టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో...
కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ...
నారా లోకేష్ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి...
వన్డే వరల్డ్ కప్లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజయం తర్వాత...
కియా.. మేడ్ ఇన్ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించారు.....
మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నారు. మంగళవారం తెలుగుదేశం...
సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్లో భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. లండన్లోని గ్లోబల్...
ఇదేంటి టైటిల్ ఇలా ఉందనుకుంటున్నారా...? ఇది అక్షరాలా నిజం.. నిజంగా నిజం.. మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి...
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్ఎల్ఏ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలు అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.. గతంలో సత్తెనపల్లిలో...
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర మరోసారి బయటపడింది. కర్నూలు ప్రైవేట్ బస్సు ప్రమాదాన్ని అడ్డుగా పెట్టి ప్రభుత్వంపై...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో అద్భుతమైన కార్యక్రమానికి వేదిక కానుంది. ఈ నెల 28న 12 ప్రముఖ బ్యాంకుల రీజినల్...
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కోసం చేపట్టిన దుబాయి పర్యటనకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజధాని అమరావతిలో నిర్మించబోయే ప్రపంచస్థాయి లైబ్రరీ...
ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పర్యటనలో మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకేష్కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన...
ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం...
ఏపీలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో ఫస్ట్ AI...
విశాఖపట్నం మరో భారీ ప్రాజెక్టుకు వేదికగా మారనుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా..ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ప్రాజెక్టును ఇండియాకు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ...
డాక్టర్ సుధాకర్..వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు హింసించి సుధాకర్ చని*పోయేలా చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో...
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టులు, లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి...
ఏపీలో నకిలీ మద్యం ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవకాశం దొరికింది కదా అని వైసీపీ వెనుకాముందు చూడకుండా...
కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా...
నారా లోకేష్.. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అన్నా అని చిన్న ట్వీట్ వేస్తే చాలు..నేనున్నానంటూ భరోసానిస్తారు. వెంటనే తన టీమ్ను...
మదనపల్లె సబ్కలెక్టర్ ఆఫీసులో గతేడాది జులై 21న జరిగిన ఫైల్స్ దహనం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే....
వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలనూ దోచుకున్న విషయం తెలిసిందే. ఆఖరుకు ఆ ఏడుకొండలవాడిని సైతం వైసీపీ నేతలు వదల్లేదు....
వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో గురువారం...
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా...
వై.ఎస్.షర్మిల సంచలన ప్రకటన చేశారు. జగన్కు చెక్ పెట్టే విధంగా షర్మిల పావులు కదుపుతున్నారు. సోమవారం కర్నూలు జిల్లాలో ఉల్లి...
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిరియానీ పదం కలిసి వచ్చినట్లు కనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఈ ఎన్నికలలో...
ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన సొమ్ము చివరిగా చేరింది వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఖజానాలోకేనని సిట్ గుర్తించింది....
ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే....
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. GST సంస్కరణల...
ఏపీలో సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసును CBIకి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సుగాలి ప్రీతి తల్లి...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని..జూనియర్ NTR పరువు తీసేశారు. ప్రముఖ జర్నలిస్టు జాఫర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...
విశాఖ మంచి టూరిస్టు ప్లేస్. అందమైన బీచ్లు, అలరించే ప్రకృతి విశాఖ సొంతం. ఐతే ఇప్పుడు మరో అద్భుతమైన ప్రాజెక్టు...
దేశంలో చంద్రబాబు గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే దేశంలోనే అత్యుత్తుమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు...
ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద డేటా సెంటర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు...
సమయం చాలా విచిత్రమైనంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్కు ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. గతంలో టీడీపీ అధినేత...
జైలు నుంచి ACB కోర్టుకు తీసుకువస్తున్న ప్రతీసారి డ్రామాలు చేస్తుంటారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి....
కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది....
చంద్రబాబు..ఎక్కడికి వెళ్లినా ముఖ్యంగా చదువుకోవాలని, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుందని, తద్వారా బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తుంటారు. చదువు ఉంటే ప్రపంచంలో...
ఐటీ..ఈ మాట వింటే దేశంలో గుర్తొచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని వాడుకోవడంలో ఆయన అందరికంటే ముందుంటారు. సాంకేతిక...
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి మరో వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్కూళ్లను దత్తత ఇవ్వాలనే...
పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ...
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి...
అనంతపురం జిల్లా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడిన జిల్లాలలో టాప్ త్రీలో ఒకటి.. కరువుకి కేరాఫ్ జిల్లాగా పేరు పొందింది.....
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లకు సంబధించిన డీటెయిల్డ్ డిజైన్లు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. లండన్కు చెందిన ఫోస్టర్స్...
ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. కూటమి సర్కార్ 6...
తెలుగుదేశం యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లిన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్, ఆయన సోదరి వై.ఎస్.షర్మిల. ఏపీ...
పులివెందులలో టీడీపీ గెలుపు..ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. దాదాపు 3 దశాబ్ధాలకుపైగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా...
2024 జూన్లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఐతే...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నేతలు తల...
ఊహించిందే జరిగింది. సొంతగడ్డ పులివెందులలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్కు ఘోర పరాభవం ఎదురైంది. సామాన్యులను బెదిరించి దశాబ్ధాలుగా నిర్మించిన...
ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్కు చేరినట్లే కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో బిగ్బాస్ ఎవరో సిట్ నిర్ధారణకు వచ్చేసింది....
అమరావతిలో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్తను అందించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)లో భాగంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్...
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులతో పాటు ఒంటిమిట్ట ZPTC స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ...
గత వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో వైసీపీ నేతలు చేసిన అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది. ఇందుకు...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరినీ ప్రశంసించరు. కఠినంగా కనిపిస్తారు. ఐతే ఎన్నడూ లేని విధంగా మంగళగిరిలో...
ఆంధ్రప్రదేశ్లో నాడు - నేడుతో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చామని వైసీపీ గొప్పలు చెప్పుకుంటోంది. ఐతే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా...
అధికారంలోకి రాకముందు నేతలు అనేక హామీలు ఇస్తారు. ఐతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై శ్రద్ధ పెట్టేది మాత్రం...
ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా టీడీపీ కార్యకర్తలను ఓ అంశం ఇంకా వేధిస్తోంది. అది కొడాలి నాని. వైసీపీ సర్కార్...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ ఇన్సెక్యూరిటీ ఫీలవుతున్నారని, అందుకే ఆయన ప్రైవేట్...
ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇటీవల నోట్ల గుట్టల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో వెంకటేష్...
అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఏనాడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదు. కానీ అధికారం...
ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టుల కోసం భూములు తీసుకుని ఎలాంటి పనులు ప్రారంభించని సంస్థలపై...
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లొకెక్కారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ దివ్వెల మాధురితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ...
ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల హస్తముందనడానికి మరో కీలకమైన ఆధారం దొరికింది.ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన C.H.వెంకటేష్...
ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని టెన్షన్ పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది.....
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్కి ఓ అగ్ని పరీక్ష పెట్టారు......
ఇటీవల వైసీపీలో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది.జగన్ను అరెస్టు చేస్తారు లేదా జగన్ హ*త్యకు కుట్ర చేస్తున్నారంటూ ఆ...
జులై జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ అదరగొట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా GST వసూలు చేసి రికార్డులు సృష్టించింది. GST...
వైసీపీ శ్రేణులు ఏం మారలేదు. అధికారం ఉన్నా, లేకపోయినా అదే అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత జగన్...
ఏపీలో అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. సూపర్ సిక్స్ హామీల అమలులో...
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్. విశాఖ కేంద్రంగా అమెరికా తర్వాత విశాఖలోనే భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు...
వైసీపీ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. అమరావతి డెవలప్మెంట్కు సహకరిస్తాం కానీ సీడ్ క్యాపిటల్ ఒప్పందంలోకి రాలేమని సింగపూర్ చెప్పడంతో...
చంద్రబాబు..ఈ పేరు వింటే ఐటీ గుర్తొస్తుంటుంది. దేశంలోనే మొట్టమొదటగా ఐటీ ప్రాముఖ్యతను గుర్తించి దానికి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఆయన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్తో భేటీ కావడం సంచలనంగా మారింది. దాదాపు వారం రోజుల తర్వాత బెంగళూరు...
జగన్ ఢిల్లీ టూర్ ప్లాన్ లీక్ అయింది. 2019-24 మధ్య ఏపీలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు...
ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం నమోదైంది. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో...
ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు ఓ వైపు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ అన్ని రకాల...
వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు వేల కోట్లు దండుకున్న...
వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంపై ఏపీ పీసీసీ...
వైసీపీ సర్కార్ 2019-24 మధ్య సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. ఆ విధ్వంసం తాలుకు గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఈ...
విశాఖ, విజయవాడ వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై గుడ్న్యూస్ చెప్పింది ప్రభుత్వం. విజయవాడ, విశాఖల్లో మెట్రో ప్రాజెక్టులను...
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు...
మాజీ ఎంపీ, విజయసాయి రెడ్డికి బిగ్షాక్ తగిలింది. ఆయన కుమార్తె నేహా రెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలపై కేసులు నమోదయ్యాయి....
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళతాడా..? లేదా.?? అనే అంశంపై ఏపీలోని రాజకీయపార్టీలలో...
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి సర్కార్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఏపీలో పెట్టుబడులు పెట్టందుకు రెడీగా ఉంటే..తక్కువ ధరకే...
దేశంలో భాషా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడు, కేరళ గట్టిగా...
ఏపీ లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ జగనే..ఈ మాట అన్నది టీడీపీ, బీజీపీ,జనసేన నేత కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...
వైసీపీలో కేసుల ఎపిసోడ్ నడుస్తోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆ పార్టీ నేతలు చేసిన అక్రమాలు, అరాచకాలు వెంటాడుతున్నాయి. ఓ...
ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.3 వేల 500 కోట్ల లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఆనాటి...
వైసీపీ అధినేత జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా..గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ జరుగుతోంది. జగన్ అరెస్టు...
విజయవాడ సిటీకి లులు మాల్ రానుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న...
ఏపీ లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో ఒకరు, ఈ కేసులో A-4గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి...
నవీన్ నిశ్చల్..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ జెండా పట్టుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ...
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని రెచ్చగొట్టేవిధంగా...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో బిగ్షాక్ తగిలింది. ఇటీవల బెయిల్ వచ్చి జైలు నుంచి...
ఏపీ లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన దాదాపు రూ.3300 కోట్ల ముడుపుల్లో 90 శాతం బిగ్బాస్కే చేరిందని సిట్ తేల్చింది. మిగతా...

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo
© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo