March 29, 2023 2:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బ్రిస్బేన్ టెస్ట్‌పై నీలి నీడలు.. ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడటం కష్టమే!

భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఫలితంగా భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

January 3, 2021 at 2:00 PM
in Editors Pick, International
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు బయోబబుల్ రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు భారత క్రికెటర్లను శనివారం ఐసోలేషన్‌కు పంపడం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్‌కు వెళ్లడానికి టీమ్ ఇండియా సుముఖంగా లేదని తెలుస్తోంది.

ఆఖరి టెస్టుపై నీలి నీడలు..

భారత్ – ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆఖరి టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. సరిహద్దులన్నిటిని మూసి వేసింది. ఈ నిబంధనల ప్రకారం మరోసారి టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను క్రికెట్ ఆస్ట్రేలియా… టీమిండియా ముందుంచింది.

మరోసారి అంటే కష్టమే..

షెడ్యూల్ ప్రకారం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు. జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. బ్రిస్బేన్‌లో  కొవిడ్ ఉద్ధృతి, ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్‌డౌన్‌లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని టీమ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బ్రిస్బేన్‌ వెళ్లడానికి సిద్ధంగా లేము!

ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు.. ఆ తర్వాత ఆసీస్ పర్యటనలో సిడ్నీ చేరుకున్నాక 14 రోజుల చొప్పున దాదాపు నెల రోజులపాటు భారత జట్టు క్వారంటైన్లోనే ఉందని టీమిండియా చెబుతోంది. పర్యటన చివర్లో మరోసారి క్వారంటైన్‌కు వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. గ్రౌండ్లోకి కాకుండా మరోసారి హోటల్లో చిక్కుకునే పరిస్థితి ఉంటే బ్రిస్బేన్ వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని పేర్కొంది. దాని బదులు వేరే ఏదైనా నగరంలో చివరి రెండు టెస్టులు ఆడి, సిరీస్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లడానికి తమకేం ఇబ్బంది లేదని టీమిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు.

అసలేం జరిగిందంటే..?

విక్టోరియాలోని సీక్రెట్‌ కిచెన్‌ రెస్టారెంట్‌లో భోంచేయడానికి ఐదుగురు క్రికెటర్లు వెళ్లారు. నిబంధనల ప్రకారం బయట కూర్చోకుండా లోపలే అందరితో పాటు కలిసి తిన్నారు. అక్కడే కూర్చున్న నవల్దీప్‌ సింగ్‌ అనే అభిమాని ఇదంతా వీడియో తీశారు. వారి బిల్లు (రూ.6,700) తెప్పించుకుని కట్టేశాడు. రోహిత్‌ అతడి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వబోతే… మనీ వద్దని చెబుతూ ఫొటో దిగాలని కోరాడు. ఇదంతా నవల్దీప్‌ ట్వీట్‌ చేయడంతో అసలు సమస్య వచ్చి పడింది.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బయోబబుల్ నిబంధనల ప్రకారం ఆసీస్- టీమిండియా టెస్టు టోర్నీ జరుగుతోంది. ఈ నిబంధన ప్రకారం ఆటగాళ్లు రెస్టారెంట్లకు వెళ్లినా అవుట్‌డోర్‌లో కూర్చుని తినాలి. కానీ మనవాళ్లు అలా కాకుండా లోపలే కూర్చుని తినడంతో కొత్త చిక్కు వచ్చింది. అందుకే ఈ విషయమై సీఏ, బీసీసీఐ విచారణకు ఆదేశించాయి.  ఈనెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు రోహిత్‌, గిల్‌, పంత్‌లను అనుమతిస్తారా? అనే ప్రశ్నకు కూడా సీఏ నేరుగా సమాధానమివ్వలేదు.

Bc mere saamne waale table par gill pant sharma saini fuckkkkkk pic.twitter.com/yQUvdu3shF

— Navaldeep Singh (@NavalGeekSingh) January 1, 2021

Tags: Australia vs indiabrisbane testcricket newsdaily updateslatest indian cricket newsteamindia in biobuble troubletelugu news
Previous Post

టీజర్ టాక్ : ఖైదీ ఆదిత్య ప్రత్యర్ధులకు పెట్టే ‘చెక్’

Next Post

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్

Related Posts

Andhra Pradesh

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

by Leo Cinema
February 11, 2023 5:13 pm

పెన్మత్స రాంగోపాల్ వర్మ. చాలామందికి ఈ పేరు కలిగిన మనిషి ఒక దర్శకుడిగానే...

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Bollywood

నయనతారతో పెళ్ళి పై విఘ్నేశ్ భావోద్వేగ పోస్ట్

by కృష్
June 9, 2022 3:55 pm

సినీ ఇండస్ట్రిలో మోస్ట్ ఎలిజబుల్ లవర్స్ గా పేరు తెచ్చుకున్న జంట నయనతార,...

Andhra Pradesh

ఎక్కువ మంది పిల్లలు టెస్లా ఆధినేత ఎలాన్ మస్క్… వ్యాపారవెత్తల్లో అధిక ఏడుగురు సంతానం ఉన్నఏకైన వ్యక్తి…

by కృష్
May 25, 2022 4:07 pm

ప్రపంచ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసి...

Editorial

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు.. పొంచి ఉన్న ప్రమాధం..

by కృష్
May 24, 2022 3:53 pm

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుతున్నాయి. కోవిడ్ తర్వాత కోటీశ్వరుల సంఖ్య...

Andhra Pradesh

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

by కృష్
March 30, 2022 9:27 pm

మంత్రివర్గ విస్తరణ అధికార వైసీపీలో అగ్గిరాజేస్తోందా ? సిఎం జగన్ వ్యాఖ్యల తో...

Andhra Pradesh

జగన్ సర్కార్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన జీవిఎల్

by కృష్
March 30, 2022 8:28 pm

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Sonal Chauhan hottest bikini photos

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానియేనా.. జాతకం ఏమంటోంది?

మహిమాలయం.. మరణంలేని మనుషుల లోకం!

ముఖ్య కథనాలు

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

31మంది ఎంపీలుండి ఏం ఉద్ధరించారు?

లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆంక్షలు

సంపాదకుని ఎంపిక

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

రాజకీయం

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

సినిమా

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

ఉపేంద్ర గురించి ఆయన డిటెక్టివ్ భార్య?

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

జనరల్

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

How to Check a Drive for Errors in Windows 10

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

How to hack the Registry File to change the size of the Windows 11 taskbar

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In