January 28, 2023 4:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

Ap_Farmers_Issues

January 14, 2023 at 4:12 PM
in Andhra Pradesh
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల పండగ.సంక్రాంతి వచ్చిందంటే దాదాపు పంటలన్నీ ఇంటికి వచ్చి రైతుల లోగిళ్లు ధాన్య,ధన రాసులతో కళ,కళ లాడేవి.నేడు అటువంటి వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడి పల్లెలు కళ తప్పాయి. ఆశల దారుల్లో దౌడు తీయాల్సిన రైతు బతుకు కకావికలం అయింది.అమ్ముడు పోనీ ఆశల ధాన్యం కల్లం లో దుక్కిస్తుంది. అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక రైతులు కన్నీరు పెడుతున్నారు. విత్తు నుండి విపణి దాకా ఎన్నో సమస్యల గరళాన్ని గొంతులో దాచుకొని జాతికి అన్నం పెడుతున్న బొళాశంకరుడు రైతు. అటువంటి రైతు బతుకు జగన్మోహన్ రెడ్డి పాలనలో గాలిలో దీపమైంది.విత్తనం వేసిన దగ్గర నుండి ఉత్పత్తులు మార్కెట్ లో అమ్ముకోనే దాకా ప్రతి దశలోనూ రైతులను చెయ్యి పట్టినడిపిస్తానని బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్ జమానా లో రైతులకు చేసిన సాయం కంటే చేసిన వంచనలే ఎక్కువని చెప్పాలి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత అప్పులు ఊబిలో కూరుకుపోయి దిక్కులు చూస్తున్నాడు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. అరకొరగా రైతు భరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తూ, అంకెలగారడీలతో, అబద్దాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 79,50,844 మంది రైతు ఖాతాలుండగా, 49 లక్షల మందినే రైతు బరోసాకు అర్హులుగా చూపించారు. రైతు భరోసా కింద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు నుంచే రూ.12,500 ఒకే సారి మే నెలలో ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వుండగా దానికి కేంద్రం ఇస్తానన్నరూ.6000 కలిపి రూ 18,500 రైతుకి ఇవాల్సి వుంది. కానీ కేంద్రం ఇచ్చే రూ.6000లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7,500 కలిపి రూ.13,500 ఇస్తున్నారు.రైతుల పండగ సంక్రాంతికి ప్రభుత్వం అందించే రైతు భరోసా సహాయం అందలేదు. కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలూ సంక్రాంతికి అన్నదాతలకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయంపై నోరు మెదపడడం లేదు. ఇచ్చే అరకొర సాయం కూడా మూడు సార్లు విదిలిస్తున్నాసమయానికి ఇవ్వడంలేదు.

రైతులను జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో రైతులు అర్ధం చేసుకోవాలి. పంట వేసిన రైతుల గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం ధరల స్థిరీకరణ నిధి పేరుతో బడ్జెట్ లో రూ.3000 కోట్లు, ప్రకృతి, విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి రూ.4000 కోట్లు కేటాయిస్తానని మోసం చేశారు. సువాబులు, జామాయిల్, సర్వే రైతులను ఆదుకొంటామని, టన్నుకు రూ.5,000 వేలు ధర పెంచుతామని హామీ ఇచ్చి ధర పెంచక పోగా అంతకు ముందున్న టన్ను ధర రూ.3,500 కూడా లేకుండా నేడు రూ.1200 లకు దిగజారినా పట్టించుకోవడంలేదు.అదనపు అప్పుల కోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు వురి బిగిస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ ఇస్తామని ఇవ్వక పోగా పెంచి ఆక్వారంగాన్ని సంక్షోభంలోకి నేట్టారు. పాడి రైతులకు లీటరు పాలకు 4 రూపాయలు బోనస్ ఇస్తామని ఎగనామం పెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని బులిపించి వట్టి చేతులు చూపించారు.వైఎస్సార్ జలకళ పేరుతో ఉచిత బోర్లు వేయిస్తామని,ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళను అటకెక్కించారు.వ్యవసాయ యాంత్రీకరణకు మంగళం పాడారు. గత ప్రభుత్వం డ్రిఫ్ ఇరిగేషన్ పధకం కింద చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ అందించిన పధకాన్నిజగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పధకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఉచితంగా అందించే సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువులు పంపిణీని సైతం నిలిపేశారు.గత ప్రభుత్వం రైతు ఋణమాఫీ కింద 58.29 లక్షల మంది రైతులకు రూ.15,279 కోట్లు రుణమాఫీ చేసి ఆదుకుంది. జగన్ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చెల్లించాల్సిన, 4-5 విడతల రైతు ఋణ మాఫీ పధకాన్నిరద్దు చేసి రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు.ఎవరు చేసినా రైతుకు మేలు జరగడం ముఖ్యం. కానీ రైతు రుణమాఫీ పట్ల ప్రతికూల వైఖరి తీసుకోవడం దారుణం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో 93.2 శాతం రైతు కుటుంభాలు అప్పుల్లో కూరుకు పోయాయని, ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554లు అప్పున్నట్లు ఇటీవల ఓ నివేదిక వెలువడింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మాండమంటూ పత్రికల్లో ప్రకటనలిస్తూ రైతుల్ని మభ్య పెడుతున్నారు. జగన్ రెడ్డి జమానాలో3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతు ఆత్మ హత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. కౌలు రైతుల ఆత్మ హత్యల్లో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. వై స్సార్‌ రైతు బీమా కింద తక్షణం రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ దిశగాఅడుగులు పడటం లేదు. అన్నదాతల మృత్యుఘోష కొనసాగుతూనేవుంది. సాగు కోసం చేసిన అప్పులు నిలువునా వారి ఉసురు తీస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా,పెట్టుబడి సాయం చేస్తున్నాం. ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అంటూ ప్రగల్భాలు పలకడం తప్ప,నిండు ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దుస్థితిని, రోడ్డున పడుతున్న వారి కుటుంబాల జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వం మచ్చుకైనా స్పందించడం లేదు. పల్నాడు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఒకేరోజు నలుగురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి దర్పణం పడుతోంది.

ఖరీఫ్‌ లో పెద్ద ఎత్తున పలు జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి, వేరుశనగ నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాలతో,తెగుళ్లతో రైతులు భారీగా నష్టపోయారు. విత్తనాలమ్మిన కంపెనీల నుండి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా జాతీయ నమూనా సర్వేలో మాత్రం ఎక్కువ మంది తమకు మద్దతు ధర దక్కడం లేదనిచెప్పారు. సాగువ్యయం 30 శాతం పెరిగింది. గిట్టుబాటు ధర ఐదొంతులు తగ్గింది. గిట్టు బాటు ధర కాదు కదా కనీస మద్దతు ధర కూడా దిక్కు లేదు. మిల్లర్లు, వ్యాపారులు, దళారులదే జగన్ పాలనలో రాజ్యమైంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం రాష్ట్రం లో సాగు సంక్షోభానికి నిదర్శనం. వర్షాలు సమృద్దిగా పడినా, వ్యవసాయానికి అనుకూల వాతావరణం వున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నేట్టింది జగన్ ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వం రైతాంగానికి భూసార పరీక్షలు, పట్టాదారు ఫాస్ పుస్తకాలు, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని, కొరత లేకుండా ఎరువులు, 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నీరు-మీరు కింద వాటర్ షెడ్ పధకాలు, సాగునీటి సంఘాలు ద్వారా వాటర్ మేనేజ్ మెంట్, పంట కుంటలు, వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు, రైతు మిత్ర గ్రూపులు ఏర్పాటు, పంటల బీమా, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, తోటల పెంపకం, మైక్రో ఇరిగేషన్ అమలు వంటి పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసింది. సాగు బాగే లక్ష్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అయిదేళ్లలో సాగు నీటి రంగానికి రూ.70 వేలకోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయాణానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. కానీ రెండున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి పై,పై మెరుగులు దిద్ది రైతులను ఉద్దరించినట్లు దగా చేస్తున్నారు. కావున ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత ప్రకటనలను రైతులు గుర్తించాలి. జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో రైతు లోగిళ్ళలో చీకట్లు అలుము కొన్నాయి.రైతుల గురించి జగన్ రెడ్డి చెప్పింది కొండంత,చేసింది గోరంత అని చెప్పాలి.

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsap farmer viral videoAp_Farmers_IssuesChandrababu NaiduLatest Telugu Newslatest telugu news onlineleo political newsys jagan
Previous Post

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

Next Post

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

Related Posts

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Andhra Pradesh

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

by కృష్
August 25, 2022 6:33 pm

ఆశ్చర్య పరుస్తున్న అధిష్టానం చర్యలు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఎవరు ఉంటే...

Andhra Pradesh

ఆర్కే మార్క్ రాజకీయం

by కృష్
August 25, 2022 5:51 pm

నేతన్న నేస్తం కార్యక్రమంలో కనపడని ఆప్కో ఛైర్మెన్. ఇంఛార్జ్ రేసులో ముందుడటమే చిల్లపల్లి...

Andhra Pradesh

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

by కృష్
July 27, 2022 11:10 am

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్ల‌య్యింది. టిడిపి మండ‌ల కార్యాల‌యం నుంచి కేంద్ర కార్యాల‌యం...

Andhra Pradesh

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

by కృష్
July 22, 2022 2:59 pm

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. సంపూర్ణ...

Andhra Pradesh

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

by కృష్
July 22, 2022 11:29 am

సంపూర్ణ మద్యపాన నిషేదం హామీతో అక్కచెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్ మోహన్...

Andhra Pradesh

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

by కృష్
July 16, 2022 3:13 pm

రక్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారి జగన్మోహన్‌రెడ్డి రూపంలో ధన పిశాచిని చూస్తున్నాం....

Andhra Pradesh

అంబేద్కర్ పేరు తొలగించడం జగన్ అహంకారానికి నిదర్శనం – చంద్రబాబు

by కృష్
July 16, 2022 1:01 pm

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పేరులో అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరును...

Andhra Pradesh

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

by కృష్
July 15, 2022 3:55 pm

ఆంధ్ర ప్రదేశ్ లో పెను ప్రకంపనలు సృష్టించిన మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

Bollywood Actress Nora Fatehi Bold Pictures

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In