ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ నేతలు...ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. అమరావతికి...
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి ఎంతటి విస్త్రతంగా ఉంటుందో మరోసారి ప్రూవ్...
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ...
ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై...
విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్...
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో...
ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో.. జపాన్కి...
నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు....
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు షర్మిల...
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కర్నూలుకు చెందిన...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన ముప్పిడి...
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా...
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC నిర్వహిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, మంత్రి నారా...
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన రాష్ట్రానికి వచ్చాడంటే.. మైక్రోసాఫ్ట్ నుంచి ఎన్ని...
సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల...
అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం...
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ పార్టీ మీడియా టార్గెట్ చేసింది. నాణ్యత...
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీఎం చంద్రబాబును...
జగన్ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన రోడ్డెక్కడం వైసీపీ నేతల చా*వుకొస్తోంది. ఇదేదో...
కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికీ నెయ్యి...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్ బాబాయ్.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్కు...
సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు...
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు...
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎర్రచందనం...
తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్ సైట్ ఓ వార్త...
పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం.. రథసప్తమి...
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత...
విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి...
ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు RMZ...
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి...
వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల...
రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది....
ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి...
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి...
జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్.. రాజకీయంగా ఎదురీదుతున్నారు....
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే...
2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల రూపాయల విలువైన...
ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి...
కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇప్పుడు...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.....
విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి ఇంకేమీ వద్దు అని మనలో చాలామందిమి...
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా...
గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏపీ సీఎం...
ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది....
విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.. ఈ ప్రాంతం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును తానే అడ్డుకున్నానని, తన పోరాటం...
విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని ప్రాంతానికి కీలకమైన సీడ్ యాక్సెస్...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు...
కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీల...
బళ్లారిని..ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గాలి జనార్ధన్ రెడ్డి..ఇప్పుడు భయపడిపోతున్నారు. తనపై హ*త్యాయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారి సిటీ ఎమ్మెల్యే...
ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక రంగంలో 2026 సంవత్సరం స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మెగా ప్రాజెక్టులు ఈ...
విశాఖపట్నం ఎయిర్పోర్టుకి 2025 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది అబూదాబికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. జనవరి నుంచి నవంబర్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేటా సెంటర్లు క్యూ కడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే 3.5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి...
డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి...
నరసాపురం లేసులు... ఎంతో స్పెషల్.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో...
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ...
కాలి నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకొంటే గోవిందుడి కరుణా, కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే...
గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేతృత్వంలోని...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్ మోహన్ భగవత్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి...
వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు.. 2014...
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల...
జగన్ హయాంలో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి చేరిన పోలవరం ప్రాజెక్టు.. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కడమే కాదు.. వేగంగా పనులు...
సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కూటమి సర్కార్. గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి...
అమరావతిలో ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్ధులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి...
భక్తి పారవశ్యం వెల్లివిరియాల్సిన ఏడు కొండల్లో..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. TTDలో తవ్విన కొద్దీ బయటపడుతున్న...
ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇంకెక్కడో లైట్ వెలుగుతుంది.. మరెవరికో షాక్ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్...
చంద్రబాబు.. స్టేట్.. నేషనల్.. కాదు ఇంటర్నేషనల్. అంతర్జాతీయ మీడియా సంస్థ.. ప్రపంచంలోనే టాప్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇదే చెబుతోంది....
ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక...
అవినీతికి పాల్పడి అక్రమంగా వేలకోట్లు దోచుకొన్న వారిని జైలుకు పంపాలి. మెడికల్ కాలేజీలు నిర్మించి.. డాక్టర్లను తయారు చేసిన వారికి...
తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్ టౌన్ని స్పిరిట్యువల్ సెంటర్లా అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వం...
ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్మీడియాలో విషెస్ చెప్పారు....
వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు అత్యంత సమీప బంధువు అర్జున్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు...
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకొంటూ.. రాజధాని అమరావతిలో...
ఏ లీడర్ని అయినా అరెస్ట్ చేస్తే ఆ పార్టీ నేతలు ఏం చేస్తారు..? వెంటనే పోలీసులకి వ్యతిరేకంగా ఆ పోలీస్...
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ RK రోజా హైకమాండ్పై ఆగ్రహంతో ఉన్నారా, అంటే అవుననే మాటే వినిపిస్తోంది. సార్వత్రిక...
నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్...
తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్. ఆస్తులన్ని తాను స్వయంగా కష్టపడి...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ...
తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం...
వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం. జగన్ సర్కారు కేంద్ర పథకాలను నిర్వీర్వం...
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో...
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో...
వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి...
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన గ్రాండ్గా స్టార్ట్ అయింది. డాలస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్..కీలక...
కోనసీమకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు, సానుభూతిపరులు.....
కుప్పంలో అప్పటి సీఎం జగన్ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్లైన్లు వేసి.. ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు....
దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావాలన్న ప్రజల ఆకాంక్షలు...
CID మాజీ చీఫ్ PV సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారిగా ఉన్న సునీల్ కుమార్...
జగన్ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్రెడ్డి. అప్పట్లో జగన్...
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతున్నారా.??...
ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు,...
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి....
పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo