ఎన్నికల గంట మోగుతుండే సరికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బరితెగించి వ్యవహరిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. దేశంలో అన్నదాతల ఉసురు పోసుకుంటున్న నల్ల చట్టాల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు అనుకూలంగా ఉంది.....
రాష్ట్రం మాత్రమే కాదు.. ఇవాళ దేశం మొత్తం కూడా మదనపల్లెలోని ఉన్మాద కుటుంబం గురించి మాట్లాడుకుంటోంది. తమ ఇంట్లో దెయ్యాలు...
హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి విధ్వంసక కార్యక్రమాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఒక క్రిస్టియన్ పాస్టర్ను పోలీసులు...
త్రికరణశుద్ధిగా అనే పదానికి మనసా వాచా కర్మేణా.. అనే అర్థం చెప్తారు పెద్దలు. ఆ ప్రకారంగా చూసినట్లయితే.. తెలంగాణ రాష్ట్ర...
దేశానికి రాజధాని నగరంలో రూ.65కే నోరూరించే రుచికరమైన చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? అని అడిగితే మీకు నవ్వు రావొచ్చు.....
రామతీర్థంలో రాములవారి విగ్రహాన్నికి తలను వేరు చేశారు. దాన్ని తీసుకెళ్లి కోనేట్లో పారేశారు. ఒక మతాన్ని ఆరాధించే వారి పట్ల.....
‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో ప్రచారంలోకి వచ్చి రజినీకాంత్ పార్టీకి పురిట్లోనే సంధి కొట్టింది. వర్తమాన తమిళ రాజకీయాలకు సంబంధించి.....
ఒకవైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నల ఆందోళనలు మిన్నంటుతున్న కొద్దీ.. మోడీ సర్కారులో కంగారు పుడుతోందేమోనని అనిపిస్తోంది....
స్థానిక ఎన్నికల విషయంలో రేగిన గొడవ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో...
ఏఐసీసీ అధ్యక్షపీఠం అందుకోవడానికి తనకు ఇష్టం లేదంటే లేదని.. రాహుల్ గాంధీ గతంలో పలుమార్లు కుండబద్దలు కొట్టి పారేశారు. సాధారణంగా...
జనవరి తొలివారంలో భారతదేశంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు వాక్సిన్ వేయడానికి సన్నాహాలు చేసుకోవాల్సిందిగా.. రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు...
జనసేనాని రాజకీయంగా బాగా యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. నివర్ తుపాను తర్వాత.. భారీ వర్షాల్లో తడుస్తూనే ఆయన నష్టపోయిన రైతులను ...
అమరావతి.. కేవలం ఒక నగరమా? కేవలం కొన్ని ఆకాశహర్మ్యాల సమూహమా? కేవలం సచివులు, యావత్ అధికార యంత్రాంగం కొలువుతీరే భవనాల...
రామాయణంలో- రావణ నిర్బంధంలో కష్టాల్లో ఉన్న సీతమ్మ మదిలో కూడా ఆత్మహత్య ఆలోచన ప్రవేశించింది. కానీ ఆమె దానిని తోసిపుచ్చి...
సైన్యంబు చెదరిన - సైన్యనాథుని తప్పు అని నరసింహ శతక కారుడు చాలా స్పష్టంగానే సెలవిచ్చాడు. సీసంలో ఇలా.. ఎవరెవరు...
వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఉద్యమాన్ని చల్లార్చడానికి తెలంగాణ...
ఒక రాజకీయ పార్టీ, రాజకీయ ఎజెండాతో పిలుపు ఇచ్చిన ఉద్యమం కాకుండా.. మన దేశానికి వెన్నెముక వంటి రైతులు మాత్రమే...
పవన్ కల్యాణ్.. డిసెంబరు 2వ తేదీనుంచి నాలుగురోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన...
ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు ప్రాంతాల్లో తమ మూలాలు కలిగిఉండి, హైదరాబాదులో స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. సుమారు 74...
తమిళనాట అమ్మ అంటే.. అందరికీ తెలుసు.. తమిళనాడు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికీ తెలుసు.. ఆమెకే ఓ వ్యక్తి స్టార్ క్యాంపెయినర్...
పోసాని కృష్ణమురళి తాజాగా చేసిన కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అదే టైంలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇక ఆయన ఇప్పుడు...
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడంతోపాటు ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అటు...
చిరుద్యోగి స్థాయినుంచి తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ స్థాయికి వచ్చిన స్వామి గౌడ్.. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ కు దూరంగా...
జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చాయి. పార్టీ లు బల ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారంలో...
కేసీఆర్ పై నిత్యం విమర్శలు చేస్తూ.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తాము ఈసారి అధికారంలోకి వస్తామని చెబుతున్న ప్రతిపక్షాలకు.. ఎన్నికల...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారింది....
నేలటిక్కెట్.. ఈ తరానికి పరిచయం ఉండకపోవచ్చు. పాత తరానికి ఈ పదం చాలా పరిచయం. సినిమాహాళ్లు (ఇప్పటి మల్టీ ఫ్లెక్స్...
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు టీడీపీకూడా ఇక్కడ బరిలోకి దిగనుంది. 150 డివిజన్ లు...
కొన్ని అంచనాలు నిజమయ్యాయి. చాలా అంచనాలు తారుమారు అయ్యాయి. మొత్తానికి దుబ్బాక ప్రజలు విలక్షణమైన తీర్పు చెప్పారు. ప్రభుత్వానికి ఒక...
కోర్టులో దావా ఓడిన వాడు కోర్టు బయట ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడనే సామెత చాలా పాతది. కానీ.....
ఎద్దుల బండ్లలో రీచ్ వద్దకు వచ్చిన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చేలా జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతరత్రా...
పిల్లలకు విద్యాసంవత్సరం వృథా కాకూడదని, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, వారికి చదువులు కూడా సక్రమంగా అందాలని ప్రభుత్వం సంకల్పించడం అభినందించాల్సిన...
ఒక జర్నలిస్టుగా అర్ణబ్ గోస్వామి అంటే నచ్చని వారు అనేకులు ఉంటారు. కానీ.. ఆయనను అరెస్టు చేసిన తీరును మాత్రం...
తిరుమల వేంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల గిరుల చుట్టూతా ఉండే శేషాచలం అడవుల్లో విస్తారంగా పెరిగే ఎర్రచందనం అడ్డూ అదుపూ...
రోడ్డుమీద ఓ మహిళ ఒడిలో కూర్చుని.. గట్టిగా వాటేసుకున్న ఓ చిన్నారి.. ఏదో దెయ్యాన్ని చూసి భయపడిపోయినట్లుగా పెద్దగా ఏడుస్తోంది...
వదల బొమ్మాళీ నిన్నొదల అంటూ అతడు ఓ పొలికేక పెట్టగానే.. చిన్న పిల్లలు జడుసుకున్నారు. జ్వరం తెచ్చుకున్నారు. కానీ అదే...
సోషల్ మీడియా విశ్వరూపం దాల్చి ఉన్న ఈ రోజుల్లో.. ఒక అబద్ధం- ప్రపంచంమొత్తం వ్యాపించిపోవడానికి కొన్ని సెకన్ల సమయం చాలు....
ప్రధాని నరేంద్రమోదీ.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారంటూ.. మంగళవారం మొత్తం వార్తలు హల్ చల్ చేశాయి....
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా.. ప్రభుత్వానికి తమ కోరికను నివేదించవచ్చు. తమ నిరసనను వినిపించవచ్చు. మెజారిటీ...
ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయడం.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రెవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేయడం.. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను...
సంపూర్ణ మద్యనిషేధం అనేది జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ. ఆ రకంగా, ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేలా, మహాత్మా గాంధీ స్వప్నాన్ని...
సోషల్ మీడియా మారుమూల గ్రామాలకు, కనీస అక్షర జ్ఞానం మాత్రమే ఉన్నవారికి కూడా ఎంతో అందుబాటులోకి వచ్చేసిన తర్వాత.. అందులో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇది రాష్ట్ర- కేంద్ర రాజకీయాల్లో కీలకభేటీ అనే...
తిరుమల తిరుపతి దేవస్థానాలకు కార్యనిర్వహణాధికారిగా గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలం నుంచి పదవిలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాల మీద దాడులు పెరుగుతున్నాయనే వాదన ఇటీవలే ప్రబలంగా వినిపిస్తోంది. వాస్తవంలో కూడా...
బాలూ.. గాన కౌశలం గురించి మాట్లాడగల, కనీసం స్తుతించగల అర్హత నాకు లేదు. కానీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం కేవలం...
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నిరుడు వేసవిలో కలిశాను. అప్పటికి ఆయన బిజీ షెడ్యూల్స్ లోనే ఉన్నారు. ఒక మిత్రుడు.. చిరకాల...
కేంద్రం మీదకు నెపం నెట్టి తప్పించుకోవడం రాష్ట్రాలకు చాలా ఈజీ. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రయత్నం కూడా అదే. వ్యవసాయ...
అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అనే పేరు మీద మూడు రాజధానులు ఏర్పాటు చేయనబోతున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు....
న్యాయవ్యవస్థపై బురద చల్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని...
నాన్న మంత్రి కాగానే.. కొడుకు బెంజికారులో తిరగాలని ముచ్చటపడితే తప్పులేదు! ఆ కారును సంపాదించాలని అనుకుంటే అభిమానులు కూడా హర్షించేవారు....
ఉచిత విద్యుత్తు పొందుతున్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించడం అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. విపక్ష తెలుగుదేశం ఆశిస్తున్నంత ప్రజా...
భారతీయ శిక్షాస్మృతిలో 300వ సెక్షన్ ‘హత్య’ను మూడు రకాలుగా నిర్వచిస్తుంది. ఒకటి- మరణం సంభవించాలనే ఉద్దేశంతో చేసిన పని. రెండు-...
దేశంలో నెలకిందటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు కరోనా మహమ్మారి విషయంలో మీకు ఏం తేడా కనిపిస్తోంది? అని ఏ ఒక్కరినైనా...
కాంగ్రెస్ పార్టీ లో కొత్త ముక్క పుట్టుకురావడానికి రంగం సిద్ధం అవుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆన్...
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయకమండలి సీడబ్ల్యూసీ సమావేశం సోమవారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సారథ్య బాధ్యతలను కొత్తగా ఎవరు...
తెలంగాణ ఏపీ ల్లో ఉండే ప్రజలకు కేంద్రప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చిందనే వార్త అంత కొత్తగా అనిపించదు. ఎందుకంటే...
సాధారణంగా రాజకీయ నాయకులు మీడియా మీద ఎంత అక్కసు ఉన్నప్పటికీ.. దాన్ని వెళ్లగక్కే తీరులో కాస్త సంయమనం పాటిస్తారు. వైఎస్...
వ్యక్తిత్వ వికాసం అంటే సక్సెస్ వైపు తీసుకువెళ్లే సూత్రం మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. మనం కూడా అలాగే...
జగన్మోహన్ రెడ్డి దూకుడు- కట్టు తప్పిన ప్రతిసారీ బ్రేకు పడుతూనే ఉంది. న్యాయపరమైన ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా అమరావతిలో...
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి శల్యావశిష్టంగా ఉంది. కేవలం ఎముకల గూడు తప్ప, ఇంకేం లేదు. అయినా సరే...
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రసాద్ శిరోముండనం ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. ఇలా...
అమరావతి : కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. కొత్తగా ప్రేమలో పడ్డవాడు పొద్దస్తమానం తన ప్రియురాలికి ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఇదంతా...
‘మీరు బాబ్రీ మసీదు శంకుస్థాపనకు కూడా హాజరౌతారా?’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒక టీవీ ఛానెల్ విలేకరి ప్రశ్నించారు. ‘యోగి...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ అనే కీలకమైన పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo