May 22, 2022 10:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మూడుసార్లు వాయిదా.. ఎప్పుడిస్తారో తెలియదు!

జగన్మోహన రెడ్డి సంకల్పం చాలావరకు చాలా మంచిది. కానీ అందులో ఉన్న చిన్న లోపం ఇవాళ న్యాయపరమైన చిక్కుగా మారింది. ఆచరణలో ఆ సంకల్పానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు?

September 26, 2020 at 6:49 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి చరిత్రలో నిలిపోవాలని చూస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశలు అంత తొందరగా నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పథకానికి రూ.7300 కోట్లు ఖర్చు చేశారు. భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు ముంపు భూములు అధిక ధరలకు కొనుగోలు చేశారని, నివాసానికి పనికిరాని భూములు ఇస్తున్నారని వర్షాకాలంలో మునిగిపోయిన భూముల  వద్ద దిగిన  ఫోటోలతో ప్రతిపక్షపార్టీల నేతలు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హచ్ ఛల్ చేశాయి. లబ్దిదారులకు ఇచ్చిన భూములు వెంటనే అమ్ముకునేలా పట్టాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లడంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది.

సుప్రీం తీర్పే కీలకం

ఇళ్ల పట్టాల పంపిణీపై సుప్రీం తీర్పు కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వం లబ్దిదారులకు ఉచితంగా ఇచ్చే భూములను అనుభవించాలే కానీ, అమ్ముకునే హక్కు లేదు. అసైన్ మెంట్ భూములు కూడా ఈ పరిధిలోకే వస్తాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం నుంచి  లబ్దిదారులు పొందిన ఇళ్ల స్థలాన్ని అమ్ముకోవచ్చే నిబంధన తీసుకువచ్చింది. దీనిపై టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ మూడు సార్లు వాయిదా పడింది.

వర్షాకాలం వెళ్లే వరకూ కాలయాపన చేస్తారా?

ప్రభుత్వం కొనుగోలు చేసిన చాలా భూముల్లో వర్షపునీరు నిలిచిపోయింది. కాకినాడ, రాజమండ్రిలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఆవ భూముల్లో అయితే 7 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. ఈ రెండు ప్రాంతాల్లోనే రూ.600 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన భూమిలో వరద నీరు చేరడంతో పంపిణీకి పనికి రాకుండా పోయింది. అందుకే వేసవి కాలం వరకూ సాగదీసి, ఆ తరవాత సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును పరిశీలించి ముందుకు సాగాలని చూస్తున్నారు. అప్పటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో వేయడం వల్లే   ఇళ్లపట్టాల పంపిణీ    ఆగిపోయిందని ప్రచారం చేయాలని వైసీపీ వర్గాలను వారి అధిష్టానం ఆదేశించిందని సమాచారం. దీంతో ఇళ్ల పట్టాల రాకపోవడానికి చంద్రబాబే కారణమని ఏ వైసీపీ నేత నోరు తెరిచినా అదే చెబుతున్నారు.

నివాసానికి పనికి వస్తాయా?

ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములు గ్రామాలకు, పట్టణాలకు దూరంగా విసిరేసినట్టు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారులు నివాసం ఉండే ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో భూములు కొనుగోలు చేశారు. ఉదాహరణకు విజయవాడలోనే పరిశీలిస్తే విజయవాడ రూరల్ మండలం  నున్న గ్రామ పరిధిలో ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు. కనీసం అక్కడికి వెళ్లడానికి రోడ్డు సదుపాయం కూడా లేదు. ఇలాంటి ప్రాంతాల్లో సెంటు భూమి ఇస్తే ఎవరైనా ఇళ్లు కట్టుకుంటారా అంటే కష్టమేనని చెప్పవచ్చు. పట్టణాల్లో చిన్నా, చితకా పనులు చేసుకుంటూ జీవిస్తోన్న  పేదలు ప్రభుత్వం ఇచ్చే భూమిలో ఇళ్లు కట్టుకుని, అక్కడ నుంచి పనికి వెళ్లాలంటే సాధ్యం కాదు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తున్న 30 లక్షల ఇళ్ల పట్టాల్లో 10 శాతం మించి పేదలకు ఉపయోగపడవని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. రూ.7,300 కోట్లు ఖర్చు చేసినా వైసీపీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలా కనిపించడం లేదు. దీనికితోడు ఈ పథకంలో చోటుచేసుకుంటోన్న అవినీతి పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ఉంది.

Tags: house sites to poorjagan government
Previous Post

ఐపీఎల్-13: సన్`రైజ్` అవుతుందా?

Next Post

తెలుగుదేశం ముద్ర ఉంటే.. భయపడుతూ బతకాలా?

Related Posts

Andhra Pradesh

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గళం.. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు..

by కృష్
May 20, 2022 3:23 pm

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు...

Editorial

తెలంగాణ లో దూకుడు పెంచిన బీజేపీ… చాపకింది నీరులా ప్రనాళికులు……

by కృష్
May 20, 2022 1:16 pm

తెలంగాణ రాష్ట్రం పై భారతీయ జనతా పార్టీ కన్నేసింది.వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు...

Andhra Pradesh

రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయి విడుదల పై స్పందించిన బాధిత కుటుంబ సభ్యుడు

by కృష్
May 19, 2022 3:35 pm

రాజీవ్‌ గాంధీ హత్యకేసు ముద్దాయి పేరరివాలన్‌ విడుదలపై పేలుడు ఘటనలో మృతి చెందిన...

Cinema

తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక

by కృష్
May 19, 2022 3:04 pm

కొణిదెల నీహారిక.. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మెగా అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం...

Bollywood

సెంట్రిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నయన తార

by కృష్
May 19, 2022 2:14 pm

హీరోయిన్ నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తనకుంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న ఆమె...

Andhra Pradesh

ఏపీలో రోడ్ల దుస్థితి పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన చిన్న జీయర్ స్వామి

by కృష్
May 19, 2022 12:43 pm

ఏపీలో జగన్ సర్కార్ అసమర్ధత మరోసారి బయటపడింది. ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితి...

Bollywood

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

by కృష్
May 19, 2022 12:14 pm

బాష బేదాలు లేని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మళ్ళీ రీజనల్ ఇండస్ట్రిల పోరు...

Editorial

తన కాపరితో ఏనుగు ఆటలు చూడండి

by కృష్
May 18, 2022 6:02 pm

మనుషులకే కాదు జంతువులకు కూడా స్వార్థం ఉంటుంది? స్వార్థం కోసం మనుషులతో గొడవపడి...

Bollywood

తమిళ హీరో సూర్య పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

by కృష్
May 18, 2022 5:45 pm

జై భీమ్ చిత్రం చిత్రం మరోసారి వివాదం లో చిక్కింది.ఓ వర్గంకు చెందిన...

Andhra Pradesh

అనకాపల్లి వైసీపీలో ముసలంకి మంత్రి అమరనాథ్ కారణమా ?

by కృష్
May 18, 2022 5:32 pm

ఆ నియోజకవర్గంలోని అధికార వైసీపీలో ముసలం మొదలయ్యిందా ? ఆ జూనియర్ మంత్రి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక

కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మీరా జాస్మిన్

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

సెంట్రిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నయన తార

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Anchor Vishnu Priya Hot Stunnig Photos

చంద్ర గ్రహం – పరిహారాలు | Chandra Graha Dosha Remedies In Telugu | Unknown Hindu Facts |

మహానాడు షెడ్యూల్ ఖరారు.. మే 28 ఒక్కరోజే మహానాడు

Actress Naina Ganguly Looks Stunning

Alluring pictures of South Beauty Poonam Bajwa

ముఖ్య కథనాలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గళం.. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు..

తెలంగాణ లో దూకుడు పెంచిన బీజేపీ… చాపకింది నీరులా ప్రనాళికులు……

రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయి విడుదల పై స్పందించిన బాధిత కుటుంబ సభ్యుడు

తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక

సెంట్రిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నయన తార

ఏపీలో రోడ్ల దుస్థితి పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన చిన్న జీయర్ స్వామి

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

తన కాపరితో ఏనుగు ఆటలు చూడండి

తమిళ హీరో సూర్య పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

అనకాపల్లి వైసీపీలో ముసలంకి మంత్రి అమరనాథ్ కారణమా ?

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గళం.. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు..

తెలంగాణ లో దూకుడు పెంచిన బీజేపీ… చాపకింది నీరులా ప్రనాళికులు……

రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయి విడుదల పై స్పందించిన బాధిత కుటుంబ సభ్యుడు

ఏపీలో రోడ్ల దుస్థితి పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన చిన్న జీయర్ స్వామి

అనకాపల్లి వైసీపీలో ముసలంకి మంత్రి అమరనాథ్ కారణమా ?

మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు మంగళం ?

తనకు పెళ్ళికూతురిని చూడమని మంత్రి రోజాను అడిగిన పెద్దాయన

బాలయ్య చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు బీజేపీ కి కలిసొచ్చేనా?

ఇదెక్కడి వింత ఆచారం బాబోయ్ ?

సినిమా

తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక

సెంట్రిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నయన తార

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

తమిళ హీరో సూర్య పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

ఓ ఇంటివాడు కాబోతున్న కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి

కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మీరా జాస్మిన్

బాలీవుడ్ స్టార్ హీరో లపై ఫైర్ అయిన కంగనా

భారీ ప్రాజెక్ట్ కొట్టేసిన తాప్సీ

చెర్రీ శంకర్ సినిమా రిలీజ్ అప్పుడే

బాలయ్య చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

మరో వివాదంలో చిక్కుకున్న కరాటే కళ్యాణి

జనరల్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గళం.. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపు..

తెలంగాణ లో దూకుడు పెంచిన బీజేపీ… చాపకింది నీరులా ప్రనాళికులు……

రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయి విడుదల పై స్పందించిన బాధిత కుటుంబ సభ్యుడు

తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక

సెంట్రిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నయన తార

ఏపీలో రోడ్ల దుస్థితి పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన చిన్న జీయర్ స్వామి

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

తన కాపరితో ఏనుగు ఆటలు చూడండి

తమిళ హీరో సూర్య పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు

అనకాపల్లి వైసీపీలో ముసలంకి మంత్రి అమరనాథ్ కారణమా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In