Latest News

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద షిప్‌బిల్డర్‌ అయిన HD హ్యుందాయ్ సంస్థను దక్కించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇప్పుడు ఇప్పుడు...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర బట్టబయలైంది. బెంగళూరు డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్‌ వ్యవహారమంతా వైసీపీ రాజకీయ కుట్రలో భాగమేనని...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు, తాగునీటి కల సాకారమైంది. ఏపీ ఇరిగేషన్ రంగ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేవలం...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన మార్క్ చూపిస్తోంది. తాజాగా విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం సంచలన విజయం సాధించింది....

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా సౌత్ కొరియా దిగ్గజ సంస్థ HD హ్యుందాయ్‌ ప్రతిపాదిత మెగా...

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి కృష్ణా నది జలాలను నల్లమలసాగర్‌కు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్ ప్రచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తోంది. విశాఖపట్నం జిల్లా మారికవలసలోని గిరిజన...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కరవు నేలపై సరికొత్త చరిత్ర లిఖించింది. దశాబ్దాలుగా ఫ్లోరైడ్ రక్కసితో, తాగునీటి కష్టాలతో...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రెండేళ్లలో రూ.8,022 కోట్లతో రోడ్లు, తాగునీరు, జలసంరక్షణ, వ్యవసాయం, పారిశుద్ధ్యం వంటి కీలక...

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist