పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్లో జగన్కి షాకిచ్చిన రైతు..
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం పోరాటం చేస్తున్నానంటూ.. అదే రైతుల ముందు...
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం పోరాటం చేస్తున్నానంటూ.. అదే రైతుల ముందు...
నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్ బేస్డ్గా పని చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దుత్తలూరు మండలం చింతలగుండ దగ్గరం ఏకంగా రూ.1000...
రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే అంత వీజీ కాదు. రోడ్ల మీదకు కిరాయి మూకలను తీసుకువచ్చి.. వారే బాధితులను...
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు. తన గోడు చెప్పుకోవడానికి ఒక్కసారి జగన్మోహన్రెడ్డి...
కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్....
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తుది ఘట్టానికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే...
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధులను ఖాతాల్లో జమ చేస్తోంది. ఒకటో...
వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యాన్ పార్టీ నేతలు అడ్డగోలుగా విలువైన ప్రభుత్వ,...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ ఘటన..దానిపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి....
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు అమాయక గొర్రెల కాపరి ప్రాణం బలయ్యాడు. ఆ పాపాన్ని వేరొకరిపై నెట్టేందుకు పోలీసులు,...
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని వాడు, వీడు అంటూ దుర్భాషలాడాడు. జొమాటో...
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా...
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్...
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం గుర్తుచేసుకుందాం.. వెనకటికి ఒక కోతి ఉండేది. అసలే కోతి.. ఆపైన చాలా కోతివేషాలు...
ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనబాట...
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును నమ్ముకొంటే అడ్రస్ లేకుండా పోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో...
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ రంగ బంగారు గని, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి...
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వచ్చే నెల జూలై...
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.. ఏదో మైలేజీకోసం తన పార్టీలోని కాపు నాయకులు కొందరు తలాకొంచెం వేసుకుని అదృశ్యం...
ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి పెట్టి సొంత డబ్బా కొట్టుకోడానికి ఎగబడుతుండే జగన్.. సొంత ఖజానాను నింపుకోవడమే తప్ప.....
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసులో ప్రతిపక్షంలో...
వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి సొమ్మునూ దోచేసిన దారుణ చరిత్ర అందరికీ తెలుసు. ఫ్యాన్ పార్టీ ఆనవాయితీని అనుసరిస్తూ.....
అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక, పర్సనల్ అటాక్స్కు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి...
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శ*వ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన...
ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేక...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాసేవ, ప్రభుత్వ సమీక్షలతో బిజీగా ఉండే 76 ఏళ్ల...
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ రాజకీయ నిర్ణయాలపై తనదైన శైలిలో స్పందించే విలక్షణ...
యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు రోజుల వేడుకల్లో దిగ్గజాల సరసన మంగళగిరి నాయకులు జెండా ఆవిష్కరణలో గాదే పిచ్చిరెడ్డి,...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు కడపలో గట్టి రివర్స్ కౌంటర్ పడింది. మా తాత రాజారెడ్డిని చం*పిన వాళ్లను...
ఇంటర్నేషనల్ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల సంఖ్యలో గ్లోబల్ ఐటీ, ఏఐ సంస్థలు వైజాగ్లో ల్యాండ్ అయ్యాయి. లేటెస్ట్గా మేజర్...
Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా లోకేష్ - బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ డిజిటల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు....
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ ఒప్పందం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ, ఇప్పుడు రూటు మారుస్తోందా..? ప్రధాని నరేంద్ర...
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో...
వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..? పార్టీ అధినేత జగన్ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తమలో తామే గిల్లికజ్జాలకి పాల్పడుతున్నారా..?...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది....
తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి . వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుల ముందస్తు ప్లాన్...
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత...
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి ఇండియాకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కే...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల తరహాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసును కూడా నీరుగార్చేందుకు భారీ కుట్ర జరుగుతోందా?...
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.. ఇదంతా జరిగే పనేనా అనుకోకండి.. త్వరలో ఏపీ బస్సుల్లో ఏసీ రాబోతోంది. ఏపీఎస్...
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 4 వేల కోట్ల వ్యయంతో రెన్యూ ఎనర్జీ సంస్థ...
వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన, విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో కీలకమైన లిథియం...
CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు పురస్కరించుకుని అన్న క్యాంటీన్ల నిర్వహణ...
తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని, సజ్జల స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనను కస్టడీలో హింసించిన...
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్కు నిరాశే మిగిలింది. తెలుగు, తమిళ మత్స్యకారుల మధ్య జరుగుతున్న గొడవలను రాజకీయం చేద్దామనుకొంటే.....
TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా లోకేశ్కు పార్టీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇది కేవలం...
వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ CPRO పూడి శ్రీహరిని AP పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా...
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ ఇచ్చింది. లోకేశ్...
రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్,...
మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో...
వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థ AP...
జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చేసింది. దాదాపు 47 రోజుల పాటు...
AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులతో ఇండియన్...
వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఆర్డీటీ వ్యవహారం ఒక్కటి సరిపోతుంది. అనంతపురం జిల్లాల్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ గురించి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ నేతలు...ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించబోతున్న తరుణంలో, వైసీపీ...
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికల్లో...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి ఎంతటి విస్త్రతంగా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ నంది...
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని.. ఇంత వరకు షర్మిలకు...
ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి...ఇప్పుడు జగన్...
విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు పణంగా పెట్టింది....
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారం.. తెలియక జరిగిన పొరపాటు...
ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో.. జపాన్కి చెందిన ప్రొటీరియల్ మెట్ గ్లాస్ సంస్థ...
నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రప్పా..రప్పా నినాదాలతో మరోసారి రచ్చ చేశారు...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన కామెంట్ ఇది. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో...
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక విషయంలో లోకేష్ తీసుకున్న...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది. లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన ముప్పిడి అవినాష్ రెడ్డి చుట్టూ దర్యాప్తు సంస్థలు...
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి కల్తీ జరగకుండా అత్యంత ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తోంది....
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC నిర్వహిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ...
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన రాష్ట్రానికి వచ్చాడంటే.. మైక్రోసాఫ్ట్ నుంచి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.. ఆయనకు...
సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా...
అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవులపై కత్తి వేలాడుతుండడంతో రూటు మార్చారు....
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర...
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ పార్టీ మీడియా టార్గెట్ చేసింది. నాణ్యత లేదంటూ కథనాలు వండి వార్చింది. ఐతే...
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి బూతులు మాట్లాడిన కేసులో అంబటి...
జగన్ పరామర్శ యాత్రలతో.. ఆ పార్టీ నాయకులకు ఏం ఒరుగుతుందో కానీ.. ఆయన రోడ్డెక్కడం వైసీపీ నేతల చా*వుకొస్తోంది. ఇదేదో మాట వరసకు అన్న మాట కాదు....
కల్తీ నెయ్యి పాపం ఒక్క తిరుమలకే పరిమితం కాలేదు. వైసీపీ హయాంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికీ నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేశారని సుప్రీం...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడింది కల్తీ నెయ్యే. జగన్ బాబాయ్.. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ నిజమే అని ఒప్పుకొన్నారు....
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న నారా లోకేష్కు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో...
సీఎం చంద్రబాబు నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది గుంటూరు స్పెషల్...
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను...
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు స్వయంగా పవన్...
తెలుగుదేశం పార్టీ యువనాయకుడు చింతకాయల విజయ్, సొంత పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్ సైట్ ఓ వార్త ప్రచురించింది. విజయ్ మాట్లాడిన వీడియో ఎన్నిసార్లు...
పండుగలు.. పర్వదినాల్లో.. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేయడం మన ఆచారం. ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం.. రథసప్తమి పర్వదినం రోజున.. స్పెషల్ మెనూ సిద్దం...
ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కేసిరెడ్డిని బలి పశువును చేయబోతున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి...
విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవాలి..విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగాలి. అప్పుడే అది అసలైన విజయం. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా...
ఏపీకి మరో లక్ష కోట్ల పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో పాటు లక్ష ఉద్యోగాలు కల్పించేందుకు RMZ సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా...
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల అవినీతిని ఎత్తిచూపడం సహజం. కానీ, వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత పార్టీ హయాంలో...
వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు...
రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్కు ఒక రూపాయి...
ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది....
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ...
జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్.. రాజకీయంగా ఎదురీదుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ పోలిటిక్స్ ద్వారా...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ...
2026లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా 17 లక్షల కోట్ల రూపాయల విలువైన రవాణా, లాజిస్టిక్స్.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు...
ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది....
కేరళలో ఓనం పండుగ వేడకలను చూడటానికి మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇప్పుడు ఏపీలో సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకొనేందుకు.....
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణలోనూ బలం పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది....

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo