January 28, 2023 3:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

వాలంటీర్లు.. ఈ మధ్య కాాలంలో బాగా పాపులర్ అయిన పదమిది. ప్రభుత్వం తరఫున పనిచేసే పార్టీ కార్యకర్త అని కూడా దీన్ని అనుకోవచ్చు. ఓటర్లను ప్రభావితం చేయడంలో వీరి పాత్ర కీలకంగా భావించి ఈ వ్యవస్థను ప్రభుత్వం తయారుచేసింది. మరి ఈ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో చూద్దాం.

January 11, 2023 at 1:42 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల ప్రతి అడుగును ఎప్పటి కప్పుడు అధికార పార్టీకి చేరవేస్తున్నారు వాలంటీర్ల ముసుగులో వున్నవైసిపి కార్యకర్తలు. జగన్ రెడ్డి నియమించుకున్న సేవకులు ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకొంటూ ప్రజలవివరాలు అధికార పార్టీకి అందిస్తున్నారు.

వాలంటరీ వ్య వస్థను తమ వశం చేసుకొని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి రాళ్లెత్తే కూలీలుగా మార్చారు. అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడుతుంది. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది,వాలంటీర్లను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంప్లాయిమెంట్ సర్వేలో వారికి కేటాయించిన కుటుంబాల్లో అక్షరాస్యులు ఎంత మంది వున్నారు? వృత్తి రీత్యా ఎక్కడ వుంటారు?ఓటు నమోదు చేసుకున్నారా?ఏ రాజకీయ పార్టీ అంటే మీకు ఇష్టం? మీ ఆయనకు ఎందరు భార్యలు? అనే వివరాలు సేకరిస్తున్నారు.

ఎంప్లాయి మెంట్ సర్వేలో రాజకీయపార్టీ ఇష్టాలను, వ్యక్తుల పర్సనల్ విషయాలు తెలుసుకోవడం ఏమిటి? ఇది రాజ్యాoగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కుకి,భావ ప్రకటనా స్వేచ్చకు విఘాతం కలిగించడమే. కావునా వాలంటీర్లు సేవ చేస్తున్నది ప్రజలకు కాదు. వైసిపి కి సేవ చేస్తున్నారు. పధకాలను ప్రజలకు సక్రమంగా అందించే పేరుతొ వాలంటీర్లను నియమించుకొని వారితో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొంటున్నారు జగన్ రెడ్డి . ఎన్నికలు ఏవైనా వాలంటీర్లు అధికారపార్టీ నాయకుల తరపున ప్రచారం దగ్గర నుండి,ఓటర్లకు డబ్బులు పంపిణీ వరకు వారే చక్కబెడుతున్నట్లు సమాచారం . అంతే కాదు పథకాలన్నీ జగన్ రెడ్డి ఇస్తున్నారని,మళ్ళీ జగన్ సియం అయితేనే పధకాలు అమలు అవుతాయని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జగన్ గెలవక పొతే ఇళ్ల స్ధలాలు రద్దు చేస్తారని లబ్దిదారులను బెదిరిస్తున్నారు.

ప్రభుత్వ ఖర్చుతో పార్టీ జెండాలు మోయిస్తూ వారిని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూ ఏటా రూ 4,వేలకోట్లు దుర్వినియోగం చేస్తున్నారు.ఇప్పుడు వాలంటీర్లే కాకుండా రానున్న ఎన్నికల్లో వాడుకోవడానికి కొత్తగా గృహ సారధులను నియమించుకొంటున్నారంటే జగన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పాతరెయ్య బోతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. గ్రామ సారధులను రాజకీయ ప్రయోజనాలకోసమే నియమించుకొంటున్నారు. రానున్న ఎన్నికల్లో వీరి ద్వారా పెద్దఎత్తున నగదు పంపిణి చేయించి ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇంత అప్రజాస్వామిక విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు.ప్రజా స్వామ్య బద్దంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసేలా నానా విధ అక్రమాలకు తెగపడుతున్నారు. వాలంటీర్లు ప్రజాధనాన్ని జీతాలు తీసుకొంటూ పాలక పక్షానికి ఊడిగం చేస్తున్నారు. ఏ విధంగా అయినా తిరిగి అధికారంలోకి రావాలన్నది సియం జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం. అందుకోసం అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. కావునా వాలంటీర్లను వ్యవస్థను రద్దు చేసే విధంగా కోర్టుల ద్వారా ప్రతిపక్ష పార్టీలు పోరాటం చెయ్యాల్సిన అవసరం వుంది.వాలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసి ప్రజాసామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం పై కూడా వుంది.

Tags: #topstories#ysjaganandhra pradeshap grama volunteerap latest newschandrababuEditorspickjaganLatest Newsleotop
Previous Post

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

Next Post

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

Related Posts

General

దగా పడ్డ యువత కోసం యువగళం!

by Leo Editor
January 26, 2023 5:38 pm

ఉన్మాది పరిపాలనలో చరిత్ర ఎరుగని సంక్షోభం, సమాజం ఎరుగని భాధలు రాష్ట్రాన్ని చుట్టు...

General

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

by Leo Editor
January 19, 2023 5:10 pm

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

General

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

by Leo Editor
January 13, 2023 6:40 pm

స్వతంత్ర భారతదేశంలో పోలీసులు ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు 1940 లో మహాత్మా...

General

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

by Leo Cinema
January 12, 2023 5:38 pm

పేద ప్రజల ఆస్తులు,ఆరోగ్యం గుల్ల చేస్తున్న బెల్టు షాపులను రద్దు చేసాం అంటూ...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Latest News

అధికార పార్టీ నాయకుల ఆర్తనాదాలు!

by Leo Editor
January 9, 2023 1:26 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవ్వడంతో అధికార మంత్రులు, నాయకులు...

Latest News

మన ప్రజాస్వామ్యం ఎవ్వరి కోసం?

by Leo Editor
January 9, 2023 12:58 pm

రాజులు, రాచరికాలు వద్దు అనుకొన్నాము, నిరంకుశులను, నియంతృత్వాలను పాతరేశాం. బానిస బతుకులు వద్దని...

Latest News

వందల కోట్ల ప్రజాధనం సలహా దారులకు సంతర్పణ!

by Leo Editor
January 6, 2023 5:15 pm

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం సలహాదారులను నియమించడంపై హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెడుతున్నాఈ...

Latest News

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి?

by Leo Editor
January 6, 2023 4:17 pm

ఒక పులి తేలికగా ఆహారం సంపాదించడం కోసం ఒక బాటసారిని చంపేసి అతని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Anchor Vishnu Priya Hot Stunnig Photos

ఈ భంగిమలో శీఘ్రస్కలనం అవ్వదు మరియు భావప్రాప్తి చెందుతారు| Premature Ejaculation Problem and Solution

BollyWood Actress Disha patani Latest Hot And Bikiny Photos

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

Bollywood Actress Nora Fatehi Bold Pictures

ముఖ్య కథనాలు

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

దగా పడ్డ యువత కోసం యువగళం!

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

సంపాదకుని ఎంపిక

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

రాజకీయం

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూత.

జగన్ రెడ్డి కొత్త నిర్ణయంతో ఏపీలో ఏరులై పారనున్న మద్యం..

అమల్లోకి కొత్త జీఎస్టీ రేట్లు.. వేటిపై ఎంత పెరిగిందంటే..

రక్త పిశాచి గురించి విన్నాం.. జగన్ ధన పిశాచి.. – నారా లోకేష్

సినిమా

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

నమ్మకం కలిగితే దర్శకత్వం చేస్తా: చిరంజీవి

హంట్ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

సభా ప్రాంగణానికి బాలయ్య, శ్రుతి హాసన్

‘తారకరామ’ అమ్మనాన్నకట్టిన దేవాలయం: బాలయ్య

పులిని చూసి నక్క.. బాహుబలిని చూసి బాలీవుడ్..

జనరల్

దగా పడ్డ యువత కోసం యువగళం!

దావోస్ వెళ్లి ఏమని పెట్టుబడులు పెట్టమని అడుగుతారు?

అధికారపక్ష రక్షకులుగా, ప్రతిపక్ష భక్షకులుగా ఖాకీలు?

బెల్టు షాపులు రద్దు పై జగన్ భీషణ ప్రతిజ్ఞలు డొల్ల!

వైసీపీ గుంపు నీచ రాజకీయం!

జనవంచనలో జగన్ ఘనుడు?

2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ వారాహికి.. రంగు పడిందా?

బావ, అల్లుడిపై అస్త్రాలు సంధించిన బాలయ్య

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In