Latest News

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును నమ్ముకొంటే అడ్రస్‌ లేకుండా పోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ రంగ బంగారు గని, ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభానికి...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వచ్చే నెల జూలై...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.. ఏదో మైలేజీకోసం తన పార్టీలోని కాపు నాయకులు కొందరు తలాకొంచెం వేసుకుని అదృశ్యం...

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి పెట్టి సొంత డబ్బా కొట్టుకోడానికి ఎగబడుతుండే జగన్.. సొంత ఖజానాను నింపుకోవడమే తప్ప.....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసులో ప్రతిపక్షంలో...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక, పర్సనల్ అటాక్స్‌కు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర హోంమంత్రి...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి, శ*వ రాజకీయాలతో లబ్ధి పొందాలని చూసిన...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేక...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాసేవ, ప్రభుత్వ సమీక్షలతో బిజీగా ఉండే 76 ఏళ్ల...

Top Stories

Politics

Cinema

General

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

The Leo News | Telugu News

Add New Playlist