చంద్రబాబు సర్కార్ మరో వినూత్న ప్రయోగం.. రేషన్ స్థానంలో నగదు బదిలీ..!
రేషన్ బియ్యం పంపిణీ పథకంపై మంత్రులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. వికలాంగులు, వృద్ధులకు ఇళ్ల వద్దే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన వారికి...
రేషన్ బియ్యం పంపిణీ పథకంపై మంత్రులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. వికలాంగులు, వృద్ధులకు ఇళ్ల వద్దే రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన వారికి...
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్. టెక్నాలజీతో పాలనను బలోపేతం చేయడం, సులభంగా సేవలను అందించి ప్రజాజీవితాల్ని మెరుగుపరచాలనే చంద్రబాబు తపన,...
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారులు, పాత్ర ధారులు అంతా కటకటాలు లెక్కపెడుతున్నారు. ఐతే తాజాగా జరిగిన...
జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన జీవితాలను ఛిద్రం చేసి మరణ మృదంగం...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాఫియాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఓ సంచలన విషయం ఇప్పుడు...
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ తీరు మారలేదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజుపై దా*డి చేసిన...
ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ కేసులో వరుస అరెస్టులతో సిట్ దూకుడు పెంచుతుండడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ...
జగన్తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని, పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది. సెకీ - సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీని కేంద్ర...
ధనుంజయ రెడ్డి..ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఈ ఐఏఎస్ అధికారికి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్కు అన్నీ తానై...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని భయపడుతున్నారా, అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొద్ది రోజులుగా గుండె సమస్యతో బాధపడుతూ ముంబైలోని ఓ...
ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకంపై అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకూ ఈ పథకం అమలు ఎప్పుడన్నది సస్పెన్స్ కొనసాగగగా..తాజాగా చంద్రబాబు ఆ సస్పెన్స్కు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. కుటుంబ సమేతంగా రాత్రి 7 గంటల 2 నిమిషాలకు ప్రధాని అధికారిక నివాసం 7-లోక్...
మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె క్రియాశీలకంగా లేరా.? పార్టీలో ఇతరులపై విమర్శలు వస్తే ఎలా స్పందించాలి? వాటిని ఆమె...
వైసీపీకి మరో బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వగా..తాజాగా మరో ఎమ్మెల్సీ...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులతో...
రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది. ఇకపై తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య,...
ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం (మారిటైం) పరుగులు పెడుతోంది. విదేశీ దిగ్గజ కంపెనీలు, దేశీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆయా...
రాజధాని అమరావతిలో పలు కీలక సంస్థలకు భూములు కేటాయించింది కూటమి సర్కార్. ప్రతిష్టాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్ ఏర్పాటుకు ఎకరం రూ.50...
ఏపీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మైసూరు ఉన్న...
ఐ-ప్యాక్..2019లో జగన్ అధికారంలోకి రావడానికి ఈ సంస్థ ఓ కారణం. అసత్యాలు, అబద్ధాలు, ఫేక్ ప్రచారాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయానికి ఐప్యాక్ వ్యూహ రచన...
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద అభియోగాలు...
తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దా*డి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్. టీడీపీ ఆఫీసుపై దా*డి...
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రను మిగిల్చిన వైసీపీ నేతలు..ఇప్పటికీ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 2027 నుండి తాను పాదయాత్ర ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.. గతంలో ఆయనని అధికార...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక సూత్రధారులను సిట్ అరెస్టు చేసింది. ఐతే తాజాగా...
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఇదే కేసులో IAS అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది....
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక తిరిగి వాటి గురించి అడిగేందుకు, కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు జగన్కు ఎలాంటి...
అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకోసం అవినీతి సొమ్ముతో రూ1246 కోట్ల విలువైన...
ప్రధాని మోదీ మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దీంతో అమరావతి పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు...
గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని అడ్డూ అదుపు లేకుండా అరాచకాలకు తెర తీశారు. అధికారం చేతిలో పెట్టుకుని అటు...
అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు భరోసా కల్పించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇవాళ సాయంత్రంలోగా పరిహారం అందించాలని అధికారులను...
కర్నాటక మాజీ మంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన గాలి జనార్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన పాపం పండింది.....
ఏపీ కూటమి సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెలలోనే అన్నదాతసుఖీభవ స్కీమ్ను ప్రారంభించనుంది. తాజాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టెలి కాన్ఫరెన్స్...
ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళల కోసం, వారి రుణాల చెల్లింపులు మరింత సులభతరం చేసేందుకు కీలక...
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి అడుగు పడింది. అత్యాధునిక క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు కోసం IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో లాంటి...
నేడు రాష్ట్రంలో నిజం నిందలు మోస్తున్నది. అబద్ధం అందలమెక్కి ఊరేగుతున్నది. మోసం, ద్వేషం, అబద్దాలు ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు. ఆధిపత్యం కొరకు అజ్ఞానపూరితంగా వ్యవహరిస్తు రాష్ట్రాన్ని తిరోగమనంలోకి...
ఏపీలో వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల, మత వర్గ విబేధాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ...
వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏపీలో జరిగిన విధ్వంసం ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలన సాగించారు. కూటమి అధికారంలోకి రావడంతో...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. దీపం - 2 స్కీమ్ కింద...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు....
ఏపీకి కేంద్రం మరో గుడ్న్యూస్ చెప్పింది. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం అంగీకరించింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద..ఈ రెండు నోడ్లలో...
ఏపీలో 2019-24 మధ్య కాలంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగింది కూటమి సర్కార్ స్పష్టం చేసింది. ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల లిక్కర్ మాత్రమే అమ్ముడయ్యేలా వైసీపీ...
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా టీడీపీకి చెందిన ఎస్.షాహుల్ హమీద్ గురువారం ఎన్నికయ్యారు....
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత వైసీపీ జరిగిన వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్లో అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి నాటి సీఎం జగన్మోహన్...
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దహనం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం CID పోలీసులు అరెస్టు చేశారు....
జగన్ హయాంలో రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా పని చేసిన సీనియర్ IPS PSR ఆంజనేయులు ఆ హోదాలో పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ,జనసేన...
వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని ఎవరికిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకి ఇస్తారంటూ...
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పునర్విచారించాలని రిటైర్డ్ ఐపీఎస్ ఐబీ వెంకటేశ్వర రావు డిమాండ్...
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం నమోదైంది. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి సోమవారం అరెస్టయ్యాడు. దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని...
ఏపీలో కూటమి సర్కార్ ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగెత్తిస్తోంది. తాజాగా మరో గుడ్న్యూస్ చెప్పింది. జులై నుంచి కొత్తం పింఛన్ల మంజూరుకు సిద్ధమవుతోంది....
గుడివాడ, గన్నవరం..ఈ రెండు నియోజకవర్గాలకు ఏపీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రానికి అడుగుపెట్టనున్నారు.. హస్తినలో అడుగు పెట్టిన వెంటనే ఆయన తన...
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. దీంతో పెండింగ్లో ఉన్న...
ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రబుత్వం. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటీవల విశాఖలో టీసీఎస్కు 21...
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కొంతమంది ప్రజా ప్రతినిధులు మాత్రం ఈ విధానాన్ని ఆదాయ...
ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం నమోదవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి విచారణలో...
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీపై మండిపడ్డారు. పదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నానని, తనకు MLC పదవి ఇస్తానని చెప్పుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. కానీ ఆ...
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం...
ఎమ్మెల్సీ అనంతబాబు..ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హ*త్య చేసి, డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు...
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. దశాబ్ధాలుగా అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన...
తిరుపతిలో గురువారం అంతా హైడ్రామా నడిచింది. తిరుపతి రూరల్ మండలం LSనగర్లోని TTD గోసంరక్షణ శాలలో మూణ్నేళ్లలోనే 100కుపైగా ఆవులు మరణించాయని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు మళ్లీ ఉక్కపోత మొదలైంది. జగన్కు సంబంధించిన అన్ని కేసుల్లో విచారణ వేగవంతమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్కు బిగ్షాక్...
ఏపీలో ఓ సీనియర్ IPS అధికారి తీరు ఇప్పుడూ చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో జగన్తో అంటకాగి..నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపై...
ఏపీలో విద్యుత్ ఛార్జీలు ప్రజలకు షాకులిస్తున్నాయి. కరెంటు ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. నెల నెలా రూ.300 మేరకు బిల్లు వచ్చే సాధారణ వినియోగదారుని కుటుంబం.. రూ.1200-రూ.1300 వరకు...
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సొంత ఎంపీ షాక్ ఇచ్చారు.. భూమన ఆడుతున్న నాటకాలని ఆయన...
విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు ఏపీ సర్కార్ రెడ్...
వైసీపీ అధినేత జగన్.... తన టీమ్లో కేసుల్లో ఇరుక్కున్న వారికి, పోలీసుల విచారణకు హాజరవుతున్న వారికి పక్కాగా తర్ఫీదు ఇచ్చి పంపుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.. పాపిరెడ్డిపల్లి హెలికాప్టర్...
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ఇప్పటికీ విషం కక్కుతూనే ఉంది... మూడు రాజధానుల పేరుతో అమరావతిని పట్టాలెక్కించిన మాజీ ముఖ్యమంత్రి జగన్.. అధికారం కోల్పోయినా ప్రపంచ బ్యాంక్కి...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమరావతికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. భవిష్యత్తులో అమరావతి,...
ఏపీలో వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్...
ఏపీలో వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇక ఈ స్కామ్కు...
వక్ఫ్ చట్టంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి మడమ తిప్పారా?? ఆయన మాట తప్పారా?? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఈ చట్టంపై ఇటీవల...
వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల శాఖామంత్రిగా, ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషించిన సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి...
బీసీల అభివృద్ధికి మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా వారికి మొదట పెద్దపీట వేసింది. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాల్లో...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోలుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఉక్కుశాఖ తాజాగా విడుదల చేసిన 2024-25...
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ అభివృద్ధి పని మొదలు పెట్టినా అడ్డగించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అబద్ధాలు అల్లుకుపోతున్నారు. తాజాగా...
ఏపీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులోభాగంగా కేంద్రప్రభుత్వం ఏపీపై వరాలు ప్రకటించింది. పెండింగ్ అంశాలతో పాటు విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నరసరావుపేట ఎంపీ, లోక్సభలో టీడీపీపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతిభధ్రతలకు విఘాతం...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ తగిలింది. భూవివాదం కేసులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విజయవాడ 12వ అదనపు జిల్లా...
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళికి కష్టాలు తప్పట్లేదు. జైలు జీవితం నుంచి తప్పించుకున్నప్పటికీ..గుంటూరు సీఐడీ ఆఫీసుకు వెళ్లి రావడాన్ని మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. ఐతే...
సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. భవిష్యత్ను భద్రంగా ఉంచుకునేందుకు అందుకు సరైన వేదికను,...
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు విచారణ సాగిస్తుండగానే..మరోవైపు కొంతమంది విద్వేషపూరిత,...
విశాఖపట్నంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తోంది. విశాఖ నగరం ఐటీ, పారిశ్రామిక, పర్యాటక, సేవా...
విశాఖలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ...
ఆంధ్రప్రదేశ్లో వృద్ధిరేటు పరుగులు పెడుతోంది. గతంలో ఎక్కడో కింది స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్..కూటమి ప్రభుత్వ చర్యలతో అనతికాలంలోనే రెండో స్థానంలోకి వచ్చేసింది. కేంద్రం స్వయంగా విడుదల చేసిన...
లోకేష్..ఇప్పుడు ఏపీలో హాట్టాపిక్గా ఉన్న పొలిటిషియన్. ఎక్కడ పోగొట్టుకున్నాడో..అక్కడే గెలిచి నిలిచిన లీడర్. పాలిటిక్స్లో షార్ట్కట్స్ ఉండవు. కేవలం ప్రజలకు చేరువకావడం ద్వారా మాత్రమే రాజకీయాల్లో విజయం...
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన ఫామ్హౌస్ నిర్మించిన స్థలంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అక్రమంగా కట్టిన నిర్మాణాలపై...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3 వేల 535 కోట్లు రాష్ట్ర...
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా పింఛను పెంపును...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన P-4 కార్యక్రమానికి రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ - CGB నాంది కాబోతుందన్నారు మంత్రి నారా లోకేష్. CGB స్థాపనతో రాష్ట్రంలో...
టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని...
ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు నారా లోకేష్. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి అధికారంలోకి...
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా...
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందా. అంటే అవుననే తెలుస్తోంది. ఈ నెలలో ఏ క్షణమైనా ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని అభిజ్ఞవర్గాల...
జగన్ హయాంలో వైసీపీ నేతలు ఇష్టారీతిన చెలరేగిపోయారు. మైనింగ్, ఇసుక, మద్యం, భూములు, రేషన్ బియ్యం ఇలా ఓ ఒక్క దాన్ని వదల్లేదు. ఐతే గడిచిన ఐదేళ్లలో...
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు బిగ్షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా పనిచేసిన సంజయ్...
ఏపీలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి P-4 అని పేరు పెట్టింది. P-4 అంటే పబ్లిక్ - ప్రైవేట్ -...
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo