May 27, 2022 11:30 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రత్యేక హోదాపై కడిగేసిన ఆర్కే

ఏపీకి ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ త‌న కొత్త ప‌లుకులో క‌డ‌గేశారు.

June 20, 2021 at 11:01 AM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీకి ప్రత్యేక హోదా విషయంతో పాటు మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై వైఎస్ జగన్ వైఖరిపై ఏబీఎన్ రాధాకృష్ణ తూర్పారాబట్టారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కే –కొత్త పలుకు లో పలు అంశాలను ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాంటే గతంలో ప్రత్యేక హోదా విషయంలో రచ్చచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక మర్చిపొమ్మని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్లో ‘గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఊరూరా తిరిగి గొంతుచించుకున్నారు. బీజేపీతో ఒప్పదం కుదుర్చుకున్న సమయంలో ప్రత్యేక హోదా రాదన్న విషయం తెలిసినా అధికారంలోకి వచ్చేందుకు యువతను రెచ్చగొట్టారు. ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.

రెంటికీ చెడగొట్టి..

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలా ఆరోపణలు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చివరికి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారంతో ఉక్కిరిబిక్కిరై అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీని కూడా వదులుకున్నారు. ఇప్పడు పరిస్థితి ఏంటి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏదీ రాలేదు. చివరిగా రాష్ట్రం నష్టోపోయింది. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై ఇంకా ఆశలున్నాయని అధికార పార్టీ చెబుతుండడం మరో స్కెచ్ గా చెప్పవచ్చు. రానున్న కాలంలో మరోసారి ప్రత్యేక హోదాను ప్రచారం చేస్తారని చెప్పవచ్చు.

అభివృద్ధి చేయాలంటే..

అభివృద్ధి చేయాలంటే పాలకులకు చిత్తశుద్ది ఉండాలి. ఏపీకి ఏ హోదా ఉందని గతంలో కియా కంపెనీ వచ్చింది. ఏ హోదా ఉందని హైదరాబాద్ అభివృద్ధి చెందిందనేది ఆలోచించాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాలు పోటీపడుతుంటే ఏపీలో అలాంటి వాతావరణం లేదు. వైజాగ్ లో ఏర్పాటు కావాల్సిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ కార్యాలయం కూడా దూరమైంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేయడం, ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రచారం తప్ప ప్రభుత్వంవైపు నుంచి చొరవ లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లాంటి నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేసే ఆ సంస్థ విశాఖలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఒప్పుకుంది. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆ సంస్థ సీఈవో జెన్నిఫర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని విశాఖపట్నంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. ఈ విషయంలో నీలి మూకకు, నీలి మీడియాకు ఏమైనా అనుమానాలుంటే ఆ కంపెనీని సంప్రదించవచ్చు. ఇక ఆ కంపెనీ పోతే వేరే కంపెనీ వస్తుందని చెప్పే పరిస్థితులు ఏపీలో లేవు.

Also Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ..

పీపీఏల విషయంలో ప్రభుత్వ వైఖరి అంతర్జాతీయంగా తెలిసిపోయింది. సమావేశాలుకూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. కంపెనీలు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామాల్లోనే రూ.ఐదువేలకు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగ విప్లవం అని జగన్ ప్రభుత్వం సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చాలావరకు న్యాయస్థానాలు తప్పుబడుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ ఉండగా సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఎలా ఏర్పాటుచేస్తారని హైకోర్టు ప్రశ్నించిందంటే గ్రామ సచివాలయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమే. ఇక అధికార పార్టీ నాయకులకు కోపం వస్తే చాలు వలంటీర్ల ఉద్యోగాలు పోతాయి. గ్రామీణ ప్రాంతల్లో ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమే. అయితే అందులో మోసం ఉండకూడదు. సంక్షేమం పేరుతో పంచుతున్నది ఎంత, పన్నులు పెంచి గుంజుతున్నది ఎంత అనేది ప్రజలు గమనించడం మొదలైంది. ఆస్తిపన్ను పెంచుతున్నారు కనుక ప్రజలకు వారి ఆస్తుల విలువ తెలియడానికే ఆ పని చేస్తున్నట్టు ప్రకటన ఇవ్వడం, మధ్యం విక్రయాలను తగ్గించడానికి మధ్యం ధర పెంచినట్టు చెప్పడం జగన్ సర్కారుకే చెల్లుతుంది.

కేంద్ర అభ్యంతరాలూ బేఖాతరు

ఇక ధిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిందేంటనేది తేలాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చసింది. కేంద్రం విడుదల చేసే నిధులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా పథకాలకే వెచ్చించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఇస్తున్న నిధులు దారి మళ్లడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతంలో సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలను ఉద్దేశించి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కప్పిన శాలువాలు, బహూకరించిన వీణలతో బీరువాలు నిండిపోతున్నాయి తప్ప రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధిల్లీ పర్యటనవల్ల ఏం సాధించారో చెప్పగలారా.

నడమంత్రపు సిరి..అధికారం తలకెక్కడం..

ఇక మాన్సాస్ ట్రస్ట్ విషయం, సింహాచలం దేవస్థాన ఛైర్మన్ విషయంలో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. సంచయిత నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. అయితే పూసపాటి అశోక్‌ గజపతిరాజు మళ్లీ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. సింహాచలం ఆలయానికి వెళ్లిన ఆయను అధికారులు అవమానించారు. మంత్రి వెలంపల్లి ఆదేశించినందునే తాము మర్యాదలు చేయలేదని అధికారులు చెప్పారంటే వెలంపల్లి శ్రీనివాస్ కు అధికారం తలకెక్కడం అంటే ఇదేనేమో. సింహాచలం దేవాలయానికి అశోక్‌ గజపతిరాజు కుటుంబం వేలాది ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిందన్న విషయం గుర్తులేదా. గుళ్లు, గోపురాలు నిర్మించి భూరి విరాళాలు ఇచ్చిన వారినిక విజయవాడలో గుళ్లపై ఆధారపడి కొబ్బరికాయల వ్యాపారం చేసుకున్న శ్రీనివాస్‌ వంటి వారు అవమానించడం, పలు ఆరోపణలు చేయడం ఏంటి. ఇక ట్రస్ట్‌ భూములను అశోక్‌ గజపతిరాజు ఆక్రమించుకున్నారని, ఆయనను జైలుకు పంపుతామని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నీతి, నిబద్ధత, నైతికత విషయంలో అశోక్‌ గజపతిరాజును విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదు. అధికార ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అశోక్ గజపతిరాజు నిరాడంబర జీవితం గడుపుతారు. ఆస్తుల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు. గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నం వచ్చినప్పుడు అశోక్‌ తండ్రి పూసపాటి వెంకటగజపతి రాజు ముందు శిరసు వంచి నమస్కరించారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత ఆరోపణలా?

వ్యక్తిగత కక్షలతో, తనపై పిటిషన్ వేసి తమకు జైలుకి పంపించారన్న కక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా కక్షగట్టి ఉండవచ్చు. అయితే అశోక్ గజపతి రాజుపై ఆరోపణలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమే అవుతుంది. ఇప్పుడు జగన్‌ రెడ్డి సీఎం అయి ఉండవచ్చు. వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. కాని విజయనగరం సంస్థానాన్ని ఏలిన వంశం అశోక్‌ గజపతి రాజుది. విజయ సాయిరెడ్డి వంటి వారు నడమంత్రంగా వచ్చిపడిన అధికారంతో అశోక్‌ గజపతిపై చేసే ఆరోపణలవల్ల అశోక్ గజపతిరాజు గౌరవానికి వచ్చే నష్టం ఏం లేదు. ఇక హైకోర్టు తీర్పు అనంతరం మంత్రులకు సద్బుద్ధిని, మంచి భాషను ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నట్టు అశోక్‌ గజపతిరాజు చెప్పారు. దేవుడిపట్ల ఏ మాత్రం నమ్మకం, భక్తి ఉన్నా వైఎస్ జగన్ తరహాలో ప్రవర్తించరు. ఏసు ప్రభువు కూడా క్షమాగుణాన్ని బోధించారు. ప్రతిరోజూ ఉదయం జగన్ బైబిల్ చదువుతారని చెబుతారు. అదే నిజమైతే కాని బైబిల్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా జగన్‌ రెడ్డి వ్యవహరించకూడదు. పగ, ప్రతీకారాలతో మునిగితేలుతున్నారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు.

Must Read ;- అధికారంతో చెలరేగుతున్నారు.. నీలి మూక అని ఏకేసిన ఆర్కే

Tags: abn radhakrishnaAndhra Pradesh Newsap latest newsAP special category statusap special sattus latest newskotta palukuleotop
Previous Post

అదుపులో వ్యాప్తి : దేశంలో కొత్త కేసులు 60 వేల లోపే!

Next Post

కేసీఆర్ కామెంట్‌!.. వైఎస్సార్ ను మించిన మూర్ఖుడు జ‌గ‌న్‌

Related Posts

Cinema

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

by కృష్
May 27, 2022 6:12 pm

కమిడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై హీరో స్థాయి కి చేరిన...

Cinema

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

by కృష్
May 27, 2022 11:22 am

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే....

Andhra Pradesh

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

by కృష్
May 27, 2022 11:05 am

పసుపు పండుగకు సర్వం సిద్ధం అయ్యింది.రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు...

Andhra Pradesh

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

by కృష్
May 26, 2022 7:40 pm

తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కి కేంద్రం ఏ మాత్రం సహకరించడంలేదని టీపీసీసీ అధ్యక్షులు...

Bollywood

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

by కృష్
May 26, 2022 7:27 pm

ఇటీవలే తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్...

Andhra Pradesh

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

by కృష్
May 26, 2022 7:18 pm

దేశప్రధాని నరేంద్రమోడి తో నేరుగా కుస్టీ పట్టేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. రాష్ట్రానికి...

Andhra Pradesh

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

by కృష్
May 26, 2022 7:10 pm

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై టిడిపి సీనియర్ నేత, మాజీ...

Bollywood

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

by కృష్
May 26, 2022 7:01 pm

కేజీఎఫ్ చిత్రం హీరో యాశ్ ఒక్కసారిగా హైప్ వచ్చింది.ఈ చిత్రం యువహీరో రెంజ్...

Cinema

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

by కృష్
May 26, 2022 6:44 pm

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ విడుదల...

Editorial

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

by కృష్
May 26, 2022 6:38 pm

తెలంగాణ రాష్ట్రం లో ప్రధాని మోడి పర్యటన తో టీఆర్ఎస్ వ్యవహార తీరు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో లీక్ చేసిన అనిల్ రావిపూడి

మహానాడు షెడ్యూల్ ఖరారు.. మే 28 ఒక్కరోజే మహానాడు

అకీరా నందన్ దేశాయ్ గా పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కుమారుడు.

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

అమలాపురం అల్లర్లు వెనుక జగన్ , పీకే కుట్ర ఇదేనా ?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

ముఖ్య కథనాలు

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

ప్రధాని మోడి కి టీపీసీసీ బహిరంగ లేఖ.. తొమ్మిది ప్రశ్నలు..

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

మాజీమంత్రి నారాయణకు హై కోర్టులో ఊరట

అమలాపురం అల్లర్లు వెనుక జగన్ , పీకే కుట్ర ఇదేనా ?

ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన శని ముందే వదిలిపోతుంది – చంద్రబాబు

ఎక్కువ మంది పిల్లలు టెస్లా ఆధినేత ఎలాన్ మస్క్… వ్యాపారవెత్తల్లో అధిక ఏడుగురు సంతానం ఉన్నఏకైన వ్యక్తి…

పేరు చిచ్చు కార్చిచ్చుగా మారి కోనసీమ తగలబడిందా ?

సినిమా

సునీల్ కోసం ప్రత్యేక క్యారెక్టర్ ను రూపొందించిన డైరెక్టర్ శంకర్ ,మళ్లీ కమిడియన్ గా కనిపిస్తారని వార్తలు

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

ఏజెంట్ పై అక్కినేని వారసుడి ఆశలు

అకీరా నందన్ దేశాయ్ గా పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కుమారుడు.

సలార్ టీజర్ ఆలస్యం,అభిమానులకు నిరీక్షణ తప్పదన్న చిత్ర యూనిట్..

సర్కారు వారి పాట దూడుకు కు 200 కోట్లు…ఓవరీస్ లోనే అధికమంటున్న చిత్ర యూనిట్..

షూటింగ్ లో గాయపడిన విజయ్ దేవరకొండ – సమంత ?

బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో లీక్ చేసిన అనిల్ రావిపూడి

జనరల్

బాలయ్యతో మరోసారి జతకట్టనున్న ప్రియమణి

పసుపు పండుగతో తెలుగు తమ్ముళ్ళలో నయా జోష్..

రకుల్ అందాల ఆరబోత చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదంట

మోడీకి టీఆర్ఎస్ వినూత్న నిరసన.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండంటూ బ్యానర్లు ఏర్పాటు.

విజయసాయి రెడ్డి నామినేషన్ అఫిడవిట్ పై సెటైర్లు విసిరిన అయ్యన్నపాత్రుడు

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కేజీఎఫ్ హీరో యష్

మాస్ మహారాజ రవితేజ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం ఆదేనా ?

బిజెపి విషయంలో కెసిఆర్ ద్వంద వైఖరి

మాజీమంత్రి నారాయణకు హై కోర్టులో ఊరట

అమలాపురం అల్లర్లు వెనుక జగన్ , పీకే కుట్ర ఇదేనా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In