ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. 2019లో డిసెంబరు 26 నుంచి 28 వరకూ...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం సంతబొమ్మాళి శివాలయంలోని నందేశ్వరుని విగ్రహం శుక్రవారం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో 954 మందికి తొలిరోజు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు, వారిలో ఇద్దరు...
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త అధ్యాయం. కలహాలు.. అలకలు.. అంతలోనే బుజ్జగింపులు.. ఇలాంటివి కలగలిపిన జీవితమే వివాహాం. మరి...
ప్రస్తుతం వాట్సప్ పరిస్థితి చూస్తంటే.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ అనే సామెత గుర్తొస్తుంది. కాకపోతే, ఇది కాస్త మేలు.....
టీఆర్ పీ రేటింగ్ స్కాంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చిట్ చాట్ బయటకు వచ్చింది....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం నీలాచలం కొండపై శ్రీరాముని విగ్రహ ధ్వంసం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ కోదండరాముని నూతన విగ్రహం తయారీకి...
దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియకు కొన్న చోట్ల అవరోధాలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల కోవిన్ యాప్స్ ఓపెన్ కాకపోవడంతో...
ఇటీవలివరకు ఎన్డీటీవీలో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ హార్డర్డ్ యూనివర్సిటీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసానికి గురైనట్టు జమ్మూకశ్మీర్...
దేశవ్యాప్తంగా కరోనాను ఖతం చేయడానికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు మోడీ. తెలుగు రాష్ట్రాలలో కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పలాసలో తెలుగుదేశం కార్యకర్త లక్కోజు వినోద్...
భారత క్రికెట్లో ఆల్ రౌండర్గా పేరుగాంచిన హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. గత కొంత...
ఏపీలో ధాన్యం రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అసలే ఖరీఫ్ వరి పంట కోసే సమయానికి నివర్ తుఫాను విరుచుకుపడి...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. హుబ్లి-ధార్వాడ బైపాస్...
కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయం తమకు సమ్మతం కాదంటూ నినదిస్తున్న అన్నదాతలతో...
ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడుల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని తేలినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దేవాలయాలపై జరిగిన...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వైసీపీ నేత దేవరకొండ వెంకటేశ్వరరావు...
నేను ‘ఎలియన్’ని.. నాది మార్స్ గ్రహం.. నేను భూవాసులను రక్షించడానికి వచ్చాను. నేనే కాదు.. నాలాంటి ఎందరో ఈ భూమిపైన...
నూతన వ్యవసాయ చట్టం రద్దు డిమాండ్తో రైతుల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నుంచి తప్పుకుంటునట్లు భారత కిసాన్...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన రాములోరి శిరస్సు ఖండన అంశం…త్రిదండి చినజీయర్ పర్యటన...
విగ్రహాల ద్వంసం అంశానికి సంబంధించి ఓ పాత వీడియో ఆధారంగా ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ని సీఐడీ పోలీసులు...
మా టీకా సామర్థ్యం రేంజ్ ఇంతుంది.. మా టీకా వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవు.. ఇలా టీకా ఉత్పత్తిదారులు కొన్ని...
ఈరోజు గూగుల్ విడుదల చేసిన డూడుల్ చూడగానే ఎవరబ్బా అని అంతా ఆశ్చర్యపోయారు. ఆయన మరెవరో కాదు కెనడియన్ అమెరికన్...
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. సంవత్సరం పైగా దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి వ్యాక్సినేషన్...
హిందూ ఆలయాలలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసే కేసులో క్రిస్టియన్ మత ప్రచారకుడుఅరెస్టు అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ని...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంను త్రిదండి చినజీయర్ గురువారం సందర్శించారు....
నిజాం హయాంలో ఆయన ఇచ్చిన భూములు అవి.. విక్రయించేందుకు హక్కుల్లేకుండా..కేవలం అనుభవించేందుకు ఇచ్చిన భూములు.. అయితే కాలక్రమంలో ఆ భూములపై...
బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో ఏపీ మాజీ...
ఏమిటి సీఎంకు ఇద్దరు భార్యలు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండీ. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో మహానాడు రోడ్డుపై ఓ...
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దేవాలయాలపై కొందరు కావాలని సోషల్ మీడియా ద్వారా అబద్దపు...
హైదరాబాదు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట మరణాలు నగరంలో సంచలనం సృష్టించాయి. కాచిగూడ పిఎస్ పరిధిలోని నెహ్రూనగర్...
హఫీజ్పేట భూముల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంలోని భూములు నిజాం హయాంలో పంపిణీ చేసినవని, రైల్వే...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) భారతీయుల సాంస్కృతిక, వారసత్వ వైభోగానికి ప్రతీకైన భోగి పండుగను ఈ ఏడాది శ్రీకాకుళం...
కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లే మహిళలకు బైక్...
కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధిస్తూ.. సమస్యకు పరిష్కారం చూపించేందుకు గాను నలుగురు సభ్యుల కమిటీని...
ఏప్రిల్ 13 ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలుతుందని వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించిన రెండు రోజులకే...
స్థానిక సంస్థలకు, పంచాయతీలకు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగి తీరాల్సిందే అని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నారు. ప్రభుత్వం...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణంలోని స్వర్గీయ నందమూరి తారకరామారావు,...
సంక్రాంతి అంటే సంతోషం .. సంబరం .. సందడి .. సఖ్యత అని చెప్పుకోవచ్చు. ఆనందాలు .. అనుబంధాలు .....
విజయ్ మాల్యా. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఆయన విడుదల చేసే న్యూఇయర్ క్యాలెండర్...
హిందూ దేవాలయాల సొమ్మును నవరత్నాలకు బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హిందూ దేవాలయాల సొమ్మును బ్రాహ్మణ కార్పొరేషన్కు, అక్కడి...
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్ను తొలగిస్తూ, కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రభుత్వ సీఎస్కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు...
నీళ్లు..నిధులు..నియామకాల నినాదంతో ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో..ప్రస్తుతం నిరుద్యోగులే కేసీఆర్కు పరీక్ష పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నీళ్ల విషయంలో కాళేశ్వరం,...
కిలో కూరగాయలు ధర రూ.40 దాటితే.... గగ్గోలు పెడతాం. కూరగాయలు కొనలేం తినలేం అనే నిట్టూర్పులు వింటూనే ఉంటాం. కానీ...
ఏపీలో ఏటా నాలుగోవంతు షాపులను తగ్గించడం ద్వారా మద్యం అమ్మకాలు తగ్గించుకుంటూ పోతామని, మద్య నిషేధంలో ఇది ఒక భాగమని...
సాధారణంగా.. ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిల మీద దుర్మార్గాలకు పాల్పడే అబ్బాయిల వ్యవహారాలు మనం బోలెడు చూస్తుంటాం. అమ్మాయిల మీద యాసిడ్...
దుర్మార్గులు కొందరు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. వారిని పట్టుకోవడం చేతకాని వారంతా.. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన పూసపాటి...
స్థానిక సంస్థల ఎన్నికల హంగామాకు తెరపడింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను...
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శిగా ఉన్న జీవీ...
కరోనా కల్లోల్లాన్ని తట్టుకుని నిలబడిన మానవుడిని చూస్తుంటే.. ఒక పాత సినిమాలోని పాట గుర్తొస్తుంది. ‘మానవుడే మహనీయుడు.. శక్తియుతుడు.. యుక్తిపరుడు..’...
హస్తిన... రైతు నిరసనలతో హోరెత్తుతోంది. యావత్ దేశం కర్షకుని పక్షమైంది. అన్నదాతల ఆవేదనకు మద్దతు పెరుగుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు...
హైదరాబాద్లోని హఫీజ్పేటకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే భూ వివాదంలో మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె భర్త...
బోయనపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డి...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) జిల్లాలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని.. దానిలో భాగంగా రాష్ట్ర...
ఏపీలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాలో ఎక్కడా అక్రమాలకు తావులేదని సీఎం జగన్మోహన్రెడ్డి నమ్మకంగా చెబుతున్నా, క్షేత్ర...
సంక్రాంతి వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే ఏపీలో కోడి పందాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ సంసృతి...
ఈ మధ్య కాలంలో ఎటుచూసిన డ్రగ్స్ మాటే వినిపిస్తుంది. సుషాంత్ మరణం కేసు విచారణలో భాగంగా మొదలైన విచారణలో.. ఎన్నో...
కొన్ని ఘటనలు వినడానికి కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. మరి కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని చాలా...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగింది. నిన్నటి వరకు ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా...
అటు కరోనా.. ఇటు కొత్తరకం స్ట్రెయిన్తో బ్రిటన్ ప్రజలు వణికిపోతున్నారు. రెండూ ఏమాత్రం తగ్గం అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీపడుతూ...
పారిశ్రామిక నగరం విశాఖ నుంచి ఒక్కో పరిశ్రమా తరలిపోతోంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక బహుళజాతి సంస్థలు తమ...
వాట్సప్ ఫేస్ బుక్ సొంతమైంది. ఈ నేపథ్యంలో వాట్సప్ సరికొత్త పాలసీనీ తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా మన వాట్సప్...
విమాన అదృశ్య వార్త అటు జకార్తాలో.. ఇటు పాంటియానక్ లోనూ కలకలం రేపుతుంది. ఇండోనేషియాలోని రెండు నగరాల మధ్య ప్రాయణిస్తున్న...
దేశ ప్రజలు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రోజుకు సంబంధించిన అధికారక ప్రకటన రానే వచ్చింది. కరోనా మహమ్మారికి కాలం చెల్లె రోజులు...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖలో రింగు వలల వివాదం పదేపదే రాజుకుంటోంది. కొద్ది రోజుల క్రితం పెదజాలరిపేటలో...
విశాఖ సాగర తీరంలో శనివారం నుంచి పోలీసు నిఘా పెరగనుంది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక బృందాలు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ...
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 3 లక్షల మంది రైతులు 44 రోజులుగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న...
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఈ...
ఏపీలో దేవాలయాలపై ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 145 దేవాలయాలు, విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు ఈ సారి...
ఏపీలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ తో...
ఓ వైపు ప్రపంచాన్ని అతలాకుతం చేసిన కొవిడ్ ప్రభావం నుంచి బయటపడలేదు..తాజాగా బర్డ్ ఫ్లూ భయం మొదలైంది. నిన్న మొన్నటివరకు...
కొన్ని సర్దుబాట్లు.. కొన్ని గొడవలు.. కొన్ని అలకలు.. ఇలా అన్నీ కలగలిసినదే సంసారం. ప్రస్తుత కాలంలో ఇద్దరూ ఉద్యోగాలపేరుతో బిజిబిజీగా...
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండలో పురాతన శ్రీనీలకంఠేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ప్రహరీ గోడ, వేడుకలు నిర్వహించే మందిరాలను వైసీపీ...
ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త వహించండి అని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి...
తెలంగాణలో రోజురోజుకు భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. సమగ్ర భూ సర్వే పేరుతో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని...
కృష్ణాబోర్డు కార్యాలయం విశాఖకు తరలిస్తున్నారనే సమాచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది నిపుణులు, రైతు...
అసలే చలికాలం.. ఆపై కరోనా ఉండనే ఉంది.. అది చాలదన్నట్లు కొత్తరకం కరోనా అడుగుపెట్టింది దేశంలోకి.. మళ్లీ కరోనా అంకెలు...
ఒక్క మార్క్ విలువ విద్యార్థికి తెలుస్తుంది.. ఒక్క సెకను విలువ క్రీడాకారుడికి తెలుస్తుంది.. అలాగే సంపద పట్టిక అగ్రస్థానానికి చేరడానికి...
రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండడు అని చాలామంది రాజకీయ నాయకులే చెబుతుంటారు. అయితే.. కొన్ని పార్టీలు మాత్రం...
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త తరలింపు కాంట్రాక్టు వివాదం రాజుకుంది. ఇప్పటి వరకు ఇంటింటి చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను జీహెచ్ఎంసీ...
ఏపీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆలయాలపై దాడుల ఘటనలు జరుగుతుండడం ఒక ఎత్తయితే ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం ప్రజలు దేనికోసం భయపడ్డారో అది జరిగిపోయింది. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్...
శాండిల్ వుడ్ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్’ ఏ రేంజ్ లో సక్సెస్...
తెలుగు రాష్ట్ర రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నా.. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి పేర్లు తెలియకుండా ఉండవు. కర్నూలు జిల్లాలో...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, ఈ కేసులో ఏ3గా ఉన్న...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం...
దేశంలో ఆడవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండడంతో మగవారికి పెళ్లి కావడమనేది పెద్ద సమస్యగా మారింది. అలాంటి చత్తీస్ గఢ్లోని బస్తర్...
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కేసులో తనను అరెస్టు చేసి 48 గంటల పాటు...
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనేది ఒకప్పటి మాట.. నేటి కాలంలో ఎంత ఎక్కువ కలిసి ఉంటే అంత ఎక్కువ...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది....
బరువు తగ్గడం ఒకెత్తైతే.. పొట్ట తగ్గించుకోవడం ఒకెత్తు.. శరీరమంతా సన్నగా ఉంటుంది.. కానీ కొందరు పొట్ట పెరుగుతుంది. దీన్ని ఎలా...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం...
ఆ కుర్రాడు నావికాదళంలో పనిచేయాలని, ఆ రకంగా దేశానికి సేవలందించాలని ఎంతో కలలు కన్నాడు. తన శక్తి మేరకు సెలక్ట్...
ఒకవైపు వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కోరల నుండి ప్రజలను కాపాడుతుంటే.. మరోవైపు ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు...
ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టంచిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక సంస్థలు అధ్యయనం చేసి, ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాలను...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ కు సంబంధించి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను గురువారం...
జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 24,846...
అమెరికా రాజకీయం క్లైమాక్స్ కు చేరినట్టే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన గెలుపును ధ్రువీకరించేందుకు...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo