November 15, 2025 7:53 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ జగన్మోసాలే.. గెలుపు కోసం అడ్డదారులే!

April 14, 2023 at 4:33 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ను కమ్మిన జగన్మాయ వీడిపోతోంది..వైసిపి మబ్బుతెరలు తొలిగి పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి..అతను చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని, చేసింది చెప్పడని, చెప్పింది చెయ్యడనేది అర్ధమైపోయింది. జగన్మోసానికి తాము బలయ్యామనే భావన రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా నెలకొంది..
వైసిపి గుండాల హింసా విధ్వంసాలతో అన్నివర్గాల ప్రజలు బెంబేలెత్తారు..ఎస్సీ, ఎస్టీ, బీసి, ముస్లిం మైనార్టీలపై దమనకాండకు హద్దుపద్దు లేకుండా పోయింది..ఒక్కఛాన్స్ అని కాళ్లు గడ్డాలు పట్టుకుని ఓట్లు వేయించుకుని తమనిలా దారుణంగా మోసగించిన జగన్మోహన్ రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పైన ప్రజలు రగిలిపోతున్నారు..ఇన్ని అబద్దాలా..? ఇన్ని ఆరోపణలా..?ఎన్నెన్ని మోసాలో..? వాటన్నింటినీ తల్చుకుని మండిపడ్తున్నారు..
జగన్ చెప్పిన అబద్దాలు-అసలు వాస్తవాలపై లోతైన చర్చ జరుగుతోంది..
1)కోడికత్తి కేసు-జగన్ హత్యకు టిడిపి కుట్ర: అదీ పచ్చి అబద్ధం. అందులో కుట్రకోణం అనేదే లేదని ఎన్ ఐఏ కౌంటర్ వేసింది నిన్న విజయవాడ కోర్టులో..జగన్ వేసిన పిటిషన్లలో అంశాలకు ఎన్ ఐఏ చెప్పిందానికి సంబంధమే లేదు..
అసలీ ఘటనకు ఎయిర్ పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు సంబంధం లేదంది(అతని పేరు హర్షవర్దన్ చౌదరిగా పేర్కొన్న జగన్)..నిందితుడు శ్రీనివాస రావు టిడిపి సానుభూతి పరుడు కాదంది..ఇందులో కుట్రకోణమే లేదంది..సిసి టివి కెమెరాలు పనిచేయలేదని జగన్ చెప్పింది అబద్ధం, సిసి టివి కెమెరాలు పనిచేశాయి, ఫుటేజి మేము చూశామని కూడా చెప్పింది..
కోడికత్తితో తన హత్యకు చంద్రబాబు కుట్ర ఉందని, అప్పటి డిజిపి హస్తముందని సొంత మీడియాలో అప్పట్లో జగన్ చేసిన ప్రచారమంతా కట్టుకథే. అసలా కత్తిపోటే ఒక మిస్టరీ, ఆ తర్వాత విశాఖలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయి తనకు నచ్చిన హాస్పటల్ లో బెడ్ పై పడుకుని, తనకిష్టులైన డాక్టర్లతో వైద్యం అంతా ఎన్నికల్లో సింపతీ కోసమేననేది ఓపెన్ సీక్రెట్టే..జగన్ కు వైద్యం చేసిన డాక్టర్లు సాంబశివా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి ఆ తర్వాత ఏపి ప్రభుత్వంలో పదవులు ఇవ్వడం తెలిసిందే.
2019మే లోనే శ్రీనివాస రావుకు బెయిల్ వచ్చింది. కానీ జగన్ రెడ్డి సీఎం కాగానే ఆ బెయిల్ రద్దైంది.. 4ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ రెడ్డిని కోర్టుకు రావాల్సిందేనని సాక్షిగా హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే, తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ జామ్ అవుద్దని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం.. సిఎం షెడ్యూల్ దెబ్బతింటుందని,వెల్ఫేర్ స్కీములకు ఇబ్బందని చెప్పడం మసిబూసి మారేడుకాయ చేయడం.
2)వివేకా హత్య కేసు-నారాసుర రక్తచరిత్ర: వైఎస్ వివేకా హత్య కేసు కూడా అంతే..మొదట గుండెపోటన్నారు, తర్వాత రక్తపు వాంతులన్నారు..మృతదేహంపై 7గొడ్డలి వేట్లు..2లీటర్ల రక్తపు మడుగు..ఆ తర్వాత హత్య అన్నారు, చంద్రబాబే చంపించాడని, లోకేశ్ పై కూడా ఆరోపించారు. బిటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిపై ఆరోపించారు. ప్రతిపక్షంగా సిఐడి దర్యాప్తు కావాలన్నారు, సీఎం అయ్యాక సిబిఐ వద్దన్నారు. సిబిఐ ఎస్పీ రాంసింగ్ ను వేధించారు, తప్పుడు కేసులు పెట్టారు, అరెస్ట్ చేయాలని చూస్తే హైకోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. భూతగదాలతో హత్య అన్నారు, రెండో భార్య కొడుకును వారసుడి ప్రకటనే కారణమన్నారు..అల్లుడే చంపించాడన్నారు..పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు, విచారణ జరగనీకుండా చేస్తున్నారు. కుమార్తె సుప్రీం కోర్టుకెళ్లడంతో విచారణ ఏపి నుంచి తెలంగాణకు మార్చింది. సునీతమ్మ పోరాటం వల్లే ఈమాత్రమైనా కదిలింది, లేకపోతే ఎప్పుడో కప్పెట్టేసేవాళ్లు..ఇప్పుడేమో సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించాడని, సునీలే చంపినట్లు మరో కథ అల్లారు..రోజుకో కథ, పూటకో పిటిషన్ గా ఎంక్వైరీని లాగింగ్…
3). పింక్ డైమండ్ పోయింది, సోదాచేస్తే చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది : ఎన్నికల ముందు విజయసాయి, రమణదీక్షితులు ఆరోపణలు.. శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని, 12గంటల్లో సోదాలు జరపాలి, చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది, లేకపోతే ఎంపిగా రాజీనామా చేస్తానని అన్నారు ..చంద్రబాబును బద్నాం చేయాలని చూశారు. టిటిడి నేలమాళిగలోని శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు తరలించుకుపోయారని ఆరోపించారు.
జెనీవాలో వేలం వేసిన పింక్ డైమండ్, శ్రీవారిదీ ఒక్కటేనంటూ, ఆ క్లిప్పింగ్ తో ఈ ఫొటో పోలుస్తూ రమణదీక్షితులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించాడు..
సాక్షాత్తూ ఏడుకొండల వాడినే రాజకీయ వివాదాల్లోకి లాగారు. టిటిడిపై, చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై నిందలేశారు. ఇద్దరిపై చెరో వందకోట్లకు టిటిడి రూ 2కోట్లు ఫీజు కట్టి మరీ పరువునష్టం దావా వేసింది. జగన్ సీఎం అయ్యాక టిటిడితో ఆ కేసు విత్ డ్రా చేయాలని చూశారు. కానీ కుదరలేదు, కొందరు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కూడా, విచారణ కొనసాగుతోంది ఇంకా..
పింక్ డైమండ్ అసల్లేదని టిటిడి ఈవో చెప్పారు.., హైకోర్టు కూడా పింక్ డైమండ్ పై ఎంక్వైరీ అవసర్లేదని అంది. వాద్వా కమిటీ, జగన్నాథరావు కమిటీ నివేదికల్లో ఇదేమీ లేదని గుర్తుచేసింది.
4)ప్రమోషన్ పొందిన 36మంది డీఎస్పీలు కమ్మోళ్లే : ఎవరైతే డీఎస్పీలుగా ప్రమోట్ అయ్యారో ఆ మొత్తం 36మంది కమ్మోళ్లని, చంద్రబాబు సామాజికవర్గం వాళ్లని విజయసాయి రెడ్డి ఆరోపించారు, ట్వీట్లు చేశారు, సాక్షాత్తూ సభలోనే జగన్ రెడ్డి అన్నారు..కానీ అదంతా పచ్చి అబద్దమని తేలిపోయింది…ఆ 36మందిలో కమ్మ 5గురే…కాపు 3, బ్రాహ్మణులు 3గురు, రెడ్డి 3, మైనార్టీలు ఇద్దరు, క్షత్రియులు ఇద్దరు, బీసిలు 12, ఎస్సీలు 6గురు ఉన్నారు..
అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమే అదంతా అబద్దమని చెప్పింది.
అన్నీ తప్పుడు ఆరోపణలే…పచ్చి అబద్దాలే:
5)చంద్రబాబు ప్రభుత్వం డేటా చౌర్యం చేసి ఓట్లు తొలగించిందన్నారు..కేంద్రమే చెప్పింది ఎటువంటి డేటా చౌర్యం జరగలేదని పార్లమెంటులో కేవిపి రామచంద్రరావు ప్రశ్నకు సమాధానంగా స్పష్టంచేసింది.
6)పోలవరంలో భారీ అవినీతి-చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నాడని అన్నారు: దీనిపై పెంటపాటి పుల్లారావు రాసిన లేఖలో పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.
7)మొదట పోలవరంలో అసలు పునాదులే పడలేదన్నారు. తర్వాత 20%పనులే చేశారన్నారు. కానీ 71% పనులు జరిగాయని జగన్ రెడ్డే కేంద్రానికి లేఖ రాశారు. 70%పనులు జరిగినట్లు కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి జవాబిచ్చారు.
8) రూ 30వేల కోట్లు అంచనాలు పెంచింది చంద్రబాబు దోచుకోడానికే అన్నారు. కానీ సీఎం అయ్యాక ఇదే జగన్ మళ్లీ అవే అంచనాలు(చంద్రబాబు పంపినవే) పంపి కేంద్రాన్ని ఆమోదించాలని కోరారు.
9)రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పోలవరం పనులిచ్చి, రూ 780కోట్లు ఆదా చేశాం అన్నారు. అదీ అబద్దమే..మెయిన్ డ్యామ్ రూ 1656కోట్లు పెంచారు, రైట్ కెనాల్ లిఫ్ట్ రూ 912కోట్లు పెంచారు, ఇసుక రూ 500కోట్లు పెంచారు. ఒక్కరోజులో హెడ్ వర్క్ అంచనాలు రూ 2569కోట్లు పెంచారు.
10)పోలవరం 2021జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు..రేపు జూన్ కు రెండేళ్లు పూర్తి. ఇప్పుడు మళ్లీ 2023డిసెంబర్ కల్లా పూర్తి అన్నారు..4ఏళ్లలో 4% పనులు కూడా చేయలేదు.. ఇంకో 5ఏళ్లకు పూర్తికాదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్పినట్లు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎగతాళి చేశారు.
11)పట్టిసీమలో రూ 400కోట్ల అవినీతి అన్నారు: ఆ ఆరోపణలన్నీ అబద్దాలని, ఎటువంటి ఆధారాల్లేవని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పింది.
12)చంద్రబాబు 30కి పైగా స్టేలు తెచ్చుకుని బైట తిరుగుతున్నాడు, అవి తేలితే జైలుకెళ్లక తప్పదని ప్రచారం చేశారు: ఈ రోజుకు ఒక్క స్టే కూడా లేదు చంద్రబాబుపై..కేవలం బాబ్లీ ప్రాజెక్టు కేసు ఒక్కటి మాత్రమే ఉంది చంద్రబాబుపై..
13)మొదట కియా ప్రాజెక్టు బోగస్ అన్నారు. తాను సీఎం అయ్యాక ఆ భూములు మళ్లీ రైతులకే ఇస్తాం అన్నారు. తర్వాత ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి వల్లే ఏపికి ఇప్పుడు కియా వచ్చిందన్నారు.
సిఎం అయ్యాక అదే కియాకు మరోసారి ఓపెనింగ్ చేసి, కియా వల్లనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం..
14)ఇఎస్ ఐ కొనుగోళ్లలో రూ 151కోట్ల అవినీతి అన్నారు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
అచ్చెన్నాయుడికి ఈ స్కామ్ కి సంబంధం లేదని, దానికి ఆధారాల్లేవని, కేవలం ఒప్పందానికి అనుమతిచ్చారని ఏసిబి తేల్చి చెప్పింది.
15)ఫైబర్ నెట్ లో రూ 1500కోట్ల అవినీతి జరిగిందని, దానికి లోకేశ్ సంతకమే రుజువని, త్వరలో లోకేశ్ అరెస్ట్ తప్పదన్నారు. దీనిపై ఎఫ్ ఐఆర్ నమోదైన 19మందిలో అసలు లోకేశ్ పేరే లేదు. రూ 750కోట్ల ప్రాజెక్టులో రూ 1500కోట్ల అవినీతి ఏంటి, ఎలా సాధ్యం..?
16)ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా స్వాగతించాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అన్నాడు..గెలిచాక అమరావతిని చంపేశాడు, 3రాజధానులతో 3ముక్కలాట ఆడాడు. విజయసాయి రెడ్డిని విశాఖలో పెట్టి వేల ఎకరాల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడు.
17)అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేశారు. అసలు ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని అక్కడ బినామీలు భూములు కొన్నట్లు ఆధారాల్లేవని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ తేల్చిచెప్పాయి.
18)అమరావతిలో కమ్మవాళ్లే ఎక్కువని, కమ్మరావతి అని చెడ్డ ప్రచారం, కులాల కుంపటి..అమరావతి ఎస్సీ నియోజకవర్గం, అక్కడ ఎస్సీ ఎస్టీ 34%, రెడ్డి 23%, కమ్మ 18%, బీసి 14% ఉన్నారు. దాని చుట్టూ ఉన్నవన్నీ ఎస్టీ, ముస్లిం, వైశ్య, బీసి నియోజకవర్గాలే..18% కమ్మోళ్లతో అమరావతి కమ్మరావతి అవుద్దా..?
19)అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని, అదంతా బాహుబలి గ్రాఫిక్స్ అని దుష్ప్రచారం. అమరావతిలో భవనాలు 70% పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ నివేదిక ఇచ్చింది.
20)టిటిడి బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో సిబిఐకి దొరికిపోయాడని ఆరోపణ చేశారు. జగన్ సీఎం అయ్యాక అదే శేఖర్ రెడ్డిని మళ్లీ టిటిడి బోర్డు మెంబర్ చేశారు, ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ శేఖర్ రెడ్డి జెపి పవర్ వెంచర్స్ కే ఇచ్చారు, ఇప్పుడీ శాండ్ మాఫియా..
21)చంద్రబాబుపై రూ 6లక్షల కోట్ల అవినీతి అన్నారు, పుస్తకాలు వేశారు..4ఏళ్లైంది, చంద్రబాబుపై గాని, ఆయన కుటుంబంపైగాని రూ 6 అవినీతి కూడా నిరూపించలేక పోయాడు..
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలకు అంతే ఉండదు..చేసిన దుష్ప్రచారానికి అవధులే లేవు..ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ అర్ధం చేసుకుంటున్నారు.
జగన్ అబద్దాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధులయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే స్పష్టమైంది, మొత్తం 3ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేయడమే ఏపి ప్రజల్లో వచ్చిన మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యం..

Tags: #topstoriesAndhra Pradesh Newsap cm ys jaganap elections 2024ap newschandrababueditor's pickEditorspickLatest Newsnara lokeshtdptop storiesys jaganys jagan failed as cmysrcp
Previous Post

మొదటి నకిలీరత్నం ‘‘వైఎస్సార్ రైతుభరోసా’’..జగన్మోసం -1

Next Post

జగన్ స్టిక్కర్ స్కీమ్ అట్టర్ ప్లాప్- లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ ట్రాప్ లో జగన్

Related Posts

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

by లియో డెస్క్
November 14, 2025 4:42 pm

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

by లియో డెస్క్
November 13, 2025 5:59 pm

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

by లియో డెస్క్
November 12, 2025 5:22 pm

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

by లియో డెస్క్
November 7, 2025 8:06 pm

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

టీడీపీ స్వప్న ఇంటిపై పోలీసుల దౌర్జన్యం | Police Are Cruel On TDP State Leader Swapna | Leo News

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

Rajamouli Assistant Director Karuna Kumar about his Movie Failure | Leo Entertainment

పూర్తిగా విలన్ అయిపోతున్న మర్యాదరామన్న

మే 3 నుంచి అమరావతి కేసులు రోజువారీ విచారణ..

ఓటింగ్ లో ముందున్న మెగా హీరోలు

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

దళితులపై ప్రేమా? తోట త్రిమూర్తులుపై కక్షా ?   

అల్లు అర్జున్ కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ లో ప్రభాస్

ముఖ్య కథనాలు

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist