November 15, 2025 7:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?

ఈ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలవడం కన్నాఏకగ్రీవం చేసుకోవడానికే అధికారపార్టీ ప్రాధాన్యం ఇస్తోందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని విపక్షం ఆరోపిస్తోంది.

January 28, 2021 at 6:34 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తింది. ఉద్యోగసంఘాలు కూడా కొంత వెనక్కి తగ్గాయి. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో భాగంగా చర్యలను వేగిరం చేసింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ల అభిశంసనకు సిఫారసు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల చేసిన కొన్ని వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అందులో రెండు ఇష్యూలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటిది  పార్టీ గుర్తులు ఉండవు అనే అంశం కాగా రెండోది ఏకగ్రీవాలకు సంబంధించిన అంశం.

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. ఆయా పంచాయతీల్లో వచ్చిన నామినేషన్లను బట్టి ప్రాథమిక గుర్తులను కేటాయిస్తారు. వాటిపై అభ్యర్థులు ప్రచారం చేస్తారు. ఈ విషయమే రాజకీయ పార్టీల మధ్య రచ్చకు కారణం అవుతుంది.  ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నందున సాధారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి సానుకూల అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, యంత్రాంగం పర్యవేక్షణతోపాటు నిధుల కేటాయింపు ఉంటుందని ప్రచారం చేయడం కామన్. చాలావరకు గ్రామాల్లో ఆయా పార్టీల మద్దతుదారులే అభ్యర్థులుగా ఉంటారు. పార్టీలు గుర్తులు మాత్రమే ఉండవు. మిగతా ఆధిపత్యపోరు, పంపిణీలు, హామీలు ఇవన్నీ సాధారణ ఎన్నికల తరహాలోనే ఉంటాయి.  ఈ పరిస్థితుల్లోనూ సజ్జల మాట్లాడుతూ ఇవి పార్టీ రహిత ఎన్నికలని, పార్టీలు ప్రతిష్టగా తీసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా సహకరించాలని వ్యాఖ్యానించారు.

Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!

సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కాదు.. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సకూడా అదే మాట్లాడుతున్నారు. ఓవైపు పార్టీల రహితంగా జరుగుతున్న ఎన్నికలు అని చెబుతూనే ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోనై వైసీపీ రంగు గట్టిగా పులుముతున్నారనే కామెంట్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఇక్కడే మరో విషయం కూడా పంచాయతీ ఎన్నికల్లో సహజంగా కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు తమవారంటే.. తమవారని కూడా పార్టీలు తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తాయి.  ఇక ఇప్పటికే ప్రతిపక్షాలు పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదని విమర్శిస్తున్న నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

ఇక ఏకగ్రీవాల విషయానికి వస్తే.. ఏకగ్రీవాలకు ప్రభుత్వంనుంచి ప్రోత్సాహకాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. భవిష్యత్తుల్లోనూ ఉంటాయి. ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను పెంచడం కూడా జరుగుతుంది. ప్రతి ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ఎన్నికల ఖర్చు తగ్గడంతోపాటు.. గ్రామంలో అంతా ఒకటే మాటమీద ఉండడం ద్వారా ప్రగతికి అవకాశం ఉంటుందనేది ముఖ్యమైన కారణం. ఇదే విషయంపై సజ్జల మాట్లాడుతూ ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూనే.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలుంటాయని, అనర్హత వేటుకూడా ఉంటుందని పలుమార్లు వ్యాఖ్యానించారు.

పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో బలబలాలు తెలుస్తాయని  వైసీసీ నేతలు కూడా అవే తరహా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓవైపు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లే కనిపిస్తున్నా.. పరోక్షంగా ఓ హెచ్చరికగా భావించవచ్చని కామెంట్లూ వస్తున్నాయి. పార్టీ రహితంగా అంటూనే.. పార్టీతో హడావుడి చేయడం, ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నామని చెబుతూ  ఏకగ్రీవాలకు రూ.10లక్షలనుంచి రూ.20లక్షలకు పెంచిన ప్రభుత్వం అదే సమయంలో పరోక్ష హెచ్చరికలు చేయడం వెనుక అర్థం ఏంటనే ప్రశ్న ప్రతిపక్షాలనుంచి వస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలవడం కన్నాఏకగ్రీవం చేసుకోవడానికే అధికారపార్టీ ప్రాధాన్యం ఇస్తోందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని విపక్షం ఆరోపిస్తోంది.

Also Read ;- నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల

Tags: botsa satyanarayana opinion about local electionsdaily news telugulocal body elections 2021panchayat election in ap 2021 news todaypeddireddy ramachandra reddy updates telugusajjala ramakrishna reddysajjala ramakrishna reddy latest newsYSRCP vs TDP
Previous Post

కరోనా నిబంధనల సడలింపు.. బొమ్మ దద్దరిల్లబోతోంది

Next Post

ప్రీమియర్ లీగ్ లో గ్రౌండ్ లోనే కొట్టుకున్న  ప్లేయర్స్!

Related Posts

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

by లియో డెస్క్
November 14, 2025 4:42 pm

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 13, 2025 5:59 pm

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

by లియో డెస్క్
November 12, 2025 5:22 pm

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

by లియో డెస్క్
November 7, 2025 8:06 pm

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

టీడీపీ స్వప్న ఇంటిపై పోలీసుల దౌర్జన్యం | Police Are Cruel On TDP State Leader Swapna | Leo News

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

Rajamouli Assistant Director Karuna Kumar about his Movie Failure | Leo Entertainment

పూర్తిగా విలన్ అయిపోతున్న మర్యాదరామన్న

అల్లు అర్జున్ కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ లో ప్రభాస్

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

వెంకీ ల్యాండ్ మార్క్ మూవీకి దర్శకుడు ఈయనేనా?

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

ముఖ్య కథనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist