మూఢంగా కారణంగా చాలా కాలంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు వాయిదా పడిపోయాయి. మే 4వ తేదీతో మూఢం వెళ్లిపోతోంది. ఇక...
మహారాష్ట్రలోని నాసిక్లో ఆక్సిజన్ లీకైన దుర్ఘటనలో24 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.స్థానిక జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నింపుతుండగా...
కరోనా చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పలు రాష్ర్టాల్లో దొరక్కపోవడం రోగులను, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు...
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 2 లక్షల 97వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో...
ప్రపంచాన్ని వణికిస్తున్న లక్షలాది మంది మరణానికి కారణమైన కోవిడ్కు అడ్డుకట్ట వేసేందుకు అన్నిమార్గాల్లో పరిశోధనలు జరుగుతున్న వేళ.. ఆ వైరస్ను...
మైనర్ బాలిక అత్యాచార కేసులో టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన...
ఆసుపత్రి ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందక 22 మంది మృతి చెందారు. విషాదకరమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జాకీర్...
నిజమే... విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు బలిపీఠంపై ఉన్నట్లే లెక్క. అయితేనేం... తన గొప్పతనమేమిటో క్షణాల్లోనే చెప్పేసింది. కరోనా కాలంలో...
చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి లభిస్తుందని ప్రముఖ వైద్యులు, చిరు ధాన్యాలపై పరిశోధనలు చేసిన మిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా...
న్యూజెర్సీ ఎడిసన్లో సాయి దత్త పీఠం నిర్మించన శ్రీ శివ విష్ణు ఆలయం ప్రారంభోత్సవానికి సన్నాహకంగా సంప్రదాయ సంగీత విభావరి...
పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియంను దాదాపు రూ.13,500కోట్లకు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన, లండన్లో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్...
కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల ధరలు నిర్ణయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా...
రైల్వే శాఖ కోవిడ్ నిబంధనలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో మాస్క్ ధరించకపోయినా, ఉమ్మినా రూ.500...
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన చేయనున్నారు. ఇప్పటివరకు ఆత్మీయ సమ్మెళనాలు, మీటింగ్స్,...
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం రాత్రికి దేశంలో గడిచిన 24గంటల్లో 2,17,353 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు 2 లక్షల కేసులు దాటిపోయాయి. గత ఏడాది కోవిడ్ మొదటి...
దేశంలోని వాహనాల వివరాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు విదేశీ ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లాయని, చాలా తక్కువ మొత్తానికి బీజేపీ...
దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే లక్షా 84 వేలు కరోనా కేసులు నమోదయ్యాయి. 1027 మంది మృత్యువాత...
సుప్రీంకోర్టులోని దాదాపు 50 శాతం మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వర్క్ ఫ్రం హోం నిర్వహించాలని జడ్జీలు...
మిసెస్ శ్రీలంక పోటీల్లో విజేత ప్రకటన విషయంలో జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైంది. తొలుత ఒకరిని విజేతగా ప్రకటించి కిరీటం...
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో నిర్వహించిన రోడ్ షో అనంతరం అక్కడే జరిగిన...
సంచలనం సృష్టించిన ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్ నగరంలో పది ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే లక్షా 46వేల కరోనా కేసులు నమోదవ్వడం...
పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసీపీపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ముప్పేట దాడిని మొదలెట్టేసింది. ఇందులో భాగంగా...
తెలంగాణలో రాజన్న పాలన తెచ్చేందుకు మనమూ ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నామంటూ, పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వైఎస్ షర్మిల...
గురువారం తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికలప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క లోకసభ స్థానంలో...
భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం ఖరారైంది. ప్రస్తుత సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్...
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ఎ న్వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ సీపీ పార్టీకి, తెలంగాణలో ప్రతికూల భావనలు వెంటాడుతున్నాయి. తాజాగా వైసీపీ తెలంగాణ అధ్యక్ష...
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 89,129కేసులు నమోదయ్యాయి. 714 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం...
తనకు ఓటు వేసే ఛాన్సుంటే చిరుతపులితో ప్రచారం చేస్తున్న భగత్కే వేసే వాడినంటూ సినీ ప్రముఖుడు రాం గోపాల్ వర్మ...
బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసులో తెలంగాణకు చెందిన కొందరు నాయకులకు సంబంధాలున్నాయన్న సమాచారం బయటకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణకు...
ముంబయిలో ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్...
డీఎంకే ఎంపీకి కనిమొళికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యంది. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ఆ కార్యక్రమాలన్నింటిని రధ్దు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జాప్యానికి సంబంధించి వివేకా కుమార్తె సునీత...
తమిళనాడులో ఎన్నికల సందర్భంగా పార్టీలు, నాయకులు ఇస్తున్న హామీలపై తమిళనాడు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలు వచ్చాయంటే.. దీర్ఘకాలిక...
ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది....
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోనే 72 వేల కోవిడ్ కేసులు...
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ మార్చి నెలలో అత్యధికంగా పన్ను వసూలయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మార్చి నెలలో...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) అడ్వకేట్లు, జర్నలిస్టులు, పౌర సంఘాల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు రెండు...
అక్రమంగా తరలిస్తూ మిజోరాం సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాల వివాదంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ దొరికింది తిరుమల శ్రీవారికి భక్తులు...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే.. భారీ పాన్ ఇండియా...
సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన, సూయజ్ కాలువ ద్వారా నౌకల రాకపోకలు నిలిచిపోయేందుకు కారణమైన భారీ చమురునౌక ఎవర్ గ్రీన్ (తైవాన్)ను...
ఏపీలో ఉన్న కంపెనీలను, పోర్టులను అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు బాట పట్టిస్తోంది. ఇప్పటికే గంగవరం...
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం...
ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు అక్కినేని నాగార్జున. ఏప్రిల్ 2న సినిమా విడుదల కానుండడంతో...
హిందువులు కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలకు జీఎస్టీ పన్ను మినహాయింపు ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో...
భారత ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై గత ఏడాది అక్టోబరు 6న ఏపీ సీఎం వైఎస్...
ఏపీకి అత్యంత కీలకమైన 972 కిలోమీటర్ల తీర ప్రాంతం క్రమేణా చేజారుతోందా.. ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోర్టులు వెళ్తున్నాయా అనే...
దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రతిష్టకు మరోసారి తెలుగు కీర్తి జతకానుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ కాలం...
నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ఇండియన్ బ్యాట్స్ మన్ క్రునాల్...
2020 మార్చి22..జనతా కర్ఫ్యూకి కొనసాగింపుగా మార్చి 23 నుంచి తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసరాలు తప్ప..మిగతావన్నీ బంద్ చేస్తూ...
నిన్నటి తరం అందాల హీరోయిన్ మీనా ఇప్పుడు .. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు.. వెబ్ సిరీస్ లో కూడా...
మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా... అయితే ఇక మీద నుంచి జాగ్రత్త ఉండండి. ‘దూర ప్రయాణమే కదా.. సరదాగా ఒక...
తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లంకపల్లి గ్రామానికి శ్రీశైలం...
వాళ్లిద్దరూ మాజీ డిప్యూటి సీఎంలు... ఒకే సామాజిక వర్గం, ఒకే పార్టీ నేతలు. అయినప్పటికీ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి...
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలను కొవిడ్ ఇంకా వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్ తయారీపై ఇంకా కొన్ని కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి....
హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో తాండూరు చైర్ పర్సన్ తాటికొండ స్వప్న దొంగ ఓటు వేశారు. అయితే ఆమెకు ఓటు అర్హత...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జగిత్యాలలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో...
సాధారణంగా ప్రమాణస్వీకారం ఎవరైనా ఎలా చేస్తారు... మాతృభాషలో రాసిన ప్రతిని చదివి ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ ఇక్కడో మహిళ మాతృభాష...
తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తినాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వరంగల్-నల్గొండ-ఖమ్మం...
ఏపీలోని మున్సిపల్ ఎన్నికలు ఎంతోమందికి వరంగా మారాయి. కూలీలుగా, కార్మికులుగా పనిచేసినవాళ్లకు కౌన్సిలర్, మేయర్ పదవులు దక్కాయి. చిత్తూరు కార్పొరేషన్...
తిరుమల తిరుపతి దేవస్థానానికి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ విరాళం ఇవ్వనున్నాడు. ఈనెల 21న దేవాన్ష్ పుట్టినరోజు వేడుక....
‘చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు... ఈ పాట వింటుంటే...
రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకం తీసుకొచ్చింది. అదే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దేశంలోని...
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 10.63లక్షల పరీక్షలు చేయగా.. 35,871 మందికి కరోనా...
వెడ్డింగ్ షూట్ అంటే ఏం గుర్తొస్తాయి..? సాధారణంగా అయితే దూరతీరాలు, పచ్చని పొలాలు, వింటేజ్ ప్లేసులు కళ్లముందు కదలాడుతాయి. కానీ...
రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీదున్న .. పాన్ ఇండియా...
అక్రమ కేసులు, నోటీసులతో బాబును భయపెట్టలేరని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని కోర్టులు చెప్పినా వైసీపీ కక్ష సాధింపులకు...
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. సోమవారం, మంగళవారం రెండు...
రూ.300కోట్లతో పిల్లల ఆసుపత్రి ఉచితంగా కట్టిస్తామని దాతలు ఎవరైనా ముందుకొస్తే ఏ ప్రభుత్వమూ వద్దనదు. ఏ పాలకవర్గం కాదనదు. కాని...
తెలుగు రాష్ట్రాల్లో 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.25కోట్లు కేటాయించారు. ఏపీ...
అన్నీ ముందే తెలుసు. అయినా వారు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. అదే దేవుడి స్క్రిప్ట్ ప్రకారం స్క్రీన్ ప్లే నడిపించే...
విశాఖ ఉక్కు సంస్థలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని...
ముక్కుసూటిగా మాట్లాడతాడని.. ఏదైనా కుండబద్ధలు కొడతాడని.. అస్సలు మొహమాటమే పడడని..ఎంతటి వారినైనా ఏదైనా అనేస్తాడని.. అందరికీ ఆయన మాటలంటే ఇంట్రెస్ట్....
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ మాజీ సీఎం చంద్రబాబు మనవడు, సినీ నటుడు బాలకృష్ణ మనవళ్లకు ఈ రోజు బాసర...
యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల అనసూయ.. సినిమాలతో కూడా ఓ రేంజ్ లో పేరు తెచ్చుకుంది. ఆమె...
2014 నుంచి మోదీ పాలనలో హక్కులకు భంగం వాటిల్లుతోందని, గతంలో భారతదేశం పూర్తి స్వేచ్ఛాయుత దేశంగా ఉండేదని, అది మోదీ...
తనకు దక్కాల్సింది దక్కలేదనే ఫ్రస్టేషన్లో ఉన్న టైములో పిలిచి పిల్లనిచ్చినట్లు పదవినిచ్చారు. దీంతో ఉప్పొంగిపోయి.. అసలు జగన్ అంటే దేవుడన్నట్లు.....
మొన్నటివరకు పంచాయతీ ఎన్నికలు.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు.. వాళ్లిచ్చే రూ.5 వేలు ఏమోగాని.. వలంటీర్లు చచ్చిపోతున్నారు. ఒకవైపు వైసీపీ నేతల...
అప్పులు చేయడంలో,కొత్త అప్పులు పుట్టించడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్లు పోటీ పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన తాజా...
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో సెంట్రల్ రైల్వే అధికారులు ప్లాట్ ఫార్మ్ టికెట్ రేట్లు భారీగా పెంచారు. ఇంతకీ రైల్వే...
ఎన్నికల వ్యూహకర్తగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. తాజాగా ఆయన పంజాబ్ ఎన్నికల్లో...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి మరో పార్లమెంట్ సభ్యుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్...
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ప్రీతిసుడాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతూ..ఏపీ ప్రభుత్వం ఆ అధికారిణికి నోటీసులు జారీ చేయడం ఏపీలోని...
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా టీకా తీసుకున్నారు. నేటి నుండి కరోనా...
ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సాయాలను, ప్రత్యేక హోదాను తీసుకువస్తానని, తన పార్టీకి 25 ఎంపీ సీట్లివ్వాలని...
ఇల్లేమో ఒకటే.. కానీ అది ఉంటున్న దేశాలు మాత్రం రెండు.. అవే భారత్, మయన్మార్.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే...
జాతకాలంటే అందరికీ ఎంతో నమ్మకం. ఎన్నో రకాల జాతకాలు మనకు ఉన్నాయి. మన బొటన వేలి ముద్రతో జాతకాలు చెప్పే...
దేశంలో మళ్లీ కలకలం. హమ్మయ్య.. ఇక కరోనా ముప్పు తప్పిపోయినట్టేలే.. అని సంబరపడుతున్నంతలోనే కొత్త కొత్త రూపాల్లో.. సరికొత్త కొమ్ములతో...
భారతీయ రైల్వే చేపట్టిన.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనరైల్వే బ్రిడ్జ్ .. జమ్ము కాశ్మీర్, చీనాబ్ నదిపై శరవేగంగా సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన...
ఒక్కో దేశం కొవాగ్జిన్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపిస్తోంది. ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు పెద్దగా లేకపోవడం, కొత్త స్ట్రెయిన్లపై...
ఈ అనంత విశ్వంలో చిత్ర విచిత్రాలకు కొదువ లేదు. ఈ ఫొటో చూశారా..! ‘విశ్వ’ సుందరి మెడలో అలంకృతమై దేదీప్యమానంగా...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo