December 15, 2025 1:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

భరోసా ఇవ్వని జగన్..  స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు నిరాశే…!

విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో జరిగిన సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణను అడ్డుకుంటామని సీఎం జగన్ నుంచి స్పష్టమైన హామీ ఏమి అభించలేదని కార్మిక సంఘాల నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

February 17, 2021 at 3:39 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

 ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇతర కార్మిక పక్షాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశం పాత చింతకాయ పచ్చడిలా సాగిందన్న విమర్శలొస్తున్నాయి. సుమారు గంటకు పైగా విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో భేటీ అయిన ఈ సమావేశంలో 14 కార్మిక సంఘ నేతలు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అన్న దానిపై వినతి పత్రం సమర్పించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడంతో పాటు, రుణాలను ఈక్విటీ గా మార్చడం వంటి అంశాలను పొందుపరిచారు. వాటిని ఎంతో ఓపికగా విన్న ముఖ్యమంత్రి… ఇప్పటివరకు వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పిన అంశాలనే పునరుద్ఘాటించారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశానని… అందులో పలు సూచనలు  చేశానని, ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, రాసిన లేఖకు స్పందించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని కార్మిక సంఘాలకు స్పష్టం చేశారు. అదేవిధంగా అవసరం మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. తాను దేవుడిని నమ్ముతానని… మనకు అంతా మంచే జరుగుతుందని హితబోధ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఆ లేఖ గురించి వైఎస్ఆర్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదరగొట్టని క్షణం లేదు. నేరుగా ముఖ్యమంత్రి ని కలిసి స్పష్టమైన హామీ తీసుకోవాలని ఆశించిన కార్మిక సంఘాల నాయకులు పాత పాటనే వల్లె వేయడంతో నిరాశ చెందారు.

విశాఖ వాసులకు కంటిమీద మీద కునుకు లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి విశాఖ వాసులకు కంటిమీద మీద కునుకు లేకుండా పోయింది. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరు వ్యక్త పరచ లేదు. అయితే, విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవానికి రెక్కలు కట్టుకొని వాలిన ముఖ్యమంత్రి తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల నుంచి ఉత్తరాంధ్ర అట్టుడుకుతున్నా ‘ మీకు అండగా ఉంటా… ప్రైవేటీకరణను అడ్డుకుంటా.. ఆ బాధ్యత నాది’ అని ఒక్క ప్రకటన కూడా చేయలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బుధవారం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా ఉద్యమ శిబిరాలను సందర్శిస్తారని అంతా భావించినా,  శిబిరాల వద్దకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి తగినంత సమయం లేకపోవడంతో కార్మిక సంఘాల నేతలతో విశాఖ విమానాశ్రయంలోనే సమావేశం అయ్యారు.

Must Read ;- వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!

ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపరు..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపరని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, వామపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ‘ఉద్యమకారులను ఓదార్చి ధైర్యం చెప్పే తీరిక లేదు గాని… దొంగ స్వామీజీకి మొక్కి దండాలు పెట్టడానికి ఖాళీ దొరికిందా’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. ఉద్యమం కన్నా… ప్రజల సమస్య కన్నా… స్వామీజీ వార్షికోత్సవం ఎక్కువ అయ్యిందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటే సంబర పడిపోతున్న ట్రేడ్ యూనియన్లు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చి ఉంటే ఎంతో  ధైర్యంగా ఉండేదని పేర్కొంటున్నారు.

పోస్కోతో సంప్రదించినప్పుడే..

రాష్ట్ర ప్రజల పట్ల ముఖ్య మంత్రికి చిత్తశుద్ధి ఉండి ఉంటే… పోస్కో ప్రతినిధులతో చర్చలు జరిపినప్పుడే అడ్డుకొని ఉండేవాడని చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖలో భూములు కొట్టేయడానికి పధకం ప్రకారం అధికార పార్టీ అడుగులు వేస్తోందని ఆరోపించారు. విశాఖ నగర ప్రజలు మంచివారని, వారి ఆత్మను కూడా అమ్ముకోవడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. అయితే, పోస్కో విశాఖలో భూములు తీసుకునే అవకాశం లేదని ఇతర జిల్లాల్లో పెట్టే అవకాశం ఉందని సీఎం సూత్రప్రాయంగా కార్మిక వర్గాలకు స్పష్టం చేశారు. ఇప్పటికే పోస్కో ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కడప, భావనపాడు, కృష్ణపట్నం పరిసరాల్లో ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదించామని కార్మిక సంఘాలకు చెప్పారు.

Also Read ;- జగన్ ప్రకటనపై అనుమానాలెన్నో..  విశాఖ ఉక్కు భూముల విక్రయం సాధ్యమా..?

కానరాని భరోసా…!

ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే శిబిరానికి బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళతారనే అంతా భావించారు. ఆయనకు స్వామీజీ మీద ఉన్న భక్తి విశాఖ ప్రజలపై లేదని ఆయన చర్యల ద్వారా స్పష్టమయ్యిందన్న విమర్శలొస్తున్నాయి. గత పది రోజులుగా ట్రేడ్ యూనియన్లు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాలుగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… ఆయా శిబిరాలను సందర్శించేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో పర్యటించిన నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని మాత్రమే సందర్శించారని, పక్కనే ఉన్న ట్రేడ్ యూనియన్ల శిబిరాన్ని ఎందుకు సందర్శించ లేదని మంత్రి ముత్తంశెట్టి ప్రశ్నించారు. మరి ముఖ్యమంత్రి విషయంలోనూ ఇలాగే  స్పందించే ధైర్యం మంత్రికి ఉందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారని నిలదీస్తున్నారు. సీఎం కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా ఏం చెబుతారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆయన హామీ నీరుగార్చే విధంగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటి వరకు ఉద్యమంపై పల్లెత్తి మాట్లాడని జగన్, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ‘ నేను చూసుకుంటా… మీరు భయపడకండి… కేంద్రంతో మాట్లాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తా’  అని  పక్కా  భరోసాని ఇస్తారని భావించినా.. కేంద్రం దృష్టికి తీసుకువెళతామని హామీ మాత్రమే ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Tags: adhrapradesh cm ys jaganandhra cm jagan mohan reddyap cm jagan politicscm jaganmohan reddyEditorspickgiven memorandam to cmjagan in vizagleotoptelugu newsthey requested several thingsunion leaders meeting with cm jagan on steel plant privatisationunions-leaders unhappy with cm jagan meeting on steel plant privatisationVizag Steel PlantVizag Steel Plant newsvizag steel plant privatisationvizag steel plant privatisation latest newsVizag steel plant privatisation newsvizag steel plant privatisation tendervizag steel plant privatizationvizag steel plant protestvizag steel plant protest Publishedys jagan govenance
Previous Post

రాజమౌళి ట్రిపుల్ ఆర్ ని ‘లైకా’ కొట్టేసింది

Next Post

జమిలీతో వైసీపీ చాప్టర్ క్లోజ్!

Related Posts

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

by లియో డెస్క్
December 9, 2025 6:21 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Pooja Bhalekar Ups The Heat

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం

కాణిపాకం ఆలయ చరిత్రలో అద్భుతం..

ముఖ్య కథనాలు

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist