముందు నేతలు అనేక హామీలు ఇస్తారు. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై శ్రద్ధ పెట్టేది మాత్రం...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo