శ్రీరాముడు ఆదర్శప్రాయుడు అని, ప్రతిఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా పెద్దలు చెప్పారని ట్విటర్ ఆయన తెలిపారు ‘సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను త్యాగం చేశాడన్నారు. కరుణామూర్తిగా కనిపించిన రాముడే… అవసరం అయినప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా అలా చెప్పారు పెద్దలు అని లోకేశ్ అన్నారు.
Must Read ;- పుంగనూరు వీరప్పన్ మంత్రి పెద్దిరెడ్డి.. నారా లోకేష్
సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను త్యాగం చేయడంతో పాటు.. సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా, కరుణామూర్తిగా కనిపించిన రాముడే… అవసరం అయినప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా అలా చెప్పారు పెద్దలు pic.twitter.com/WsMOQXt6j7
— Lokesh Nara (@naralokesh) April 21, 2021