ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షిప్బిల్డర్ అయిన HD హ్యుందాయ్ సంస్థను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇప్పుడు ఇప్పుడు...
మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్ టార్గెట్గా వైసీపీ నేతలు చేసిన కుట్ర బట్టబయలైంది. బెంగళూరు డాక్టర్ రవిప్రకాశ్ కిడ్నాప్ వ్యవహారమంతా వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని...
దశాబ్దాల కాలంగా పెడింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు, తాగునీటి కల సాకారమైంది. ఏపీ ఇరిగేషన్ రంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేవలం...
ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన మార్క్ చూపిస్తోంది. తాజాగా విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించింది....
సౌత్ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా దిగ్గజ సంస్థ HD హ్యుందాయ్ ప్రతిపాదిత మెగా...
ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి కృష్ణా నది జలాలను నల్లమలసాగర్కు...
వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ...
కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్ ప్రచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తోంది. విశాఖపట్నం జిల్లా మారికవలసలోని గిరిజన...
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కరవు నేలపై సరికొత్త చరిత్ర లిఖించింది. దశాబ్దాలుగా ఫ్లోరైడ్ రక్కసితో, తాగునీటి కష్టాలతో...
రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రెండేళ్లలో రూ.8,022 కోట్లతో రోడ్లు, తాగునీరు, జలసంరక్షణ, వ్యవసాయం, పారిశుద్ధ్యం వంటి కీలక...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo