స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఒకప్పుడు గిరిజనులు పండించే...
ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది. లక్షల ఎకరాలకు సాగు నీరు.. లక్షల...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. జోగి ఫ్యామిలీ...
వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ప్రధాన...
Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. రాయలసీమను...
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతోంది....
ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. అలా చేసిన...
కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యం అందరికీ గుర్తుకొస్తుంది. కానీ విజన్ ఉన్న...
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో బాస్ తొక్కేశాడు అనే పేరుతో కొద్దిరోజులుగా సాగుతున్న ట్రోలింగ్కు, టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల...
వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన...
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ మోటార్స్ ప్లాంట్తో ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న దిగ్గజ సంస్థ కియా మోటార్స్..రాష్ట్రంలో మరో భారీ...
రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది....
APPSC గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా..ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని...
ఏపీకి మరో భాకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతుంది. నౌకా నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న రక్షణరంగ సంస్థ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన కీలక భేటీతో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ...
ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి, గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...
Leonews Lreoమార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదానికి సుప్రీంకోర్టు ఎండ్ కార్డ్ వేసింది. మార్గదర్శికి సానుకూలంగా తెలంగాణ...
ఆంధ్రుల చిరకాల స్వప్నం, నవ్యాంధ్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై మొదటి రోజే కుట్రలు మొదలయ్యాయి....
అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ను చం*పేందుకు వైసీపీ...
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు మొదలయ్యాయి. తొలి సర్వీసుగా...
టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించి అమరులైన సైనికుల కుటుంబాలకు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్తో అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని...
కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్ చేశాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ...
వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె.. హర్షారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి...
మంత్రి నారా లోకేష్కు వస్తున్న ఇంటర్నేషనల్ ఇమేజ్ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ క్రమంలోనే లోకేష్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్...
మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్కు పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. మహిళా పోలీసులు...
చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు....
ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్పేజీపై ఏపీ మంత్రి, యువ నాయకుడు నారా...
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపే...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే 3 వేల మందికి పైగా విద్యార్థులు...
కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా...
విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ గ్లోబల్...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది. గురువారం కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో...
ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్...
వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్ పార్టీ నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు...
సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నల జీవితాల్లో వెలుగులు...
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం...
నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్ బేస్డ్గా పని చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దుత్తలూరు...
రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే అంత వీజీ కాదు. రోడ్ల మీదకు...
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు....
కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు మరోసారి స్ట్రాంగ్...
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తుది ఘట్టానికి చేరుకుంది....
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం...
వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యాన్...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ ఘటన..దానిపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి...
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు అమాయక గొర్రెల కాపరి ప్రాణం బలయ్యాడు....
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని...
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష...
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ...
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం గుర్తుచేసుకుందాం.. వెనకటికి ఒక కోతి ఉండేది....
ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైఎస్సార్సీపీ నేతలు...
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును నమ్ముకొంటే అడ్రస్ లేకుండా పోతుందనే భయం...
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ రంగ...
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు...
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.. ఏదో మైలేజీకోసం తన పార్టీలోని కాపు...
ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి పెట్టి సొంత డబ్బా కొట్టుకోడానికి ఎగబడుతుండే...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది....
అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక, పర్సనల్ అటాక్స్కు దిగుతున్నారు. తాజాగా మాజీ...
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి,...
ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాసేవ, ప్రభుత్వ...
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ రాజకీయ...
యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు రోజుల వేడుకల్లో దిగ్గజాల సరసన మంగళగిరి...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు కడపలో గట్టి రివర్స్ కౌంటర్ పడింది....
ఇంటర్నేషనల్ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల సంఖ్యలో గ్లోబల్ ఐటీ, ఏఐ సంస్థలు...
Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా లోకేష్ - బ్రాహ్మణిల కుమారుడు నారా...
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ ఒప్పందం ఉందన్న విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ,...
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం...
వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..? పార్టీ అధినేత జగన్ ఆదేశాలను సైతం...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన తయారీ...
తన కాన్వాయ్పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి . వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి...
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి...
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల తరహాలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ*త్య కేసును...
ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉంటే.. ఇదంతా జరిగే పనేనా అనుకోకండి.. త్వరలో...
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో 4 వేల...
వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయన,...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ...
CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టిన...
తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత కొన్నాళ్లుగా పార్టీలో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నారని,...
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్ష రాజకీయ వర్గాల్లో...
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్కు నిరాశే మిగిలింది. తెలుగు, తమిళ మత్స్యకారుల...
TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా లోకేశ్కు పార్టీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా...
వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్ CPRO పూడి శ్రీహరిని AP పోలీసులు అరెస్ట్ చేశారు....
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్కు పార్టీ...
రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నారు....
మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్గా మారింది....
వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గత వైసీపీ...
జగన్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం...
AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. దేశంలో...
వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఆర్డీటీ వ్యవహారం ఒక్కటి సరిపోతుంది. అనంతపురం...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ నేతలు...ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. అమరావతికి...
ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ కీలకంగా ఉన్న సీనియర్ నేత వైపీపీకి...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి ఎంతటి విస్త్రతంగా ఉంటుందో మరోసారి ప్రూవ్...
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ...
ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్పై...
విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo