సినీ హీరో మంచు మనోజ్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.కారుకు బ్లాక్ ఫిల్మ్ కలిగి ఉన్నందున ఈ ఫైన్...
RRR Review: నాలుగేళ్లుగా తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు వచ్చేసింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్...
వైఎస్ వివేకా హత్యకేసులో ఏ-3 నిందితుడుగా ఉన్న గజ్జల ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ను కడప జిల్లా 4 వ అదనపు...
కల్తీ సారా మరణాలపై న్యాయ విచారణ కోరుతూ టిడిపి శాశన సభాపక్షం ఆందోళనకు దిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
ప్రభుత్వ భూమిని ఆక్రమించిరని విచారణకు రావాలంటూ పరమ శివుడికే సమన్లు పంపారు రెవెన్యూ అధికారులు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్...
టిడిపి సభ్యుల సస్పెన్షన్ అనైతికమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. స్పీకర్ కి 5 నుంచి 6...
ఏపీలో ప్రభుత్వ పధకాల అందజేతకు వైసీపీ ప్రభుత్వం కొర్రీలు విధిస్తోంది. ఇప్పటికే ఆంక్షలతో అనేక మందిని వివధ ప్రభుత్వ పద్ధకాలకు...
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ విద్వంశాలు కొనసాగుతున్నాయి.తన పాలనను ప్రజా వేధిక కూల్చివేతలతో ప్రారంభించిన జగన్ అదే తీరును కొనసాగిస్తున్నాడు....
ఇంటిపన్ను కట్టాలంటూ ప్రభుత్వ అధికారులే ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కామనగరువు, ఈదరపల్లి పంచాయతీల్లో చోటుచేసుకుంది....
ఆంధ్ర ప్రదేశ్ లో నాసిరకం మరియు ప్రాణాంతకమైన మద్యం సరఫరా చేస్తున్నారంటూ మండలి ఛైర్మన్కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు....
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ పాస్ చేశారు....
వరుసగా మూడో రోజు అసెంబ్లీ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కి గురయ్యారు.సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ టిడిపి సభ్యులను స్పీకర్...
జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్ కొనుగోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న...
సిఎం జగన్ పై టిడిపి ఉభయ సభల సభ్యులు సభా హక్కుల నోటీసు ఇచ్చారు.జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలను...
ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభ మొదలవగానే జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చకు...
కల్తీ సారా మరణాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూడవ రోజు తన ఆందోళనను...
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి...
ఏపీలో పొలిటికల్ గ్రాఫ్ మారబోతోందా ? ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకోబోతున్నాయా ? దూరమైన మిత్రులు...
మాజీమంత్రి వివేకా కుటుంబాన్ని జగన్ దూరం పెడుతున్నారా ? వివేకా ఆత్మ క్షోభిస్తోందని జగన్ గగ్గోలు పెట్టింది కేవలం అధికారం...
వైఎస్ వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? సిబిఐ విచారణ చివరి దశకి చేరుకోవడంతో అసలు దోషులను...
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంల్ చోటుచేసుకున్న సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు టీడీపీ నేత చంద్రబాబు. కల్తీ సారా తాగి...
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలన్నీ సీఎం జగన్ రెడ్డి చేసిన హత్యలేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన...
నాటుసారా మృతుల అంశంలో వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు టీడీపీ అధినేత...
జగన్ ఎన్నికల హామీ నెరవేరనట్లేనా ? ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపుతాం అంటూ ఊరూ వాడ తిరుగుతూ జగన్ చేసిన...
జగన్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల కోరుతూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల...
జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఏపీ కోసం కాక వైసీపీ కోటరీ కోసమే అనేట్లుగా ఉందని టిడిపి...
ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. విన్నపాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడేళ్ళలో...
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చతికిలపడ్డ అధికారం! ప్రజల మమకారం.. వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇప్పుడు అదే.. ఆ పార్టీ...
కేసీఆర్ నిర్ణయానికి నిరుద్యోగులు హర్షం! సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని భారీ...
జీవితం మొత్తం రివర్స్ గేరేనా? జగన్ రెడ్డి పాలన అంతా రివర్స్ అని తొలినాళ్లల్లోనే ఆయనే ఒప్పుకున్నారు. సంస్కరణలు పేరుతో...
మహిళలపై పోలీసులు అరాచకం! ఏపీలో రాక్షస పాలనకు అద్దంపడుతోంది. అందుకే పోలీసులు కీచక పాత్ర పోషిస్తున్నారు కాబోలు అన్నట్లు విమర్శలు...
రెండు భారీ పండుగలకు సమాయక్తం! తెలుగుదేశం పార్టీ రెండు భారీ పండుగలను జరుపుకునేందుకు సమాయక్తమవుతోంది! పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి...
వేల కోట్లు ఏమైయ్యాయి? ఏపీలో నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు అధునీకరణ, కేంద్ర నిధులతో చేసిన పలు...
సిక్కోల్లో వైసీపీ ఉన్మాదం! ఉత్తరాంధ్రలో అధికార వైసీపీ బరితెగింపు రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఉన్మాదం నెక్స్ట్...
నమ్మించి గొంతుకోశారు .. జగన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం ఉద్యోగ సమస్యలు వారంలోనే తప్పక పరిష్కరిస్తానని నమ్మించి తమ...
రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యాల్సిందే.. కృష్ణాజిల్లా మైలవరంలో హైటెన్షన్ నెలకొంది. మైలవరాన్ని రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలని ప్రజలు, ఆల్...
విలువైన భూములపై భూబకాసురులు కన్ను! చిత్తూరు జిల్లాలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ మాఫియా...
ఆ సీనియర్ నేత రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగారు. అయితే ఇప్పుడు సొంత పార్టీలోనే ఆయనకు ప్రాధాన్యత దక్కడం...
లబ్ధిదారుల పక్షాన పోరాటం పేద ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సైకిల్ యాత్ర తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం...
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్(52) హఠాన్మరణం చెందారు. థాయ్లాండ్లోని కో స్యామ్యూయ్లో షేన్ వార్న్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.వార్న్...
కడప జిల్లా కోర్టును ఆశ్రయించిన సిబిఐ అధికారులు. కోర్టు అనుమతితో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లకు...
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్.. నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం.. నాయకులు, విద్యార్ధి సంఘాల అరెస్ట్.....
మూడు రాజధానూలు, సి.ఆర్.డి.ఏ చట్టాలపై వెలువడిన హైకోర్టు తుది తీర్పు.. సి.ఆర్.డి.ఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి.. అమరావతి రాజధానిగా...
ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి సహా మరికొందరికి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం.. వైసిపి...
నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందే! ఏపీలో కొత్త జిల్లాల అంశం ప్రాంతాల మధ్యే కాదు, అధికారపార్టీ నేతల మధ్య అఘాతాలను...
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు! రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజవరపు అచ్చెన్నాయుడు...
అనంతలో హీట్ పెంచుతున్న రాజకీయాలు! అనంతపురం జిల్లాలో రాజకీయాలు మంచి కాకమీద ఉన్నాయి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే...
సీబీఐకి సౌభాగ్యమ్మ వాంగ్మూలం వివేకా హత్యానంతరం గత ఏడాది జూన్ 13, 24, ఆగస్టు 27 తేదీలలో సీబీఐ అధికారుల...
అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు.. మాజీమంత్రి, రైతు నాయకుడు యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన...
అన్యాయంగా ఇరికించాలని చూస్తే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది! ఆనాడు కోడి కత్తి, వివేకా హత్యను సాకుగా చూపి.. రాజకీయంగా వాడుకున్నారన్నది...
గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం దర్పం దెయ్యమై పట్టింది కాబోలు.. అందుకే...
నూజెండ్లలో విషాదం గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని ఐనవోలు వద్దనున్న గుండ్లకమ్మ వాగులో ముగ్గురు ఈతకు దిగి గల్లంతయ్యారు. మృతుల్లో...
పుట్టుకుతోనే మస్తిష్క పక్షవాతంతో జైన్ నాదేళ్ల! మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల( 26 ) మృతి...
కాపులు కాకపై ఉన్నారా? జగన్ రెడ్డి పాలనలో ఏపీలోని కాపులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? వారు రాజకీయంగా వెనుకపడ్డారన్న భావనలో...
సమస్యలను పరిష్కరించకుంటే తగిన గుణపాఠం చెప్తాం! పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను ఉపాధ్యాయ, ఆర్టీసీ...
ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు చేరువ చేస్తున్నాం. నాణ్యమైన బియ్యాన్ని ప్రజల ఇంటి వద్దనే అందిస్తాం. నిరుద్యోగ యువతకు చేయూత...
భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర వాతావరణంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు భక్తులు...
డైవర్ట్ పాలిటిక్స్ ఆపండి.. వివేకా హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
వినూత్న నిరసనలు.. గిరిజనవాడల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. విజయనగరంలో గిరిజన సంఘాలు రోడ్డెక్కారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట...
హత్య కేసులో అవినాష్ హస్తం ఉంది.. వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ అస్తం ఉంది అన్న ( సీఎం...
విశాఖ రాజధాని అని ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టారు ఏపీ రాజధాని ఏది అంటే.. సరైన సమాధానం నేటికి జగన్ రెడ్డి...
మూడురోజులు పాటు ఢిల్లీ పర్యటన..! తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశంలోని బీజేపేతర సీఎంలందర్ని కలుస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర...
సీబీఐ వాంగ్మూలంలో విస్తపోయే వాస్తవాలు? వివేకా హత్యకేసును ఆయన కుమార్తె సునీత రెడ్డి ఒత్తిడి మేరకే జగన్ ప్రభుత్వం విచారణను...
రైతు నాయకుడిగా యడ్లపాటి సేవలు ప్రశంసనీయం గుంటూరు జిల్లా, తెనాలి, బోడపాడు లో 1919 లో యడ్లపాటి వెంకట్రావు జన్మించారు....
దేశంలో ఎక్కడ లేని ఆర్థిక సంక్షోభం ఏపీలోనే ఉంది.. దేశంలో ఎక్కలేని ఆర్థిక సంక్షోభం ఏపీలోనే ఉందని బీజేపీ జాతీయ...
తెలుగు విద్యార్థులకు మనోధైర్యం నింపుతున్న చంద్రబాబు.. ఉక్రెయిన్ భీకర యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. వేలాది మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకున్నారు....
రాష్ట్రంలో అభివృద్ధిని చూపి.. అయ్యన్నను విమర్శించండి! ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాలన పగ్గాలు చేపట్టి, మూడేళ్లు కావస్తున్నా.. రాష్ట్రంలో మచ్చుకైన అభివృద్ధిపై...
విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు.. ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ...
ప్రాణాలపై ప్రయోగాలు.. ఫలితం అనుభవిస్తున్నాడు! నిండు ప్రాణాలపై ప్రయోగాలు, క్రినికల్ ట్రైల్స్ చేయడం చట్టరీత్య నేరం. నెల్లూరు జిల్లాలో ఓ...
జిల్లాల విభజన కుంపటిలో తగలపడేది అధికారపార్టీనే ! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత కేసీఆర్ జిల్లాల పునర్విభజనను...
రూ. 225 కోట్ల ఇస్తాం .. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేరుతో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు తండ్రి...
వద్దు.. రావద్దు.. అంటూ అడ్డుకున్న ప్రజలు..! రావాలి .. జగన్.. కావాలి జగన్ అన్న నోర్లే .. నేడు ఆ...
విశాఖలో ఆ భూముల కోసమేనా? విశాఖలో జగన్కు వేల ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా...
ఖాకీపై అధికారపార్టీ కండకావరం! ఏపీలో ప్రభుత్వాధికారులు, ఖాకీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖాకీల పరిస్థితి అయితే మరి ఘోరం. పగవాడికి...
నిధులు దారి మరలించారు.. పంచవర్ష ప్రణాళిక నిధులు ఏమయ్యాయి? నరేగా నిధులు ఎక్కడిపోయాయి? స్పెషల్ గ్రాంట్ ఎలా మాయమయ్యాయి? అని...
అభిమానం,రాజకీయం వేర్వేరని తెలియదా?? సినిమా మానసిక ఉల్లాసానికి, ఆనందానికే కాదు.. తనను తాను అభిమాన హీరోతో కంపెరీజన్ చేసుకుని కేరియర్...
ముగిసిన నిరాహార దీక్ష.. కార్యాచరణ ప్రకటన! ఏపీ రాజధాని నిర్మాణానికి వేల ఎకరాల తమ సాగు భూములిచ్చిన రైతులు నేడు...
హత్య వెనుక ఆయన ఆ కుటుంబ సభ్యుల పాత్రే ఉంది! వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర...
ఐదేళ్లపాటు కొనసాగుతారు! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని...
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు! జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు....
ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై దాడి! ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించింది. నాటో దళాలకు మద్దతు ఇవ్వదు అన్న రష్యా...
అయ్యన్న ఇంటివద్ద హైటెన్షన్ ! విశాఖ జిల్లా, నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి అయ్యన్న ఇంటికి పశ్చిమ గోదావరి...
ఉత్తరాంధ్ర నుంచి ఉద్యమం! ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్షలేకుండా ఇస్తే.....
-శ్రీవారి సేవా టికెట్లను దోపిడీ దొంగల్లా టిటిడి పాలక మండలి సభ్యులు వాటాలేసుకుంటున్నారు -ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు...
భీమ్లా నాయక్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు. రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన అఖిలభారత చిరంజీవి...
రాజారెడ్డి రాజ్యాంగంలో ఇవన్నీ మామూలేనా? ఏపీ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది, అందుకే పోలీసులు జిల్లాలు దాటి మరీ టీడీపీ నాయకులను...
ఏపీలో ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగమ్యగోచరం! ఉద్యోగులకు ఎన్నికల ముందు వరాల జల్లులు కురింపించారు జగన్. మన ప్రభుత్వం అధికారంలోకి...
అరెస్ట్ చేసేందుకు యత్నాలా? ఏపీలో జగన్ రెడ్డి పాలనలో అధికారపార్టీ నేతలు వాడుతున్న రాజకీయాలు విమర్శలు వినేందుకు అనార్హం అని...
గంగిరెడ్డి నన్న నరుకుతా అని బెదిరించారు! 2019, మార్చి 14 వ తేదీ రాత్రి 11.30 గంటలు.. అది వివేకా...
మా అయ్యన్నపాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే.. వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి...
డెడ్ బాడీని పోస్ట్మార్టం కూడా పంపనన్నారు! వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహిరించడంతో మూడేళ్ల తరువాత సంచలనాత్మక విషయాలు...
సం( క్షోభం)క్షేమంతో గెట్టెక్కగలరా? ఏపీలో రాజకీయ క్లైమేట్ ఒక్కసారిగా మారింది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి....
స్టేట్మెంట్ రాసి ఇచ్చిన దస్తగిరి.. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ చివరి అంకానికి చేరుకుంది. తుది దశకు చేరుకున్న...
ఇది వరకే క్లియర్గా చెప్పాం! ‘ఢిల్లీ కోటను బద్ధలు కొడుతాం.. అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు’.. దేశ...
నీవెవ్వడివైతే నాకేంటి? అది ఫ్రిబవరి 15 అర్థరాత్రి విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధి.. ట్రిపుల్ రైడింగ్ తో పాటు ర్యాష్...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఏపీలో బీజేపీ భూ స్థాపితం ఖాయమా? విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తుంది....
ఇసుక దందాకు విద్యార్థుల భవిష్యత్తు ఫణంగా పెడుతారా? వైసీపీ పాలనలో ఇసుక మాఫియా మూడు పువ్వులు, ఆరు కాయాలు మాదిరిగా...
మద్యపాన నిషేదం దేవుడెరుగు.. ఆరోగ్యం దొబ్బుతోందిక్కడ! జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపానం నిషేదం అని ఏపీని మద్యాంధ్రగా మార్చేశారు. ధరలు...
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, ఈవో లవన్న దంపతులు...
కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఎంసిర్ లో ఏర్పడిన సాంకేతిక లోపంతో...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo