అమరావతి,మావిగన్ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో...
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో...
వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..? పార్టీ అధినేత జగన్ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తమలో తామే గిల్లికజ్జాలకి పాల్పడుతున్నారా..?...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది....
తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి . వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుల ముందస్తు ప్లాన్...
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత...
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి ఇండియాకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కే...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల తరహాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసును కూడా నీరుగార్చేందుకు భారీ కుట్ర జరుగుతోందా?...
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.. ఇదంతా జరిగే పనేనా అనుకోకండి.. త్వరలో ఏపీ బస్సుల్లో ఏసీ రాబోతోంది. ఏపీఎస్...
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 4 వేల కోట్ల వ్యయంతో రెన్యూ ఎనర్జీ సంస్థ...
వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన, విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో కీలకమైన లిథియం...
CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పురస్కరించుకుని అన్న క్యాంటీన్ల నిర్వహణ...
తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని, సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనను కస్టడీలో హింసించిన...
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్కు నిరాశే మిగిలింది. తెలుగు, తమిళ మత్స్యకారుల మధ్య జరుగుతున్న గొడవలను రాజకీయం చేద్దామనుకొంటే.....
TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా లోకేశ్కు పార్టీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇది కేవలం...
వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ CPRO పూడి శ్రీహరిని AP పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా...
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇచ్చింది. లోకేశ్...
రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్,...
మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో...
వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ AP...
జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చేసింది. దాదాపు 47 రోజుల పాటు...
AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులతో ఇండియన్...
వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఆర్డీటీ వ్యవహారం ఒక్కటి సరిపోతుంది. అనంతపురం జిల్లాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గురించి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ నేతలు...ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించబోతున్న తరుణంలో, వైసీపీ...
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి ఎంతటి విస్త్రతంగా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ నంది...
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని.. ఇంత వరకు షర్మిలకు...
ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి...ఇప్పుడు జగన్...
విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు పణంగా పెట్టింది....
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారం.. తెలియక జరిగిన పొరపాటు...
ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో.. జపాన్కి చెందిన ప్రొటీరియల్ మెట్ గ్లాస్ సంస్థ...
నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రప్పా..రప్పా నినాదాలతో మరోసారి రచ్చ చేశారు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో...
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక విషయంలో లోకేష్ తీసుకున్న...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి చుట్టూ దర్యాప్తు సంస్థలు...
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తోంది....
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC నిర్వహిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ...
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన రాష్ట్రానికి వచ్చాడంటే.. మైక్రోసాఫ్ట్ నుంచి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.. ఆయనకు...
సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా...
అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవులపై కత్తి వేలాడుతుండడంతో రూటు మార్చారు....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర...
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ పార్టీ మీడియా టార్గెట్ చేసింది. నాణ్యత లేదంటూ కథనాలు వండి వార్చింది. ఐతే...
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడిన కేసులో అంబటి...
జగన్ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన రోడ్డెక్కడం వైసీపీ నేతల చా*వుకొస్తోంది. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదు....
కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికీ నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేశారని సుప్రీం...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్ బాబాయ్.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ నిజమే అని ఒప్పుకొన్నారు....
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్కు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో...
సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్...
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను...
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా పవన్...
తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్ సైట్ ఓ వార్త ప్రచురించింది. విజయ్ మాట్లాడిన వీడియో ఎన్నిసార్లు...
పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం.. రథసప్తమి పర్వదినం రోజున.. స్పెషల్ మెనూ సిద్దం...
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి...
విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా...
ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు RMZ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా...
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ హయాంలో...
వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు...
రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్కు ఒక రూపాయి...
ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది....
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ...
జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్.. రాజకీయంగా ఎదురీదుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ పోలిటిక్స్ ద్వారా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ...
2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల రూపాయల విలువైన రవాణా, లాజిస్టిక్స్.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు...
ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది....
కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇప్పుడు ఏపీలో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకొనేందుకు.....
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలోనూ బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది....
విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి ఇంకేమీ వద్దు అని మనలో చాలామందిమి అనుకుంటాం. రాజకీయం అంటే పిల్లలకు మంచి...
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల...
గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు...
ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫస్ట్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇప్పటికే విమానాశ్రయానికి సంబంధించి 96 శాతం...
విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.. ఈ ప్రాంతం ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందడానికి సర్వం సిద్ధమయింది. హైదరాబాద్లోని శంషాబాద్,...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును తానే అడ్డుకున్నానని, తన పోరాటం వల్లే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, తనపై...
విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని ప్రాంతానికి కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి త్వరలోనే అందుబాటులోకి రానుంది. కూటమి...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ...
కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. 2019-20...
బళ్లారిని..ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గాలి జనార్ధన్ రెడ్డి..ఇప్పుడు భయపడిపోతున్నారు. తనపై హ*త్యాయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, గాలి జనార్ధన్...
ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఓ పథకంలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, సాంకేతిక రంగంలో 2026 సంవత్సరం స్వర్ణయుగంగా నిలిచిపోనుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న మెగా ప్రాజెక్టులు ఈ ఏడాది పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. తద్వారా...
విశాఖపట్నం ఎయిర్పోర్టుకి 2025 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది అబూదాబికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. జనవరి నుంచి నవంబర్ వరకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 9...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేటా సెంటర్లు క్యూ కడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే 3.5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి గూగుల్, మెటా, రిలయన్స్ వంటి సంస్థలు...
డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు...
నరసాపురం లేసులు... ఎంతో స్పెషల్.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని...
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్ఫిట్ అని తేలితే వారికి ఇతర...
కాలి నడకన తిరుమల శ్రీనివాసుడి దర్శనం చేసుకొంటే గోవిందుడి కరుణా, కటాక్షాలు లభిస్తాయని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే వెంకటేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి బస్సులు,...
గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇటీవల స్థానిక ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేతృత్వంలోని బృందం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్ మోహన్ భగవత్. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ భగవత్..మాతృ...
వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోరని ఆ పార్టీ నేతలే చెబుతారు.. 2014 నుండి 2019 వరకు జగన్ కోసం...
విశాఖలోని రుషికొండపై మాజీ సీఎం జగన్రెడ్డి.. ఏరీ కోరి రాజకోట లాంటి ప్యాలెస్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల ప్రజా ధనాన్ని.. జగన్రెడ్డి తాతల ఆస్తిలాగా.....
జగన్ హయాంలో ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి చేరిన పోలవరం ప్రాజెక్టు.. కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కడమే కాదు.. వేగంగా పనులు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన...
సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయింది కూటమి సర్కార్. గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిలో 70కిపైగా...
అమరావతిలో ప్రపంచస్థాయి క్వాంటం వ్యాలీ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యార్ధులకు క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి కలిగించడానికి ఒకేసారి 50 వేల మంది...
భక్తి పారవశ్యం వెల్లివిరియాల్సిన ఏడు కొండల్లో..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. TTDలో తవ్విన కొద్దీ బయటపడుతున్న కుంభకోణాలు సామాన్య భక్తులను విస్తుపోయేలా చేస్తున్నాయి....
ఎక్కడో స్విచ్ వేస్తే.. ఇంకెక్కడో లైట్ వెలుగుతుంది.. మరెవరికో షాక్ కొడుతుంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కామెంట్స్కి ఇలాంటి రియాక్షనే వచ్చింది. చాలా...
చంద్రబాబు.. స్టేట్.. నేషనల్.. కాదు ఇంటర్నేషనల్. అంతర్జాతీయ మీడియా సంస్థ.. ప్రపంచంలోనే టాప్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇదే చెబుతోంది. నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవి...
ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయడం.. ప్రత్యర్ధుల మీద నిందలు మోపడంలో వైసీపీ నేతలు ఆరిపోయారు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.....
అవినీతికి పాల్పడి అక్రమంగా వేలకోట్లు దోచుకొన్న వారిని జైలుకు పంపాలి. మెడికల్ కాలేజీలు నిర్మించి.. డాక్టర్లను తయారు చేసిన వారికి సన్మానం చేయాలి. కానీ వైసీపీ అధినేత...
తిరుపతిలో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టెంపుల్ టౌన్ని స్పిరిట్యువల్ సెంటర్లా అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా.. ఇక్కడ కొత్త టౌన్షిప్ను...
ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల బుధవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. రాజకీయ ప్రముఖులంతా షర్మిలకు సోషల్మీడియాలో విషెస్ చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతలైనా ఏపీ సీఎం...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo