వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 2027 నుండి తాను పాదయాత్ర ప్రారంభించాలని...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక సూత్రధారులను...
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఇదే కేసులో...
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక తిరిగి వాటి గురించి అడిగేందుకు, కంపెనీ...
అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకోసం...
ప్రధాని మోదీ మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి....
గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని అడ్డూ అదుపు లేకుండా అరాచకాలకు తెర...
అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు భరోసా కల్పించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు...
కర్నాటక మాజీ మంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన గాలి జనార్ధన్ రెడ్డికి ఊహించని...
ఏపీ కూటమి సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే అన్నదాతసుఖీభవ స్కీమ్ను ప్రారంభించనుంది. తాజాగా ఎంపీలు,...
ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం, వారి రుణాల...
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి అడుగు పడింది. అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం IBM, టాటా కన్సల్టెన్సీ...
నేడు రాష్ట్రంలో నిజం నిందలు మోస్తున్నది. అబద్ధం అందలమెక్కి ఊరేగుతున్నది. మోసం, ద్వేషం, అబద్దాలు ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. ఆధిపత్యం...
ఏపీలో వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల, మత వర్గ విబేధాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే...
వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏపీలో జరిగిన విధ్వంసం ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది....
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు...
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా టీడీపీకి...
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్లో అంతిమంగా లబ్ధి...
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని...
జగన్ హయాంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పని చేసిన సీనియర్ IPS PSR ఆంజనేయులు ఆ హోదాలో పెద్ద ఎత్తున...
వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరికిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ...
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పునర్విచారించాలని రిటైర్డ్...
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం నమోదైంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి సోమవారం అరెస్టయ్యాడు. దుబాయి...
ఏపీలో కూటమి సర్కార్ ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. జులై...
గుడివాడ, గన్నవరం..ఈ రెండు నియోజకవర్గాలకు ఏపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ నియోజకవర్గాలకు...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రానికి అడుగుపెట్టనున్నారు.. హస్తినలో...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్...
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రబుత్వం. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు సిద్ధం...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంతమంది ప్రజా...
ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని పోలీసులు...
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీపై మండిపడ్డారు. పదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నానని, తనకు MLC పదవి ఇస్తానని...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్...
ఎమ్మెల్సీ అనంతబాబు..ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హ*త్య చేసి, డోర్...
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. దశాబ్ధాలుగా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించింది. దాదాపు 30 ఏళ్ల...
తిరుపతిలో గురువారం అంతా హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్ మండలం LSనగర్లోని TTD గోసంరక్షణ శాలలో మూణ్నేళ్లలోనే 100కుపైగా ఆవులు...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు మళ్లీ ఉక్కపోత మొదలైంది. జగన్కు సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ వేగవంతమైనట్లు తెలుస్తోంది....
ఏపీలో ఓ సీనియర్ IPS అధికారి తీరు ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగి..నాటి ప్రతిపక్ష నేత...
ఏపీలో విద్యుత్ ఛార్జీలు ప్రజలకు షాకులిస్తున్నాయి. కరెంటు ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. నెల నెలా రూ.300 మేరకు బిల్లు వచ్చే...
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సొంత ఎంపీ షాక్...
విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా...
వైసీపీ అధినేత జగన్.... తన టీమ్లో కేసుల్లో ఇరుక్కున్న వారికి, పోలీసుల విచారణకు హాజరవుతున్న వారికి పక్కాగా తర్ఫీదు ఇచ్చి...
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ఇప్పటికీ విషం కక్కుతూనే ఉంది... మూడు రాజధానుల పేరుతో అమరావతిని పట్టాలెక్కించిన మాజీ ముఖ్యమంత్రి...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పురపాలక...
ఏపీలో వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి...
ఏపీలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సిట్...
వక్ఫ్ చట్టంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారా?? ఆయన మాట తప్పారా?? అంటే అవుననే...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖామంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ పార్టీ...
బీసీల అభివృద్ధికి మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా వారికి మొదట పెద్దపీట వేసింది. తాజాగా మరోసారి ఇదే...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడింది....
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ అభివృద్ధి పని మొదలు పెట్టినా అడ్డగించేందుకు శతవిధాలా...
ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులోభాగంగా కేంద్రప్రభుత్వం ఏపీపై వరాలు ప్రకటించింది. పెండింగ్ అంశాలతో...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నరసరావుపేట ఎంపీ, లోక్సభలో టీడీపీపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. రాజకీయ...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. భూవివాదం కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్...
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి కష్టాలు తప్పట్లేదు. జైలు జీవితం నుంచి తప్పించుకున్నప్పటికీ..గుంటూరు సీఐడీ ఆఫీసుకు...
సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. భవిష్యత్ను...
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ప్రవీణ్ పగడాల మృతిపై...
విశాఖపట్నంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తోంది. విశాఖ...
విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,...
ఆంధ్రప్రదేశ్లో వృద్ధిరేటు పరుగులు పెడుతోంది. గతంలో ఎక్కడో కింది స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్..కూటమి ప్రభుత్వ చర్యలతో అనతికాలంలోనే రెండో స్థానంలోకి...
లోకేష్..ఇప్పుడు ఏపీలో హాట్టాపిక్గా ఉన్న పొలిటిషియన్. ఎక్కడ పోగొట్టుకున్నాడో..అక్కడే గెలిచి నిలిచిన లీడర్. పాలిటిక్స్లో షార్ట్కట్స్ ఉండవు. కేవలం ప్రజలకు...
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన ఫామ్హౌస్ నిర్మించిన స్థలంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద...
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల్లో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన P-4 కార్యక్రమానికి రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ - CGB నాంది కాబోతుందన్నారు మంత్రి...
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు....
ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు...
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల...
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందా. అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెలలో ఏ క్షణమైనా...
జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇష్టారీతిన చెలరేగిపోయారు. మైనింగ్, ఇసుక, మద్యం, భూములు, రేషన్ బియ్యం ఇలా ఓ ఒక్క...
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు బిగ్షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో...
ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి P-4 అని పేరు పెట్టింది. P-4...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..వై.ఎస్.జగన్కు అత్యంత దగ్గరి వ్యక్తుల్లో ఒకరు. అంతేకాదు వైసీపీలో సీనియర్ నేత. గతంలో జగన్పై ఎదుటిపార్టీ వాళ్లూ...
మనసుని తాకే ఒక్క మాట.. మనిషిని కదిలిస్తుంది. ఆ మాటకు చేతలు తోడైతే.. మహా నాయకుడు అవుతారు. టీడీపీ జాతీయ...
పోలవరం ప్రాజెక్టు..నవ్యాంధ్రకు జీవనాడి లాంటిది. ఐతే గడిచిన ఐదేళ్లు జగన్ పాలనలో పోలవరాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రం విడిపోయిన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి బంధువులు, కోటరీ శాపంగా మారిందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడప జడ్పీ...
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటీ మద్రాస్తో...
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు వేసవి సెలవులు ఇచ్చారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే వానాకాలం...
ఆంధ్రుల దశాబ్ధాల కల పోలవరంపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి...
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయన...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మారిపోయారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన గతానికి భిన్నంగా వ్యవహరించారు....
జగన్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఢిల్లీని తాకాయి. మట్టి...
ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు...
మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. గడిచిన ఐదేళ్లూ వైసీపీ సర్కార్ మల్లవల్లిని పట్టించుకున్న పాపాన పోలేదు....
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పార్లమెంటరీ...
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG...
వైసీపీ హయాంలో జగనన్న లేఅవుట్లలో భూముల చదును పేరిట జరిగిన అక్రమాలపై విచారణ పక్కదారి పడుతున్నట్లు సమాచారం. నాడు తప్పులు...
మాజీ మంత్రి వై.ఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్..వైసీపీ నేతలకు ఎదురుతిరుగుతున్నారు. నిజానికి గతంలో ఆయన...
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు షాక్ తగిలింది. ఆయన డిగ్రీ వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్...
ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. జనవరి...
వైసీపీ అధినేత జగన్..అటు ఎన్డీఏ కూటమిలో లేరు, ఇటు ఇండియా కూటమిలోనూ లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో...
ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విశాఖ బీచ్ ను కబ్జా చేసి..భారీ బీచ్ రిసార్టును...
అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి.. దొడ్డిచాటున పారిపోతున్న వైసీపీ ఎమ్ఎల్ఏలపై సీరియస్ అయ్యారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.....
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు,...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడేలా కనిపించట్లేదు. మరికొన్ని రోజులు ఆయన జైలు జీవతం గడపాల్సి...
వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి బిగ్షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్...
వైసీపీ హయాంలో ఏపీలో దారుణ పరిస్థితులను మరోసారి గుర్తు చేశారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఐదేళ్లలో రాష్ట్రంలో...
ఏపీ సీఎం చంద్రబాబు మరో గుడ్న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విశాఖలో లులు మాల్ ఏర్పాటుకు ఓకే...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo