తమిళనాడు చిన్నమ్మ సడెన్గా రిటైర్మెంట్ ప్రకటించింది. దీని వెనక కమలదళం ఉందని వేరే చెప్పనక్కర్లేదు. జయలలితతో ఉన్నప్పుడు ఎంత అనుభవించిందో...
తనకు దక్కాల్సింది దక్కలేదనే ఫ్రస్టేషన్లో ఉన్న టైములో పిలిచి పిల్లనిచ్చినట్లు పదవినిచ్చారు. దీంతో ఉప్పొంగిపోయి.. అసలు జగన్ అంటే దేవుడన్నట్లు.....
మొన్నటివరకు పంచాయతీ ఎన్నికలు.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు.. వాళ్లిచ్చే రూ.5 వేలు ఏమోగాని.. వలంటీర్లు చచ్చిపోతున్నారు. ఒకవైపు వైసీపీ నేతల...
ఎవరు మాట్లాడుతుంటే ఫ్రస్టేషన్ వస్తుందో.. ఎవరు అరుస్తుంటే చిరాకు పుడుతుందో.. ఎవరు అడ్డంగా వాదిస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుందో ఆయనే...
మాయావి శ్రీకృష్ణుడినే మించిపోయారు మన రాజకీయ నేతలు. ప్రత్యర్ధులను దెబ్బ తీయటానికి.. తమ అధికారం కదలకుండా ఉండటానికి.. కొన్ని పాత్రలను...
తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుశ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న...
తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ , పుదుశ్చేరిలో బీజేపీకి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. తాజాగా ఏబీపీ-సీ ఓటర్ నిర్వహించిన...
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రెండు గ్రాడ్యూయేట్ స్థానాల ఎన్నికల ప్రచారం మొత్తం నియామకాలే అజెండాగా సాగుతోంది.రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) “ వంగవీటి హత్యకేసులో కాకుంటే ఏదో ఒక కేసులో నువ్వు దొరకక...
ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సాయాలను, ప్రత్యేక హోదాను తీసుకువస్తానని, తన పార్టీకి 25 ఎంపీ సీట్లివ్వాలని...
జగన్ వద్దబ్బా, చంద్రబాబే రావాలి అనేదే జనం పల్స్ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు...
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందనే వార్త రాసిన ఆంధ్రజ్యోతి..రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయవర్గాలకు షాక్ ఇచ్చింది. ఆ కథనం తప్పని..ఒప్పని..సగం...
ఈ సారి పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా రికార్డు కానుంది. దేశంలో తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్తో పాటు...
తమ రాష్ట్రంలో 8 విడతల్లో పోలింగ్పై మమత విమర్శలు.. తిరుపతి,సాగర్ షెడ్యూల్ జాప్యంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేశంలోని తమిళనాడు,...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) జీవీఎంసీ చరిత్రను పరికిస్తే పాతికేళ్లు పాలకవర్గం ఉండగా, 15 ఏళ్ళు ప్రత్యేక అధికారుల...
ఆ బాలుడు వీల్ చైర్ ఉంటేనే కదలగలడు. 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. పోరాటంలో దేశవ్యాప్తంగా అందరిమన్ననలు పొందాడు. పుట్టుకతోనే...
తమిళనాడు, కేరళ, పుదుశ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్తో పాటు కేరళలో మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ని...
అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన దళిత కార్మిక హక్కుల ఉద్యమకారిణి నోదీప్ కౌర్ అరెస్టుకు సంబంధించి శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టు బెయిల్...
గాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల సవాళ్లు , ప్రతి సవాళ్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) ఎన్నో విధాలుగా ఆందోళనలు చేస్తున్నా విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గటం...
అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ ఆ పార్టీనే చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాట చిన్నమ్మగా పిలుచుకునే శశికళ...
తమకు పట్టు లేదనే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడంతా ఎన్నికల కోలాహలమే....
కుప్పంలో చంద్రబాబు పర్యటించనుండటంతో జగన్ శిబిరంలో టెన్షన్ మొదలైంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అదిరింపులు, దాడులు......
నాడు జీవిఎల్.. నేడు విష్ణు కారణాలైమైనా ఇద్దరిపై జరిగిన దాడి చర్చానీయాంశమవుతోంది. మంగళవారం ఏబీఎన్ లో లైవ్ డిబేట్లో అమరావతిపై...
ఏపీలో తిరుపతి లోక్సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 7 లోపు ఎన్నికల...
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ పదును పెట్టింది. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అమల్లో భాగంగా ఇతర పార్టీల్లోని కీలక...
పంచాయతీల్లో సిసలు గెలుపు టీడీపీదే అని అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఏపీలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు...
వైరి పక్షాలకు కేసీఆర్ షాక్ ఇస్తూ ఉమ్మడి మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని...
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మెట్రోమ్యాన్గా పేరున్న శ్రీధర్ను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని సన్నాహాలు...
మా అక్షరం..మీ ఆయుధం, వి రిపోర్ట్ యు డిసైడ్.. ఇవీ అమోదా బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నఏబీఎన్-ఆంధ్రజ్యోతి గ్రూపు ట్యాగ్...
ఏపీలో వైసీపీ పాలన ప్రారంభమయ్యాక... సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్న దేవదాయ శాఖ...
ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దేశంలో మెజార్టీ శాసనసభల ద్వారా ఆమోదించుకునే విషయంలో బీజేపీ...
అధికార వైసీపీ నుంచి వస్తున్నఇబ్బందులు తట్టుకుని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అగ్రనాయకులు ప్రాధాన్యం ఇస్తుండగా.. కృష్ణా జిల్లా ముఖ్యంగా...
రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరాలంటే.. కేవలం రాజకీయ వ్యూహమే సరిపోదు. సమయస్ఫూర్తి, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు.. ఒక్క మాటతో ప్రజలను...
హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని లోక్సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఉద్యమ సెగలు భగ్గుమంటుండగా, విశాఖ...
దేశవ్యాప్తంగా సంచలనమైన సామాజిక కార్యకర్త దిశ రవి అరెస్టు వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతుల దీక్షకు మద్దతుగా...
కొరియాకు చెందిన పోస్కో పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. ఎన్నో ఏళ్ల ఉద్యమంతో విశాఖలో ఏర్పాటైన...
ప్రేమ- ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పదమే. ఎందుకంటే ఎన్నో సినిమాలకు ఇది కనకవర్షం కురిపించింది.. మరెన్నో కావ్యాలకు అంకురార్పణ...
( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ ఉక్కు పై గత కొన్ని ఏళ్లుగా చాప కింద నీరులా...
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగింది. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే...
తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిటికల్ సర్కిళ్లలో చాలా రోజులుగా బాగా వైరల్గా మారిపోయిన వైఎస్ షర్మిల కొత్త పార్టీకి సంబంధించి...
ఉద్యోగుల పని వేళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది. ప్రస్తుతం ఉన్న వారానికి 5రోజుల పనిదినాలను 4కి...
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం అవుతారని కొన్నాళ్లుగా తెలంగాణలోని రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. మూడు రోజుల క్రితం...
విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అన్ని పార్టీలతో టచ్లో ఉండే వ్యక్తిగా పేరుంది. తాజాగా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరికోరి మరీ కొత్తగా ప్రవేశపెట్టిన పథకం గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇందులో ఇతర ఉద్యోగులున్నా......
ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వెంట్లతో పాటు ఇతర ఏ ఒక్క ఉద్యోగికి కూడా రక్షణే లేకుండా పోయిందన్న...
కేటీఆర్ సీఎం అవుతారని జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి క్లారిటీ లేకుండా దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని,...
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాబోతోందని కొన్నాళ్ల క్రితమే చెప్పిన నటుడు, ఉద్యమకారుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు....
విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ వ్యవహారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ...
విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో పెట్టుబడుల ఉపసంహకరణపై ప్రకటనలు రావడం,...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటో త్వరలోనే తేలుతుంది. పరిశ్రమ స్థాపన కోసం ఎటువంటి...
ఏపీలో ఓ వైపు మూడు రాజధానుల ఉద్యమం జరుగుతుండగా మరో ఉద్యమానికి తెరలేచింది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసే దిశగా...
నిజమే... ఏపీలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార వైసీసీ తన కండబలంతో...
ప్రజలు ప్రశాంతంగా ఉంటే మనకి విలువ ఉండదు. కులాల మధ్య చిచ్చు పెట్టాలి..మతాల మధ్య విధ్వేషాలు రెచ్చొగొట్టాలి. వాటికి బాధ్యులు,...
ఇద్దరికీ అధికారమే పరమావధి. ఆ దారిలో ఎవరినీ లెక్క చేయరు. వాళ్లనుకున్నదే చేసుకుంటూ పోతారు. 5 వందలకు పైగా ఎంపీలున్న...
స్థానిక ఎన్నికల్లో 90 శాతం పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని లేదంటే మంత్రి పదవికే ముప్పు వస్తుందని సీఎం...
టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇన్ఛార్జిగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డిలో...
మాలతీ చాహర్... ఈ చిన్నది సోషల్ మీడియాలో ఎంతో పాపులర్. టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ సోదరి. మోడల్...
కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు....
ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అన్నిరకాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నవారిని...
సర్వాంగ సుందరంగా ముస్తాబైన సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ ఒక్క...
శత్రువుకు శత్రువు మిత్రుడే.. కొన్నిసార్లు రాజకీయ నాయకులకు కూడా ఇది కలసి వస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. తొలివిడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్లకు గడువు ముగిసింది. పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న...
దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన గుట్కా, పాన్ పరాగ్లు, తంబాకు ఏపీలో మరల అందుబాటులోకి రానున్నాయా? అవుననే అంటున్నారు...ఫుడ్ సేఫ్టీ...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో దేశంలోనూ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్...
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే....
టీకాంగ్రెస్లో కొత్త పంచాయితీ మొదలైంది. ఇంతకాలం నాయకుల మధ్య సఖ్యత కొరవడగా దాన్ని సరిచేసేందుకు వచ్చిన పార్టీ ఇన్ఛార్జి మాణిక్యం...
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా మిగలనుందా? పోలవరం జాతీయ ప్రాజెక్టును, బ్యారేజీగా మార్చే కుట్ర సాగుతోందా? అనే అనుమానాలు...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అత్యధిక...
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త రాజకీయపార్టీ పెడుతుందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రెండు రాష్ట్రాల్లోని రాజకీయ...
తెలంగాణలో సీఆర్ బిస్వాల్ కమిటీ రూపొందించిన పీఆర్సీ నివేదిక లో పేర్కొన్న అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం...
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వం...
రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ పరాకాష్టకు చేరింది. తాజాగా జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్...
(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రామతీర్థం కోదండరాముని శిరశ్ఛేదన ఘటన చుట్టూ తిరిగి...
శివసేన.. దేశంలో దుందుడుకుగా వ్యవహరించే పార్టీల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. మహారాష్ట్రలో ఈ పార్టీకి ఉన్న పట్టు అలాంటింది. ప్రస్తుతం...
కర్నూలు జిల్లాలో యధేచ్ఛగా సాగుతున్న మైనింగ్ మాఫియా అదికారుల చేతివాటం ప్రదర్శిస్తూ ఉండటంతో మైనింగ్ మాఫియా అక్రమంగా మైనింగ్ తవ్వకాలు...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) బెదిరింపులతో, ప్రలోభాలతో, పైరవీలతో ఇలా.. ఓటర్లను ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని ఎన్నికల...
ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు...
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్ష 62 రోజులకు చేరింది. జనవరి 26 రిపబ్లిక్ డే...
మొన్నటివరకు పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదని, తమ ప్రాణాలు కాపాడుకోడానికి మాత్రమే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని చెబుతూ...
మొన్నటివరకు మద్యం ధరలు.. తాజాగా పెట్రోల్ ధరలు.. దక్షిణాదిలో ఏపీలోనే ఇంధన ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో దేశ...
ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాల్సిన...
(శ్రీకాకుళం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ రాజకీయాలకు హార్ట్ బీట్ గా వ్యవహరిస్తున్న అసెంబ్లీ...
కర్నూలు విజయాడైరీ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. గడచిన 25 సంవత్సరాలుగా భూమా నాగిరెడ్డి కుటుంబీకులే విజయాడైరీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు....
మూడు సంవత్సరాలుగా ఎదురుచూపులు చూస్తూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న పిఆర్సి రిపోర్టు ఉద్యోగుల ఆశలపై నీళ్లు చిలకరించింది. దీంతో ఇంతకాలం...
స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను కట్టడి చేసేందుకు వైసీపీ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. టీడీపీ నేతల ఆర్థిక...
ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లపై అభిశంసన ప్రతిపాదన ఏపీ పాలకవర్గాల్లో,...
తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మపురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలను తీరని అన్యాయం జరిగిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. తమిళనాడుకు 11...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) సుమారు రెండు మాసాలుగా కొనసాగుతున్న రైతాంగ పోరాటాన్ని దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వం వేసిన...
అయోధ్యలో బాబ్రీ మసీదుకు బదులుగా నిర్మించనున్న నూతన మసీదు భవనానికి నేడు పునాది రాయి పడునుంది. గణతంత్ర దినోత్సవం రోజున...
ఐపీఎల్.. క్రీడా ప్రపంచంలో సరికొత్త జోష్ నింపింది. క్రికెట్ ను మరోలోకంలోకి తీసుకెళ్లింది. ఆట స్వరూపాన్నే మార్చేసింది. క్రికెటర్ల జీవితాలను...
(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి) ‘ఆడు మగాడ్రా బుజ్జి.. ఎవడైనా కోపంగా కొడతాడు.. లేపోతే.. బలంగా కొడతాడు.. వీడు...
తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఎన్నికల నిర్వహణకు తాము సహకరిచబోమని పలు ఉద్యోగ...
‘ఒక ఉద్యోగి.. ఉద్యోగ సంఘాన్ని లేదా ఉద్యోగ సంఘ నేతను కాదని, ప్రభుత్వ పెద్దల అభీష్టాన్ని కాదని తన విధులు...
స్థానిక ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న చిట్టచివరి దింపుడుకళ్లెం అశ కూడా ఆవిరైపోయింది. ఏ ‘సుప్రీం కోర్టు...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో...
'తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్'.. ఈ మాట ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మంత్రులు సైతం వరుస కట్టుకుని యువనేత ఆశీస్సులు...
వరుడు కావాలెను.. వధువు కావలెను.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఎవరి కోసం ఇస్తారు? ఏంటా ప్రశ్న.. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు...
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo