ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారులు, పాత్ర ధారులు అంతా...
జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాఫియాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డికి...
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ తీరు మారలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తెలుగుదేశం...
ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ కేసులో వరుస అరెస్టులతో సిట్ దూకుడు పెంచుతుండడంతో వైసీపీలో టెన్షన్...
జగన్తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని, పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది. సెకీ - సోలార్ ఎనర్జీ కార్పొరేషన్...
ధనుంజయ రెడ్డి..ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఈ ఐఏఎస్ అధికారికి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని భయపడుతున్నారా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొద్ది రోజులుగా...
ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకంపై అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకూ ఈ పథకం అమలు ఎప్పుడన్నది...
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా రాత్రి 7 గంటల 2...
మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె క్రియాశీలకంగా లేరా.? పార్టీలో ఇతరులపై విమర్శలు...
వైసీపీకి మరో బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఫ్యాన్...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన...
రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది. ఇకపై తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు పోటీ...
ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం (మారిటైం) పరుగులు పెడుతోంది. విదేశీ దిగ్గజ కంపెనీలు, దేశీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు...
రాజధాని అమరావతిలో పలు కీలక సంస్థలకు భూములు కేటాయించింది కూటమి సర్కార్. ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్...
ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్...
ఐ-ప్యాక్..2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ...
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ...
తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దా*డి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత...
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు రాజధాని లేని...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 2027 నుండి తాను పాదయాత్ర ప్రారంభించాలని...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక సూత్రధారులను...
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఇదే కేసులో...
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక తిరిగి వాటి గురించి అడిగేందుకు, కంపెనీ...
అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకోసం...
ప్రధాని మోదీ మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి....
గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని అడ్డూ అదుపు లేకుండా అరాచకాలకు తెర...
అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు భరోసా కల్పించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు...
కర్నాటక మాజీ మంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన గాలి జనార్ధన్ రెడ్డికి ఊహించని...
ఏపీ కూటమి సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే అన్నదాతసుఖీభవ స్కీమ్ను ప్రారంభించనుంది. తాజాగా ఎంపీలు,...
ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం, వారి రుణాల...
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి అడుగు పడింది. అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం IBM, టాటా కన్సల్టెన్సీ...
నేడు రాష్ట్రంలో నిజం నిందలు మోస్తున్నది. అబద్ధం అందలమెక్కి ఊరేగుతున్నది. మోసం, ద్వేషం, అబద్దాలు ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. ఆధిపత్యం...
ఏపీలో వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల, మత వర్గ విబేధాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే...
వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏపీలో జరిగిన విధ్వంసం ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది....
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు...
ఏపీకి కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. నేషనల్ ఇండస్ట్రియల్...
ఏపీలో 2019-24 మధ్య కాలంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది కూటమి సర్కార్ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన సంస్థల...
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా టీడీపీకి...
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్లో అంతిమంగా లబ్ధి...
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని...
జగన్ హయాంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పని చేసిన సీనియర్ IPS PSR ఆంజనేయులు ఆ హోదాలో పెద్ద ఎత్తున...
వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరికిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ...
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పునర్విచారించాలని రిటైర్డ్...
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం నమోదైంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి సోమవారం అరెస్టయ్యాడు. దుబాయి...
ఏపీలో కూటమి సర్కార్ ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. జులై...
గుడివాడ, గన్నవరం..ఈ రెండు నియోజకవర్గాలకు ఏపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ నియోజకవర్గాలకు...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రానికి అడుగుపెట్టనున్నారు.. హస్తినలో...
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠానికి టీటీడీ...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్...
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రబుత్వం. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు సిద్ధం...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంతమంది ప్రజా...
ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని పోలీసులు...
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీపై మండిపడ్డారు. పదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నానని, తనకు MLC పదవి ఇస్తానని...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...
ఎమ్మెల్సీ అనంతబాబు..ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హ*త్య చేసి, డోర్...
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. దశాబ్ధాలుగా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించింది. దాదాపు 30 ఏళ్ల...
తిరుపతిలో గురువారం అంతా హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్ మండలం LSనగర్లోని TTD గోసంరక్షణ శాలలో మూణ్నేళ్లలోనే 100కుపైగా ఆవులు...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు మళ్లీ ఉక్కపోత మొదలైంది. జగన్కు సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ వేగవంతమైనట్లు తెలుస్తోంది....
ఏపీలో ఓ సీనియర్ IPS అధికారి తీరు ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగి..నాటి ప్రతిపక్ష నేత...
ఏపీలో విద్యుత్ ఛార్జీలు ప్రజలకు షాకులిస్తున్నాయి. కరెంటు ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. నెల నెలా రూ.300 మేరకు బిల్లు వచ్చే...
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సొంత ఎంపీ షాక్...
విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా...
వైసీపీ అధినేత జగన్.... తన టీమ్లో కేసుల్లో ఇరుక్కున్న వారికి, పోలీసుల విచారణకు హాజరవుతున్న వారికి పక్కాగా తర్ఫీదు ఇచ్చి...
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ఇప్పటికీ విషం కక్కుతూనే ఉంది... మూడు రాజధానుల పేరుతో అమరావతిని పట్టాలెక్కించిన మాజీ ముఖ్యమంత్రి...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పురపాలక...
ఏపీలో వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి...
ఏపీలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సిట్...
వక్ఫ్ చట్టంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారా?? ఆయన మాట తప్పారా?? అంటే అవుననే...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖామంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ పార్టీ...
బీసీల అభివృద్ధికి మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా వారికి మొదట పెద్దపీట వేసింది. తాజాగా మరోసారి ఇదే...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడింది....
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ అభివృద్ధి పని మొదలు పెట్టినా అడ్డగించేందుకు శతవిధాలా...
ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులోభాగంగా కేంద్రప్రభుత్వం ఏపీపై వరాలు ప్రకటించింది. పెండింగ్ అంశాలతో...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నరసరావుపేట ఎంపీ, లోక్సభలో టీడీపీపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. రాజకీయ...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. భూవివాదం కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్...
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి కష్టాలు తప్పట్లేదు. జైలు జీవితం నుంచి తప్పించుకున్నప్పటికీ..గుంటూరు సీఐడీ ఆఫీసుకు...
సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. భవిష్యత్ను...
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ప్రవీణ్ పగడాల మృతిపై...
విశాఖపట్నంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తోంది. విశాఖ...
విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,...
ఆంధ్రప్రదేశ్లో వృద్ధిరేటు పరుగులు పెడుతోంది. గతంలో ఎక్కడో కింది స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్..కూటమి ప్రభుత్వ చర్యలతో అనతికాలంలోనే రెండో స్థానంలోకి...
లోకేష్..ఇప్పుడు ఏపీలో హాట్టాపిక్గా ఉన్న పొలిటిషియన్. ఎక్కడ పోగొట్టుకున్నాడో..అక్కడే గెలిచి నిలిచిన లీడర్. పాలిటిక్స్లో షార్ట్కట్స్ ఉండవు. కేవలం ప్రజలకు...
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన ఫామ్హౌస్ నిర్మించిన స్థలంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద...
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల్లో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన P-4 కార్యక్రమానికి రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ - CGB నాంది కాబోతుందన్నారు మంత్రి...
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు....
ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు...
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల...
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందా. అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెలలో ఏ క్షణమైనా...
జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇష్టారీతిన చెలరేగిపోయారు. మైనింగ్, ఇసుక, మద్యం, భూములు, రేషన్ బియ్యం ఇలా ఓ ఒక్క...
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు బిగ్షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో...
ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి P-4 అని పేరు పెట్టింది. P-4...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..వై.ఎస్.జగన్కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో ఒకరు. అంతేకాదు వైసీపీలో సీనియర్ నేత. గతంలో జగన్పై ఎదుటిపార్టీ వాళ్లూ...
మనసుని తాకే ఒక్క మాట.. మనిషిని కదిలిస్తుంది. ఆ మాటకు చేతలు తోడైతే.. మహా నాయకుడు అవుతారు. టీడీపీ జాతీయ...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo