November 15, 2025 8:43 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఆ రాష్ట్రాల్లో అధికారం వారిదే: ఎగ్జిట్ పోల్స్..

ఎక్కువ సర్వేలు పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, కేరళలో ఎల్డీఎఫ్, తమిళనాడులో డీఎంకే, అసోం, పుదుశ్చేరిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు

April 29, 2021 at 8:25 PM
in General, Latest News
West Bengal tmc Tamilnadu dmk in power exit polls survy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో మినీ సంగ్రామంగా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నేటితో ముగిశాయి. పశ్చిమబెంగాల్ లో చివరిదైన 8వ విడత ఎన్నికలు గురువారం ముగియడంతో ఈ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఎన్నికలు ముగిశాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌ : మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 294 స్థానాలు ఉండగా జంగీపూర్, శంషర్‌గంజ్ అసెంబ్లీ స్థానాల్లోని ఇద్దరు అభ్యర్థులు కొవిడ్ తో చనిపోవడంతో మే 16 న ఓటింగ్ జరుగనుంది. మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 27 న మొదటివిడత, రెండవ దశ ఏప్రిల్ 1 న, మూడవ దశ ఏప్రిల్ 6 న, నాలుగవ దశ ఏప్రిల్ 10 న, ఐదవ దశ ఏప్రిల్ 17 న, ఆరవ దశ ఏప్రిల్ 22 న, ఏవో దశ 26న పూర్తవ్వగా.. ఎనిమిదో దశను 29న గురువారం జరిగాయి. ఇక్కడ అధికార తృణమూల్కాం గ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు సాగింది. ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో టీఎంసీకి 133, బీజేపీకి 143, లెఫ్ట్ కూటమికి 16 సీట్లు వస్తాయని తేల్చగా, టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీ 115, టీఎంసీకి 158, లెఫ్ట్ కి 21 స్తానాలు వస్తాయని తేల్చారు. టీవీ సర్వేలో టీఎంసీకి 152నుంచి162 సీట్లు వస్తాయని, బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని 115-125 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ –లెఫ్ట్ కూటమికి 16 26సీట్లు వస్తాయని తేల్చింది. ఇక ABP-సీ ఓటర్ ప్రకారం టీఎంసీ 152-164, బీజేపీకి 109-121, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు 14-25 వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ మాత్రం బీజేపీకి: రిపబ్లిక్ టీవీ సర్వేలో మాత్రం బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్‌కు 128 నుంచి 138 స్థానాలు రావొచ్చని పేర్కొంది.

అస్సాం: 126 అసెంబ్లీ స్థానాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే టైమ్స్ నౌ ప్రకారం బీజేపీ కూటమికి 75-85

సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 40-50 సీట్లు వస్తాయని తేల్చింది. పీపుల్స్ సర్వే ప్రకారం బీజేపీకి కూటమికి 63-68, కాంగ్రెస్ కూటమికి 61-66, ఇతరులు 0-6 స్థానాలు వస్తాయని తేల్చారు. టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం అస్సాంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రానుంది. ఇక్కడ ఎన్టీయే కూటమికి 59-69 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 55-65 సీట్లు వస్తాయని, ఇతరులకు 1-3సీట్లు వస్తాయని తేల్చింది. ఇండియా టుడే ప్రకారం బీజేపీ కూటమికి 75-85, కాంగ్రెస్ కూటమికి 40-50 సీట్లు వస్తాయని అంచనావేసింది.

తమిళనాడు : 232 అసెంబ్లీ స్థానాలకుగాను ఒకే విడతలో ఏప్రిల్ 6 న ఎన్నికలు జరిగాయి. అధికార ఎఐఏడీఎంకె-బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ పార్టీల కూటములు తలపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు 25లోపే సీట్లు దక్కినా.. దేశ వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. 50ఏళ్ల చరిత్రలో జయలలిత, ఎం కరుణానిధి లేకుండానే బరిలోకి దిగాగా కమలహాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్, దినకరన్ అమ్మ మక్కల్ము న్నెట్ర కజగం పార్టీలు బరిలోకి దిగాయి. ఎన్నికలకు ముందు చిన్నమ్మగా పిలిచే శశికళ రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో సమీకరణాలు మారాయి.

ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ ప్రకారం డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 170-180, ఎన్డీయేకు 64-88 సీట్లు వస్తాయని తేల్చారు. టీవీ9 సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్-డీఎంకే కూటమికి అధికారంలోకి వస్తుందని అంచనా. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 143-153సీట్లు, బీజేపీ-AIADMK కూటమికి 75-85సీట్లు, ఇతరులకు 2-12 సీట్లు వస్తాయని తేల్చారు. రిపబ్లిక్ టీవీ కూడా డీఎంకేకు 160-170 స్థానాలు వస్తాయని, ఎన్టీయేకు 58-68 స్థానాలు వస్తాయని తేల్చింది.

కేరళ : 140 స్థానాలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. వామపక్షాలతో కూడిన ఎల్‌డిఎఫ్ కూటమి… కాంగ్రెస్ మద్దతు ఉన్న యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మెట్రోమేన్ శ్రీధరన్ భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో బీజేపీ కూటమి ఎంతమేర ప్రభావం చూపుతుందనేది తేలాల్సి ఉంది. ఎల్డీఎఫ్ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. రిపబ్లిక్ టీవీ, సీఎన్ ఎక్స్ సర్వే ప్రకారం ఎల్‌డీఎఫ్‌ కూటమికి 72 నుంచి 80, యూడీఎఫ్‌కు 58 నుంచి 64 సీట్లు దక్కొచ్చని తేల్చారు. ఎన్డీయేకు కేవలం 1 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ఈ ఎగ్జిట్‌ పోల్‌ పేర్కొంది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఎల్డీఎఫ్ కి 104- 120సీట్లు వస్తాయని తేల్చింది. పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా వి నారాయణస్వామి ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమైంది. ప్రభుత్వం కూలిపోయింది. గవర్నర్ పాలన కొనసాగుతోంది. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఎన్టీయేకు 16-20, యూపీఏకు 11-13 సీట్లు వస్తాయని తేల్చింది. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ప్ర కారం చూస్తే 17-19సీట్లు ఎన్డీయే కూటమికి, 11-13సీట్లు కాంగ్రెస్ కూటమికి వస్తాయని తేల్చారు. మొత్తం మీద ఎక్కువ సర్వేలు పశ్చిమబెంగాల్లో  టీఎంసీ, కేరళలో ఎల్డీఎఫ్, తమిళనాడులో డీఎంకే, అసోం, పుదుశ్చేరిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఫలితాలు మే2న వెలువడనున్నాయి.

Must Read ;- టీఆర్‌ఎస్‌లో గుర్తుల టెన్షన్.. సాగర్‌లో స్వతంత్రుడికి రోడ్డు రోలర్ కేటాయింపు

Tags: #leotoplaiudaf commiteeanna dmk partyassam latest newsbjpbjp latest newscongresscongress party latest newsdmkexit polls latest newskerala latest newsldf latest newsleonewsmakkal nidhi mayyamtamilnadu latest newstimes of indiatmc latest newstrunamul congressv.narayana swamiwest bengal latest newsWest Bengal tmc Tamilnadu dmk in power exit polls survy
Previous Post

మళ్ళీ గ్లామర్ మంత్రం జపిస్తోన్న అందాల తాప్సీ

Next Post

కరోనా ధాటికి విలవిల.. 16 ఏళ్ల తరువాత సాయం స్వీకరిస్తున్న భారత్‌

Related Posts

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

by లియో డెస్క్
November 14, 2025 4:42 pm

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 13, 2025 5:59 pm

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి...

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

by లియో డెస్క్
November 12, 2025 7:25 pm

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

by లియో డెస్క్
November 12, 2025 5:22 pm

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

టీడీపీ స్వప్న ఇంటిపై పోలీసుల దౌర్జన్యం | Police Are Cruel On TDP State Leader Swapna | Leo News

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

జగనన్న బాణం.. తెలంగాణలో గురి తప్పితే..

Priyanka Chopra Latest Hot Gallery

మాస్ కా బాస్ మన ప్రభాస్

తెలంగాణాలో సోనూ సూద్ కు గుడి.. !

హీటు పుట్టిస్తోన్న‘కరోనా వైరస్’ బ్యూటీ

పాపం బాలినేని

పవన్ కళ్యాణ్, రానాల సినిమా షూటింగ్ కు శ్రీకారం

ముఖ్య కథనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist