లియో డెస్క్

లియో డెస్క్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత జగన్‌. ఆస్తులన్ని తాను స్వయంగా కష్టపడి సంపాదించుకున్నవేనని చెప్పారు.  ఆస్తులపై తన చెల్లెలు...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఐతే తాజాగా మరో స్కామ్‌...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం. జగన్‌ సర్కారు కేంద్ర పథకాలను నిర్వీర్వం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే...

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి...

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్‌ వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వార్తల్లొకెక్కారు. ఐతే ఈ సారి విజయసాయిరెడ్డి లేవనెత్తిన అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న లోకేష్‌..కీలక వ్యాఖ్యలు కల్పించారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామన్నారు....

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ అంశంపై వివిధ పార్టీల నాయకులు, సానుభూతిపరులు.. ముహూర్తాలు చూసుకొని మరీ మాట్లాడుతున్నారు. లేటెస్ట్‌గా...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్‌లైన్లు వేసి.. ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ రావాలన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వైజాగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా సర్వీస్‌ అధికారిగా ఉన్న సునీల్‌ కుమార్‌ ఓ బహిరంగ సభలో కులాల ప్రస్తావన...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కూమార్‌రెడ్డి. అప్పట్లో జగన్‌ చేసింది తప్పు అని నోరెత్తే సాహసం...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్‌ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్‌ చేయనున్నారా.??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పండుగలా సంతోషాన్ని తీసుకొస్తోంది....

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఈ విజన్‌లో అత్యంత కీలకమైన అంశాలలో...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మరో కీలకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోని...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం నేర ప్రవృత్తి కలిగిన వారే. తాజాగా వైసీపీ లీగల్‌ సెల్ అడ్వకేట్ వెంకటేశ్...

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు,...

వైసీపీ వ్యూహం..? భయపడిన శివజ్యోతి..!

ఒక్కోసారి కామెడీ కూడా ట్రాజెడీకి దారి తీస్తుంది. సిల్లీగా చేసిన పనులు సీరియస్‌ అవుతాయి. తిరుమల ప్రసాదం విషయంలో యాంకర్‌ శివజ్యోతి.. కామెడీ కోసం కామెంట్స్‌ చేసినా.....

సిట్‌ విచారణకు జగన్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌..!

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ స్కామ్‌లో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న జగన్‌ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌ రెడ్డిని...

పొన్నవోలు జంటకవి ఐపీఎస్ సంజయ్‌పై వేటు..!

వైపీఎస్ అధికారులు.. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ పదవిలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్...

జగన్‌ నుదుటిన బొట్టు వెనక అసలు సీక్రెట్‌..!

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బొట్టు పెట్టుకున్నారు. పులివెందుల పర్యటనలో అరటి రైతుల పరామర్శ సందర్భంగా ఆయన పెద్ద స్పీచ్‌ ఇచ్చారు. ఏడాదిన్నర నుంచీ ప్రతిసారీ చెప్పే మాటలే...

Bhumana Karunakar Reddy Arrest

పరకామణి చోరీ కేసు.. ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!

తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు CID అధికారులు. భూమనకు నోటీసులు జారీ చేశారు....

వివేకా హ*త్య కేసులో.. ఆధారాలు చెరిపేసిన సీఐ శంకరయ్య డిస్మిస్‌..

తప్పు చేసి ఎదురు దా*డి చేస్తే.. ఇల్లీగల్‌ పనులు చేసి లీగల్‌ నోటీసులు పంపితే.. సీఐ శంకరయ్యలా డిస్మిస్‌ అవుతారు. వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య జరిగిన సమయంలో...

జగన్‌కు షాక్‌..అప్రూవర్లుగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌..

ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మాజీ APSBCL ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వెంకట సత్యప్రసాద్‌ అప్రూవర్లుగా మారినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు కోర్టులో...

పిఠాపురంలో వంగా గీత రివర్స్‌..??

అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల్లో.. గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల.. ఇంఛార్జ్‌లు, తాజా మాజీలు...

పులివెందుల పులి.. సింగిల్‌ సింహానికి.. హ్యాండ్‌ ఇచ్చిన రాయలసీమ..!

పులివెందుల పులి, సీమ సింహం అంటూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎలివేషన్లు వేస్తుంటారు ఆయన అభిమానులు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరు...

వేరే వాళ్లని చూసుకోమంటారా..? కొడాలి నాని, వంశీపై.. జగన్‌ సీరియస్..!

వైసీపీ బూతు బ్రదర్స్‌పై జగన్‌ సీరియస్ అయ్యారంట. నిజమేనండి.. ఫ్యాన్‌ పార్టీ అధికారంలో ఉండగా గాలి కూతలతో రెచ్చిపోయిన.. వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద పార్టీ...

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా..!

మనదేశంలో రిచ్‌.. రిచెస్ట్‌ పొలిటీషియన్‌ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ...

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!

సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్‌. వేలు, లక్షల కోట్లు సంపాదించిన...

కోర్టులో జగన్‌ ఎదురుగా చెల్లెలు.. పలుకరించని అన్నయ్య..!

హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆరేళ్ల తరవాత వైసీపీ అధినేత జగన్‌.. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు.. ఇదే కోర్టుకి...

లోకేష్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ సంచలన కథనం..

టీడీపీ యువనేత, ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.. ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తున్న అభివృద్ధి ప్రస్థానంపై సంచలనాత్మక...

షెడ్యూల్‌తో.. తల్లిని మోసం చేసిన జగన్‌..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన తల్లి విజయమ్మను దూరం పెడుతున్నారు. కన్నతల్లి కంటే ఆస్తులు, రాజకీయాలే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ విషయం...

కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన జగన్! ‘గంటలో వెళ్లిపోతా’ అంటున్న నేరస్థుడు!

దేశ చరిత్రలోనే మొదటసారి ఓ నేరస్థుడు కోర్టు కు 11.30 AM కి వచ్చి 12.30 PM కు వెళ్ళిపోతా.. అని కోర్టు కు షెడ్యూల్ ఇచ్చిన...

అక్రమాస్తుల కేసు.. ఆరేళ్ల తర్వాత CBI కోర్టుకు జగన్‌..!

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్‌ నుంచి బెయిల్‌పై ఉన్న జగన్‌ రేపు హైదరాబాద్‌లో...

దోచేసిన సొమ్ము చోరీ.. లిక్కర్ స్కామ్‌లో సంచలనం..!

వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం డిస్టిలరీల నుంచి వైసీపీ ముఠా వసూలు చేసి ఓ...

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ...

తిరుమల హుండీ చోరీ కేసు.. కీలక సాక్షి మిస్టరీ మర*ణం..!

ఏపీలో రక్త చరిత్ర రిపీట్‌ అయింది. అవినీతి ఆరోపణలైనా.. హ*త్య కేసులైనా.. వైసీపీ పెద్దల వరకూ వెళ్లే అవకాశం ఉంటే.. ఆ కేసుల్లో సాక్షులకు మూడటం ఖాయమని...

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు.. వేల కోట్ల పెట్టుబడులు 20 వేల ఉద్యోగాలు..

ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99...

కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.. జగన్‌కు CBI కోర్టు బిగ్‌షాక్..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన మెమోను...

అంతా హైకమాండే.. కల్తీ నెయ్యి ఇష్యూలో ధర్మారెడ్డి సాక్ష్యం..!

TTDకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సిట్‌ దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో TTD ఈవోగా పని చేసిన AV ధర్మారెడ్డిని సిట్‌ మంగళవారం విచారించింది. సిట్...

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య వివాదం ఫైనల్ స్టేజ్‌కు చేరింది. వీరి వివాదంపై పార్టీ అధినేత చంద్రబాబు తీర్పు...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. ఆయన మళ్లీ కోర్టు మెట్లెక్కలేదు. 2024లో...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ వలనే. అందుకే ముఖ్య మంత్రయినా.. ప్రధాన మంత్రయినా.. వాళ్లకు ఆ పదవులు కట్టబెట్టిన...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫేక్ ప్రచారాలు చేయడం వెనుక వైసీపీ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న పెట్టుబడుల విషయంలో గానీ...

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్‌ విజయం తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణని.. రాష్ట్ర...

అనంతలో కియా రికార్డ్‌ 6 ఏళ్లలో సాధించిన ప్రగతి ఇది..!

కియా.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు.. ఎన్నో రాష్ట్రాలతో పోటీ పడి మరీ...

లోకేష్ ప్రజా దర్బార్‌ సూపర్‌ హిట్‌… ఫీడ్ బ్యాక్ అదుర్స్..

మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. మంగళవారం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో 70వ ప్రజా దర్బార్‌...

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో...

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌..!

ఇదేంటి టైటిల్‌ ఇలా ఉందనుకుంటున్నారా...? ఇది అక్షరాలా నిజం.. నిజంగా నిజం.. మొంథా తుఫాన్‌ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి సడెన్‌గా విజయవాడలో ఊడిపడ్డాడు వైసీపీ అధినేత...

జగన్‌ కాన్వాయ్‌లో తప్పిన విషాదం.. కాపాడిన పోలీస్‌..!

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శ యాత్రలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. గతంలో సత్తెనపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, ఓ...

అంతా హైకమాండ్ స్క్రిప్ట్‌.. క్లారిటీ ఇచ్చేసిన శ్యామల..!

రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర మరోసారి బయటపడింది. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదాన్ని అడ్డుగా పెట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ చేసిన ప్రయత్నం...

అమరావతిలో 12 బ్యాంకుల హెడ్‌ ఆఫీసులు..ఈ నెల 28న శంకుస్థాపన..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మరో అద్భుతమైన కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 28న 12 ప్రముఖ బ్యాంకుల రీజినల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది....

దుబాయిలో చంద్రబాబు బ్రాండ్‌.. ఇన్వెస్టర్లు ఫిదా.

ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మాణానికి ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా...

ఈ బంధం వెరివెరీ స్పెషల్‌…లోకేష్‌పై మోదీ ప్రత్యేక అభిమానం..!

ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనలో మంత్రి లోకేష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన పట్ల చూపించిన అభిమానం అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచింది....

చంద్రబాబు.. ది టార్చ్‌బేరర్‌.. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌.. విశాఖకు గూగుల్‌..!

ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్‌కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కృషితో మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ...

విశాఖలోనే 5 లక్షల ఉద్యోగాలు.. లోకేష్ టార్గెట్ ఇదే..!

ఏపీలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో ఫస్ట్ AI ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్...

వైజాగ్‌కి ప్రాజెక్ట్ వాటర్‌ వర్త్‌.. మెటా ల్యాండింగ్ స్టేషన్‌.. లోకేష్‌ భారీ సక్సెస్‌..!

విశాఖపట్నం మరో భారీ ప్రాజెక్టుకు వేదికగా మారనుంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా..ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్టును ఇండియాకు తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు...

CRDA బిల్డింగ్ రెడీ.. ఇక రాజధాని నిర్మాణం పరుగులు..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ కలలకు ఊపిరిపోస్తూ ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్...

నర్సీపట్నంలో జగన్‌ని వెంటాడుతున్న డాక్టర్‌ సుధాకర్‌..!

డాక్టర్‌ సుధాకర్‌..వైసీపీ హయాంలో మాస్క్‌ అడిగినందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు హింసించి సుధాకర్‌ చని*పోయేలా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఆ వ్యవహారం...

కర్నూలు.. డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా..!

కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో...

నకిలీ మద్యం పాపం వైసీపీదే.. రెండున్నరేళ్లుగా దందా..!

ఏపీలో నకిలీ మద్యం ఇష్యూ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అవకాశం దొరికింది కదా అని వైసీపీ వెనుకాముందు చూడకుండా కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు రెడీ...

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌..

కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌. ఈ మేరకు జగన్‌ ట్వీట్‌ను...

ముంబైలో బిజిబిజీగా లోకేష్‌..!

మంత్రి నారా లోకేష్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో డ్రైవర్ల సేవలో అనే సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్‌..ఇప్పుడు ముంబైలో ఏపీకి పెట్టుబడుల వేట...

శత్రువుకు సైతం సాయం..లోకేష్‌ గ్రేట్‌..

నారా లోకేష్‌.. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్‌ను అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్న వారికి...

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు.. సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌..!

మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో మాజీ RDO...

TTD పరకామణిలో వైసీపీ 100 కోట్ల దోపిడి.. షాకింగ్ వీడియో..!

వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలనూ దోచుకున్న విషయం తెలిసిందే. ఆఖరుకు ఆ ఏడుకొండలవాడిని సైతం వైసీపీ నేతలు వదల్లేదు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం...

లిక్కర్‌ స్కామ్‌లో ED దూకుడు.. జగన్‌కు అంతుచిక్కని ఢిల్లీ వేడి..!

వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో గురువారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు ఏకకాలంలో...

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు.. తిరుపతిలో భారీ బస్‌ స్టేషన్‌..

దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంతో పాటు దేశం...

చంద్రబాబు సర్కార్‌ దసరా కానుక .. వాహన మిత్రులుకు బంపర్‌ ఆఫర్‌..

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు ముహుర్తం ఖరారు చేసింది. దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు....

నేపాల్‌లో తెలుగు ప్రజలు.. సూపర్‌ సిక్స్‌ సభకి లోకేష్‌ దూరం..

మంత్రి నారా లోకేష్‌ అనంతపురం పర్యటన అనూహ్యంగా రద్దయింది. నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకున్న ఏపీ ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా...

కొడుకుతో జగన్‌ రాజకీయాలకు చెక్‌.. పులివెందులలో షర్మిల వ్యూహం..!

వై.ఎస్‌.షర్మిల సంచలన ప్రకటన చేశారు. జగన్‌కు చెక్‌ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఉల్లి మార్కెట్‌కు రైతుల పరామర్శకు వెళ్లిన షర్మిల..తన...

వైసీపీకి బిరియానీ దెబ్బ.. జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు..

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి బిరియానీ పదం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.. ఈ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓటమి పాలయిన...

లిక్కర్‌ మనీ.. తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి.. పీఏ పట్టించేశాడు..!

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఖజానాలోకేనని సిట్‌ గుర్తించింది. జగన్‌కు ఆ నగదు ఎలా చేరిందనే...

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా వరదలో కొట్టుకుపోయిన జగన్‌..

ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే సంచలనాత్మక నిర్ణయం. ఐతే...

ప్రధాని మోదీతో నారా లోకేష్‌ కీలక సమావేశం.. ఏపీకి గుడ్‌ న్యూస్‌..!

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్‌ సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. GST సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్య...

వైసీపీ నోటికి తాళం.. సుగాలి ప్రీతి కేసు సీబీఐకి..!

ఏపీలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేస్తుండడం,కూటమి...

NTR పరువు తీసిన జగన్‌ సన్నిహితుడు..!

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..జూనియర్ NTR పరువు తీసేశారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని..జూనియర్‌ NTR పొలిటికల్‌ ఎంట్రీపై...

విశాఖలో గాజు వంతెన రెడీ.. దేశంలోనే అతిపెద్దది..!

విశాఖ మంచి టూరిస్టు ప్లేస్‌. అందమైన బీచ్‌లు, అలరించే ప్రకృతి విశాఖ సొంతం. ఐతే ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్టు విశాఖలో రెడీ అయింది. విశాఖ కైలాసగిరిలో...

బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు.. అంతకంతకూ పెరుగుతున్న గ్రాఫ్‌..!

దేశంలో చంద్రబాబు గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తుమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు టాప్‌ - 3లో నిలిచారు. మూడ్‌...

విశాఖ తీరంలో గూగుల్‌.. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌..!

ఐటీ దిగ్గజం గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద డేటా సెంటర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ...

జగన్‌..పార్ట్ టైం పొలిటిషియన్‌..!

సమయం చాలా విచిత్రమైనంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌కు ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లను పార్ట్...

డ్రామాలొద్దు.. చెవిరెడ్డికి కోర్టు వార్నింగ్..!

జైలు నుంచి ACB కోర్టుకు తీసుకువస్తున్న ప్రతీసారి డ్రామాలు చేస్తుంటారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జైలు నుంచి మొదలు కోర్టుకు వచ్చేంత...

ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. 10 వేల కోట్ల పెట్టుబడితో సిద్ధం..!

కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ మరియు...

అమరావతిలో మరో సంచలనం.. దేశంలోనే అతి పెద్ద లైబ్రరీ..

చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చని చెప్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని...

అత్యాధునిక టెక్నాలజీతో అమరావతిలో క్వాంటమ్‌ టవర్‌..

ఐటీ..ఈ మాట వింటే దేశంలో గుర్తొచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భారీగా ఉద్యోగాలు కల్పించాలని,...

విద్యా వ్యవస్థలో లోకేష్‌ వినూత్న విధానం.. దేశంలోనే మొదటిసారి..

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి మరో వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్కూళ్లను దత్తత ఇవ్వాలనే కాన్సెప్ట్‌ను ముందుకు తెస్తున్నారు. గత వైసీపీ...

లిక్కర్‌ కింగ్‌.. కసిరెడ్డి ఆస్తుల స్వాధీనం.. జగన్‌ బినామీ ఆస్తులు సీజ్‌..?

పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా...

దేశానికే ఆదర్శం…. ఏపీ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌…!!

అమరావతి మంగళగిరి మయూరి టెక్‌పార్కులో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను బుధవారం ప్రారంభించారు చంద్రబాబు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు...ఏపీ ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతుందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు,...

4 నెలల్లోనే 61 శాతం.. అంచనాలను మించి.. ఏపీలో GST వసూళ్లు రయ్‌..రయ్‌..!

GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి రూ.27,477.15 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని...

అనంతపురం రూపురేఖలు మార్చిన కియా.. బాబు విజన్‌కి హ్యాట్సాఫ్‌..!

అనంతపురం జిల్లా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనకబడిన జిల్లాలలో టాప్‌ త్రీలో ఒకటి.. కరువుకి కేరాఫ్ జిల్లాగా పేరు పొందింది.. ఉపాధి అవకాశాలు తక్కువ... వలసలు ఎక్కువ......

అమరావతిలో గ్లాస్ బ్రిడ్జి.. ఐకానిక్‌ టవర్స్‌కి కొత్త హంగులు..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్లకు సంబధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. లండన్‌కు చెందిన ఫోస్టర్స్‌ సంస్థ ఈ డిజైన్స్‌ను రూపొందిస్తుంది. అమరావతిలో...

చంద్రబాబుకు NTR జిల్లా బూస్ట్..జగన్‌కు షాకింగ్ న్యూస్!

NTR జిల్లా ఘనమైన ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని NTR జిల్లా ఘనంగా ప్రారంభించింది. సంపద సృష్టిలో దూసుకెళ్తోంది. ఈ...

ఫ్రీ బస్సుపై వైసీపీ నెగిటివ్‌ ప్రచారం.. నిప్పులు చెరుగుతున్న మహిళలు..

ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. కూటమి సర్కార్ 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా పథకాన్ని అమలు చేసుకుంటూ...

ఢిల్లీలో లోకేష్‌..టెన్షన్‌లో జగన్‌..!

తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన..కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. లోకేష్‌...

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్‌, ఆయన సోదరి వై.ఎస్‌.షర్మిల. ఏపీ సీఎం చంద్రబాబు రాహుల్‌ గాంధీతో హాట్‌లైన్‌లో...

పులివెందుల గెలుపు.. లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌..

పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల ఇప్పుడు బీటలు వారింది....

Page 1 of 49 1 2 49

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist