ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్షాక్ తగిలింది. వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను)...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి జనాల్లో హైప్ వచ్చేసింది. మొన్నటికి మొన్న...
DSC నియామకాలపై సోషల్ మీడియా వేదికగా YCP, బ్లూ మీడియా కొద్ది రోజులుగా చేస్తున్న ఫేక్ ప్రచారాలు, అర్థంపర్థం లేని...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు తిరిగేసరికి, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఏళ్ల తరబడి...
వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. త్వరలో రాబోయే...
ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని ఆరోపణలతో బురద జల్లుతామంటున్నారు వైసీపీ నాయకులు....
కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.. కొత్త డ్రామాలకు తెర తీసింది. స్పోర్ట్స్...
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల...
మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోంది. దీంతో కూటమి...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారు....
ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా DSC ప్రక్రియను చూసి ఓర్వలేక,...
DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు...
రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల నేతలు సైతం ఫిదా అవుతున్నారు. వెలిగొండ...
ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది. విద్యా వ్యవస్థలో పేద, ధనిక వర్గాల...
ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షిప్బిల్డర్ అయిన HD హ్యుందాయ్ సంస్థను...
మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ టార్గెట్గా వైసీపీ నేతలు చేసిన కుట్ర బట్టబయలైంది. బెంగళూరు డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్...
దశాబ్దాల కాలంగా పెడింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు, తాగునీటి కల సాకారమైంది. ఏపీ ఇరిగేషన్...
ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన మార్క్ చూపిస్తోంది. తాజాగా విద్యా రంగంలో...
సౌత్ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా దిగ్గజ...
ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం...
వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం...
కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్ ప్రచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం...
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కరవు నేలపై సరికొత్త చరిత్ర లిఖించింది....
రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రెండేళ్లలో రూ.8,022 కోట్లతో రోడ్లు, తాగునీరు,...
YS ఫ్యామిలీకి దశాబ్దాల తరబడి విధేయుడిగా ఉంటూ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో A-2గా జైలు శిక్ష సైతం అనుభవించిన విజయసాయిరెడ్డి...
DSC-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైసీపీ తీరుపై భగ్గుమన్నారు. మెగా డీఎస్సీపై ఆ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని ఖండిస్తూ 4 ఉమ్మడి...
జగన్ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ మరో భారీ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరులో అత్యంత విలువైన...
మహిళా సాధికారత, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ నగరాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన తాజా...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి భూ ఆక్రమణ కేసు...
వైసీపీ తనపై చేస్తున్న సోషల్మీడియా ప్రచారానికి చెక్ పెడుతూ వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన...
తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ సమస్యలతో దశాబ్దాలుగా అల్లాడుతున్న ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల...
రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు, భారీ పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ..తన సొంత నియోజకవర్గం మంగళగిరి అభివృద్ధిపై...
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన ఉనికిని, సమర్థతను నిరూపించుకోవడానికి అవినాష్ రెడ్డికి...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో కానుక ఇచ్చింది. రాజధాని చుట్టూ ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్...
స్థానిక ఉత్పత్తులకు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ తీసుకురావడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ఒకప్పుడు గిరిజనులు పండించే...
ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది. లక్షల ఎకరాలకు సాగు నీరు.. లక్షల...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. జోగి ఫ్యామిలీ...
వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ప్రధాన...
Nకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏపీకి పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అనంతపురం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. రాయలసీమను...
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతోంది....
ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. అలా చేసిన...
కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టుల ప్రాధాన్యం అందరికీ గుర్తుకొస్తుంది. కానీ విజన్ ఉన్న...
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో బాస్ తొక్కేశాడు అనే పేరుతో కొద్దిరోజులుగా సాగుతున్న ట్రోలింగ్కు, టీడీపీ రాజ్యసభ ఎంపీ చింతకాయల...
వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన...
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ మోటార్స్ ప్లాంట్తో ఆటోమొబైల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న దిగ్గజ సంస్థ కియా మోటార్స్..రాష్ట్రంలో మరో భారీ...
రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది....
APPSC గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా..ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని...
ఏపీకి మరో భాకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతుంది. నౌకా నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న రక్షణరంగ సంస్థ...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన కీలక భేటీతో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ...
ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి, గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...
Leonews Lreoమార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదానికి సుప్రీంకోర్టు ఎండ్ కార్డ్ వేసింది. మార్గదర్శికి సానుకూలంగా తెలంగాణ...
ఆంధ్రుల చిరకాల స్వప్నం, నవ్యాంధ్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై మొదటి రోజే కుట్రలు మొదలయ్యాయి....
అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ను చం*పేందుకు వైసీపీ...
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు మొదలయ్యాయి. తొలి సర్వీసుగా...
టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించి అమరులైన సైనికుల కుటుంబాలకు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్తో అమరావతి నిర్మాణంలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని...
కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్ చేశాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ...
వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె.. హర్షారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి...
మంత్రి నారా లోకేష్కు వస్తున్న ఇంటర్నేషనల్ ఇమేజ్ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ క్రమంలోనే లోకేష్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్...
మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్కు పోలీసులు గట్టి బుద్ధి చెప్పారు. మహిళా పోలీసులు...
చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు....
ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్పేజీపై ఏపీ మంత్రి, యువ నాయకుడు నారా...
ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం చూపే...
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే 3 వేల మందికి పైగా విద్యార్థులు...
కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా...
విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ గ్లోబల్...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది. గురువారం కేబినెట్ భేటీకి ముందు మంత్రులతో...
ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్...
వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్ పార్టీ నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు...
సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నల జీవితాల్లో వెలుగులు...
అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పర్యటనలో.. రైతుల కోసం...
నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్ బేస్డ్గా పని చేస్తున్న అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దుత్తలూరు...
రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే అంత వీజీ కాదు. రోడ్ల మీదకు...
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్.. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్ల ముందు పడిగాపులు కాస్తున్నాడు....
కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు మరోసారి స్ట్రాంగ్...
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తుది ఘట్టానికి చేరుకుంది....
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం...
వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యాన్...
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ ఘటన..దానిపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి...
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్కు అమాయక గొర్రెల కాపరి ప్రాణం బలయ్యాడు....
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని...
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష...
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ...
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం గుర్తుచేసుకుందాం.. వెనకటికి ఒక కోతి ఉండేది....
ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైఎస్సార్సీపీ నేతలు...
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును నమ్ముకొంటే అడ్రస్ లేకుండా పోతుందనే భయం...
ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ రంగ...
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు...
తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.. ఏదో మైలేజీకోసం తన పార్టీలోని కాపు...
ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి పెట్టి సొంత డబ్బా కొట్టుకోడానికి ఎగబడుతుండే...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది....
అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక, పర్సనల్ అటాక్స్కు దిగుతున్నారు. తాజాగా మాజీ...
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి,...
ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాసేవ, ప్రభుత్వ...
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ రాజకీయ...
యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు రోజుల వేడుకల్లో దిగ్గజాల సరసన మంగళగిరి...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు కడపలో గట్టి రివర్స్ కౌంటర్ పడింది....

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo