తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో దగ్ధమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రథం తయారీ పూర్తయింది. కోటి పది లక్షల వ్యయంతో రూపొందించిన ఏడంతస్తుల...
గుంటూరులోని జీజీహెచ్లో ఆశా వర్కర్స్ యూనియన్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్గా పనిచేస్తున్న విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వల్లే...
ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి....
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్లు ఏపీలోనే కాదు.. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి....
తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి,...
ఏపీ స్థానిక ఎన్నికలు రోజుకో రకమైన మలుపులు తిరుగుతోంది. ఎప్పుడేంజరుగుతుందా అని అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు కూడా ఉత్కంఠగా...
హఫీజ్పేట భూ వ్యవహారంలో ప్రవీణ్రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ...
యోగాలోని ‘శీర్షాసనం’ గురించి వినే ఉంటారు.. మరి చీర్స్ ఆసనం గురించి ఎప్పుడైనా విన్నారా? లేదా.. అయితే ఇప్పుడు తెలుసుకుందురు...
ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అటకెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చాక రైతులకు లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం, రూ.3 లక్షల వరకు...
విద్యార్ధులకు ఉపకార వేతనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 77ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తాడేపల్లి సీఎం...
పసుపు రాజకీయం మళ్లీ జోరందుకుంది. ఇందూరులో పసుపుబోర్డు ఏర్పాటుపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల సమయంలో అర్వింద్ చేసిన ప్రమాణం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) మీరు ఆప్షన్ మార్చుకోండి అంటూ వాలంటీర్లు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులచే లబ్ధిదారులను...
సుభాష్ చంద్రబోస్ 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్కతా మెమోరియల్ హాల్లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ, బెంగాల్ గవర్నర్ జగ్దీప్దన్కర్,...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ నడుస్తోంది. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక తిరుపతి లోక్ సభ...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల...
రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోతుంది. ఎన్నికల సంఘం ఒక వైపు, రాష్ట్రం ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఒక వైపు అన్నట్లు తయారైంది...
చేసిందంతా చేసేసిన తర్వాత.. ‘తూచ్ నాకేం తెలీదు’ అంటే ఎలా ఉంటుంది? అచ్చం అదే మాదిరిగా చేయవలసిందేమీ చేయకపోగా.. ‘టెక్నికల్...
కేంద్రం బడ్జెట్ విడుదల చేస్తన్న ప్రతిసారి.. ఈ హల్వా కార్యక్రమం ఏంటి అందరికీ అనుమానం రావుచ్చు. ఇది ఎప్పుడు మొదలైంది...
కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణను రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు.....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని ఓడించి తీరుతానని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని మంత్రి...
ప్రపంచంలోనే అతి పెద్ద ఔషత తయారీల్లో ఒకటైన భారత్, కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతులు ప్రారంభించింది. అందులో భాగంగా భారత్...
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన పంతాన్ని నెరవేర్చుకునే దిశగా మొదటి అడుగు వేశారు. అనుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్వత్రా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం...
ఖమ్మంలో ఆధిపత్య పోరు నడుస్తోందా? ఉద్యమ పార్టీలో క్రమశిక్షణ దెబ్బతింటోందా? కార్పొరేషన్ ఎన్నికల ముంగిట.. కారు అదుపు తప్పుతోందా? అంటే.....
వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎంగా మారిన తర్వాత ఏపీలో అన్నింటి కంటే కూడా ఇసుక లభ్యత పెను సమస్యగా మారింది....
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పర్యటనలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి ఘటనలో...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్నికలను వాయిదా వేయించేందుకు జగన్ సర్కారు...
పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. శనివారం ఎన్నికల నోటిఫికేషన్కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది....
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నిక జరగనుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణ...
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఇప్పటికే పలుమార్లు ఆమె బెయిల్ విజ్ఞప్తి...
మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజులు రద్దు చేస్తూ ప్రభుత్వం 77 నెంబరు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముని స్థానంలో నూతన విగ్రహాల ఏర్పాటుకు దేవదాయ...
జగన్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు కొత్తేమీ కాదు. కానీ, రాష్ట్రంలో రావణకాష్టంలా రగులుతున్న ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి మధ్య స్థానిక...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలిగా ముద్రపడిన శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కర్ణాటకలోని పరప్పన జైలులో...
చంద్రబాబు దార్శినికత, దూరదృష్టి, ముందుచూపు గురించి ప్రత్యకించి చెప్పాల్సిన పనిలేదు. 1999-2004 లో సిఎంగా ఉన్న హయాంలో హైదరాబాద్ దశను...
స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిష్వభూషణ్...
ఇటీవల కొడాలి నానికి, బాలయ్య వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం కార్యకర్తలు సహనాన్ని పరీక్షించవద్దని కాస్త ఘాటుగానే...
కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ ప్రాంతంలో ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది. 50 డైనమెట్లు ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. శివమొగ్గ...
అనుకున్నట్లుగానే... తిరుపతి పర్యటనకు వెళ్లిన జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహార తీరుతో బీజేపీకి బీపీ పెరిగిపోయిందనే చెప్పాలి. తిరుపతి పార్లమెంటు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగుల పెడరేషన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. స్థానిక...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి-కోటబొమ్మాళి రోడ్డులోని పాలేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న బస్టాండ్ పక్కన...
మొన్న ఏలూరు, నిన్న వూళ్ల.. నేడు కొమిరేపల్లి. పశ్చిమ గోదావరిలో వింత వ్యాధి విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి...
హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి విధ్వంసక కార్యక్రమాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఒక క్రిస్టియన్ పాస్టర్ను పోలీసులు...
నిరుపేదలకు బీమా సౌకర్యం కల్పించే వైఎస్ఆర్ బీమా పథకం అందని ద్రాక్షలా మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే...
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ నూతన చట్టాలను అవసరం అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు నిలిపివేసేందుకు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాచిపెంట మండలం కంకణాపల్లిలో వారం...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం ఘటనలో అరెస్టు చేసిన నెల్లిమర్ల నియోజకవర్గం...
త్రికరణశుద్ధిగా అనే పదానికి మనసా వాచా కర్మేణా.. అనే అర్థం చెప్తారు పెద్దలు. ఆ ప్రకారంగా చూసినట్లయితే.. తెలంగాణ రాష్ట్ర...
ప్రజారోగ్యం కాపాడుతూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
వూళ్ల గ్రామంలో వింత వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా పలువురు అంతు తెలియని...
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంత కటదిట్ట భద్రత మధ్య జరిగిన...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) నగర నడిబొడ్డున ఉన్న వాల్తేరు క్లబ్ భూముల వివాదం ఇప్పటిలో పరిష్కారమయ్యే...
కమలా హారిస్.. అమెరికా చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్న భారతీయ-ఆఫ్రీకన్. అమెరికా మొదటి అధ్యక్షురాలిగా ఎంపికై చరిత్ర సృష్టించిన...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సీఎం కానున్నారని చానాళ్లుగా చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ...
జో బైడెన్.. అమెరికా 46వ అధ్యక్షుడు. అంటే.. దాదాపు కొత్త ప్రపంచాధినేత. ఆయన ఈ స్థాయికి ఎదగడం వెనుక.. 33...
ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన వాహనాలను సీఎం జగన్మోహన్రెడ్డి ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు,...
ఏపీలో ప్రభుత్వం అండతోనే దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణలు...
తిరుపతి నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవాలయాలపై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇవాళ తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు పిలుపునిచ్చింది....
తిరుపతిలో హైటెన్షన్ మొదలైంది. ఆలయాలపై దాడిని నిరసిస్తూ.. టీడీపీ పార్టీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసుల నుంచి అనుమతులు రద్దు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) దేవుళ్లపై, విగ్రహాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని.. ఇప్పటి వరకు...
జగన్ సర్కార్కు, రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్కు మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ దుర్గగుడి రథంపై ఉంచిన 3 వెండి ప్రతిమల ఛోరీ కేసును ఎట్టకేలకు...
చిన్న చిన్న తగాదాలు పెరిగి పెద్దవి కావడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇలాంటి ఘటనే...
ఏపీలో పలు కేసుల్లో నిందితులను ఒకేరోజు అరెస్టు చేయడం ఆశ్చర్య కలిగిస్తోంది. నెలల తరబడి పురోగతి కనిపించని బెజవాడ దుర్గగుడి...
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి....
78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా...
పొద్దున్నే... 6.00 గంటల సమయం. ధర్మవరం పట్టణంలోని ఓ వార్డు. ఓపెన్ టాప్ కారులో ఓ వ్యక్తి వచ్చారు. ఆ...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును శ్రీకాకుళం జిల్లా...
రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు...
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై వివాదం రాజుకుంటోంది. ఆయన పర్యటన కుటుంబ కోసమే తప్ప ప్రజల కోసం కాదంటూ విమర్శిస్తోంది...
విశాఖ వాల్తేరు క్లబ్ భూములకు చాలా పెద్ద చరిత్రే ఉంది. దానిపై గత కొంత కాలంగా వివాదం రాజుకుంది. క్లబ్...
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా నిన్న దీక్ష చేపట్టిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు గొల్లపూడి టీడీపీ...
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కోడి పుంజులను దొంగిలించారనే నెపంతో దళిత యువకులను...
ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బెయిల్ పిటిషన్పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో...
బెజవాడ దుర్గగుడి రథం వెండి సింహాల అదృశ్యం కేసులో పోలీసులు మరల దర్యాప్తు ప్రారంభించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో...
వడ్డించేవాడు మనవాడైతే అనే సామెత భారతి సిమెంట్స్కు సరిగ్గా సరిపోతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికే చెందిన భారతి...
చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు, ప్రేమించిన గాయత్రిని హత్య చేసి అడవిలోకి...
దేశవ్యాప్తంగా రైతుల ఆందోళలనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీ రాజధాని కేంద్రంగా రైతు చట్టాలపై ఆందోళనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒకే రాష్ట్రం-ఒకే...
కొద్ది రోజల క్రిందట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపింది. దాదాపు నెలపైగా పరిశోధకలు ఈ...
రెండు నెలల క్రితం అదృశ్యమైన చైనా దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ ఛైర్మన్, బిలియనీర్ జాక్ మా...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) వాలంటీర్ వ్యవస్థ రాకతో వైసీపీ కేడర్ను పక్కకు పెట్టేశారా? వాలంటీర్ వ్యవస్థ యాక్టివ్...
రానున్న ఏప్రిల్, మే నెలలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ, మమతాబెనర్జీ...
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేడర్ను భవిష్యత్ పోరాటాలకు సిద్ధం చేసేందుకు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్ మోహన్రెడ్డి సర్కారు... ఎస్ఈసీ...
కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డును విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడే అవకాశం...
అర్నాబ్ గోస్వామి.. టీఆర్పీ రేటింగ్స్ ట్యాంపరింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జైలుకి వెళ్లి వచ్చిన జర్నలిస్టు. తాను ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్గా...
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. రబీ...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రామతీర్థంలో కోదండరాముని విగ్రహం ధ్వంసం జరిగిన తరువాత పరిణామాలను దేవాదాయ, పోలీసు శాఖ...
ఈ రోజు చేపట్టిన కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. లుంబినీ పార్క్ నుంచి రాజ్భవన్ వరకు ప్రభుత్వ వ్యతిరేక...
తమిళనాడు, పుదుశ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళలో వచ్చే ఏప్రిల్ , మే నెలలో ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం...
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజారెడ్డి ప్రస్తుతం వైసీపీలో చర్చకు కారణం అయ్యారు. తమకు...
(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి) రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, లబ్ధి పొందాలన్నా దేవుడిని వేడుకోవాలి తప్ప వాడుకోవడం తగదని...
కృష్ణా జిల్లా రాజకీయం హీటెక్కింది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది....
ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా సీఎం హస్తిన బాట పట్టడంపై అనేక రాజకీయ విశ్లేషణలు హల్చల్...
ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ యొక్క...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించింది. ఆ జిల్లాలో...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo