January 16, 2026 4:40 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిన్న రెడ్‌ బుక్‌.. నేడు ప్రజా దర్బార్‌… జనవరి తర్వాత లోకేష్‌ బాటలో జగన్‌..!!

November 28, 2024 at 6:07 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధికార మత్తు తలకెక్కిందంటే… ఎవరేమీ చెప్పినా వినిపించదు. ఒకవేళ వినిపించినా… ఆ మాటలు కఠినంగా అనిపిస్తాయి. అదే అధికార మత్తు దిగిపోయిన తర్వాత అధికారంలో ఉండగా తాను చేసిన తప్పడుగులన్నీ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. తిరిగి అధికారం చేజిక్కాలంటే ఏం చేయాలన్న దిశగా ఆలోచన మొదలవుతుంది. అప్పుడే…మనకంటే ముందు ప్రజల మధ్యలో తిరిగి, జనం మధ్యనే ఉంటూ… వారి వాణినే తమ బాణీలుగా చేసుకున్న నేతల ప్రస్థానాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు సదరు నేతలు ప్రత్యర్థి వర్గానికి చెందిన వారని తెలిసినా కూడా వారి బాటలోనే నడిచేందుకు మొగ్గు చూపుతారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు? మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బీరాలు పలికి…11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అునసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే…ఈ ప్రస్తావన గుర్తుకు వస్తోంది. 2019 ఎన్నికల్లో అటు పార్టీతో పాటు ఇటు తను కూడా ఓటమిపాలు కాగా… ఏమాత్రం అధైర్యపడక… ఐదేళ్ల పాటు జనంలోనే ఉంటూ… జనంతోనే మమైకమవుతూ, తనను ఓడించిన ప్రజలతో మరింతగా మమేకమై తిరిగి తనతో పాటు పార్టీకి కూడా రికార్డు విక్టరీని అందించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాట ఇప్పుడు జగన్ కు ఆదర్శంగా నిలుస్తోంది.

అధికార మత్తు తలకెక్కిందంటే… ఎవరేమీ చెప్పినా వినిపించదు. ఒకవేళ వినిపించినా… ఆ మాటలు కఠినంగా అనిపిస్తాయి. అదే అధికార మత్తు దిగిపోయిన తర్వాత అధికారంలో ఉండగా తాను చేసిన తప్పడుగులన్నీ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. తిరిగి అధికారం చేజిక్కాలంటే ఏం చేయాలన్న దిశగా ఆలోచన మొదలవుతుంది. అప్పుడే…మనకంటే ముందు ప్రజల మధ్యలో తిరిగి, జనం మధ్యనే ఉంటూ… వారి వాణినే తమ బాణీలుగా చేసుకున్న నేతల ప్రస్థానాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు సదరు నేతలు ప్రత్యర్థి వర్గానికి చెందిన వారని తెలిసినా కూడా వారి బాటలోనే నడిచేందుకు మొగ్గు చూపుతారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు? మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బీరాలు పలికి…11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అునసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే…ఈ ప్రస్తావన గుర్తుకు వస్తోంది. 2019 ఎన్నికల్లో అటు పార్టీతో పాటు ఇటు తను కూడా ఓటమిపాలు కాగా… ఏమాత్రం అధైర్యపడక… ఐదేళ్ల పాటు జనంలోనే ఉంటూ… జనంతోనే మమైకమవుతూ, తనను ఓడించిన ప్రజలతో మరింతగా మమేకమై తిరిగి తనతో పాటు పార్టీకి కూడా రికార్డు విక్టరీని అందించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాట ఇప్పుడు జగన్ కు ఆదర్శంగా నిలుస్తోంది.

జనవరి నుంచి జగన్ నిజంగానే లోకేశ్ నడిచిన దారిలోనే నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రారంభించేశాయి. జనవరి రెండోవారం నుంచి నిత్యం జనంలోనే ఉుండాలని జగన్ తీర్మానించుకున్నారట. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాలను చుడుతూ ఓ భారీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేయడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు తన పర్యటన ఉండేలా జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకండా తాడేపల్లిలో ఉంటే సమయంలో తన కోసం వచ్చే పార్టీ కార్యకర్తలను అందరినీ కలిసేలా కూడా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇలా తనను కలిసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు తన నుంచి ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే తనను కలవొచ్చు అనే సందేశాన్ని జనంలోకి పంపాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటుగా… మంగళగిరిలో నారా లోకేశ్ అనుసరించిన వ్యూహాన్నే తాను అమలు చేయాలనుకుంటున్నట్లు జగన్ భావిస్తున్నారట. ఈ రెండు కార్యక్రాలతో తిరిగి ప్రజలకు చేరువ కావడం ద్వారా… 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముుందుకు సాగాలని జగన్ భావిస్తున్నారట.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయమే ఎదురైంది. అంతేకాకుండా అప్పటికే మంత్రిగా కొనసాగతున్న నారా లోకేశ్ కూడా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓ సీఎం కుమారుడిగానే కాకుండా… సిట్టింగ్ మంత్రిగా ఉంటూ లోకేశ్ ఓడిపోయిన తీరుపై పెద్ద చర్చే నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే… జనానికి ముఖం చాలేసేవారేనేమో. అయితే లోకేశ్ ను ఈ ఓటములు కుంగదీయలేకపోయాయి. పార్టీ ఓటమితో పాటు తన ఓటమి కూడా లోకేశ్ ను అధర్యపడేలా చేయలేకపోయాయి. ఈ ఓటములు లోకేశ్ ను మరింత కార్యోన్ముఖుడిగా మార్చాయని కూడా చెప్పక తప్పదు. ఓడ కోల్పోయిన చోటే వెదుక్కోవాలన్న చందంగా… ఓడిన చోటే గెలిచి చూపించాలన్న కసి లోకేశ్ లో అంతకంతకూ పెరిగింది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలన్న కసి కూడా ఆయనలో మరింతగా పెరిగిపోయింది. అంతే…ముందూ వెనుకా చూసుకోకుండా…మంగళగిరి ప్రజలతో మరింతగా మమేకమయ్యే రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనను ఓడించినా ఫరవా లేదు ంమగళగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్న రీతిలో ఓ స్పష్టమైన సందేశం అక్కడి ప్రజలకు చేరవేయడంలో లోకేశ్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇక పార్టీ కోసం యవగళం పేరిట లోకేశ్ చేసిన యాత్ర టీడీపీని తిరిగి అధికారంలో రూర్చోబెట్టింది.

ఇలా ఓటమి నుంచి తనతో పాటు పార్టీకి పునరుజ్జీవం అందించిన లోకేశ్ ప్రస్థానంపై పదే పదే సమీక్షలు చేసిన మీదటే జగన్… లోకేశ్ బాటలోనే సాగాలని నిర్ణయించకున్నట్లుగా సమాచారం. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పాదయాత్ర చేపట్టిన జగన్.. 2019 లో అధికారం చేతికి అందగానే… జనానికి దూరమైపోయారు. కనీసం పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వారి వాణిని వినేందుకుకు కూడా జగన్ సిద్ధ పడలేదు. అటు కార్యకర్తలతో పాటు ఇటు జనానికి కూడా జగన్ దూరమైపోయారు. ఫలితంగా వైనాట్ 175 అంటూ జగన్ బరిలోకి దిగితే… 11 సీట్లే మీకు ఎక్కువంటూ జనం గట్టి తీర్పునే ఇచ్చారు. ఫలితంగా కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ోదా కూడా దక్కించకోలేని స్థితిలోకి జగన్ దిగజారారు. అంతేకాకంుడా ఎక్కడ అసెంబ్లీకి వెళితే… తనను అధికార పక్షం తనను అవమానిస్తుందోనన్న భయంతో జగన్ ఆ ఛాయలకే వెళ్లలేకపోతున్నారు. తాను అధికారంలో ఉండగా.. తాను విపక్షాలను వేధించిన మాదిరిగానే తననూ ఇప్పుడు అధికార పార్టీ వేధిస్తుందన్న భయమే జగన్ ను అసెంబ్లీకి దూరం చేసిందని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే… లోకేశ్ అనుసరించిన మార్గమే శరణ్యమన్న అంచనాకు జగన్ వచ్చారు.

జనవరి నుంచి జగన్ నిజంగానే లోకేశ్ నడిచిన దారిలోనే నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రారంభించేశాయి. జనవరి రెండోవారం నుంచి నిత్యం జనంలోనే ఉుండాలని జగన్ తీర్మానించుకున్నారట. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాలను చుడుతూ ఓ భారీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేయడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు తన పర్యటన ఉండేలా జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకండా తాడేపల్లిలో ఉంటే సమయంలో తన కోసం వచ్చే పార్టీ కార్యకర్తలను అందరినీ కలిసేలా కూడా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇలా తనను కలిసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు తన నుంచి ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే తనను కలవొచ్చు అనే సందేశాన్ని జనంలోకి పంపాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటుగా… మంగళగిరిలో నారా లోకేశ్ అనుసరించిన వ్యూహాన్నే తాను అమలు చేయాలనుకుంటున్నట్లు జగన్ భావిస్తున్నారట. ఈ రెండు కార్యక్రాలతో తిరిగి ప్రజలకు చేరువ కావడం ద్వారా… 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముుందుకు సాగాలని జగన్ భావిస్తున్నారట.

వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయమే ఎదురైంది. అంతేకాకుండా అప్పటికే మంత్రిగా కొనసాగతున్న నారా లోకేశ్ కూడా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓ సీఎం కుమారుడిగానే కాకుండా… సిట్టింగ్ మంత్రిగా ఉంటూ లోకేశ్ ఓడిపోయిన తీరుపై పెద్ద చర్చే నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే… జనానికి ముఖం చాలేసేవారేనేమో. అయితే లోకేశ్ ను ఈ ఓటములు కుంగదీయలేకపోయాయి. పార్టీ ఓటమితో పాటు తన ఓటమి కూడా లోకేశ్ ను అధర్యపడేలా చేయలేకపోయాయి. ఈ ఓటములు లోకేశ్ ను మరింత కార్యోన్ముఖుడిగా మార్చాయని కూడా చెప్పక తప్పదు. ఓడ కోల్పోయిన చోటే వెదుక్కోవాలన్న చందంగా… ఓడిన చోటే గెలిచి చూపించాలన్న కసి లోకేశ్ లో అంతకంతకూ పెరిగింది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలన్న కసి కూడా ఆయనలో మరింతగా పెరిగిపోయింది. అంతే…ముందూ వెనుకా చూసుకోకుండా…మంగళగిరి ప్రజలతో మరింతగా మమేకమయ్యే రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనను ఓడించినా ఫరవా లేదు ంమగళగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్న రీతిలో ఓ స్పష్టమైన సందేశం అక్కడి ప్రజలకు చేరవేయడంలో లోకేశ్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇక పార్టీ కోసం యవగళం పేరిట లోకేశ్ చేసిన యాత్ర టీడీపీని తిరిగి అధికారంలో రూర్చోబెట్టింది.

ఇలా ఓటమి నుంచి తనతో పాటు పార్టీకి పునరుజ్జీవం అందించిన లోకేశ్ ప్రస్థానంపై పదే పదే సమీక్షలు చేసిన మీదటే జగన్… లోకేశ్ బాటలోనే సాగాలని నిర్ణయించకున్నట్లుగా సమాచారం. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పాదయాత్ర చేపట్టిన జగన్.. 2019 లో అధికారం చేతికి అందగానే… జనానికి దూరమైపోయారు. కనీసం పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వారి వాణిని వినేందుకుకు కూడా జగన్ సిద్ధ పడలేదు. అటు కార్యకర్తలతో పాటు ఇటు జనానికి కూడా జగన్ దూరమైపోయారు. ఫలితంగా వైనాట్ 175 అంటూ జగన్ బరిలోకి దిగితే… 11 సీట్లే మీకు ఎక్కువంటూ జనం గట్టి తీర్పునే ఇచ్చారు. ఫలితంగా కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ోదా కూడా దక్కించకోలేని స్థితిలోకి జగన్ దిగజారారు. అంతేకాకంుడా ఎక్కడ అసెంబ్లీకి వెళితే… తనను అధికార పక్షం తనను అవమానిస్తుందోనన్న భయంతో జగన్ ఆ ఛాయలకే వెళ్లలేకపోతున్నారు. తాను అధికారంలో ఉండగా.. తాను విపక్షాలను వేధించిన మాదిరిగానే తననూ ఇప్పుడు అధికార పార్టీ వేధిస్తుందన్న భయమే జగన్ ను అసెంబ్లీకి దూరం చేసిందని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే… లోకేశ్ అనుసరించిన మార్గమే శరణ్యమన్న అంచనాకు జగన్ వచ్చారు.

Tags: ap politicsCM ChandrababuJagan to follow Nara Lokesh path..leonewsleotopnara lokeshys jagan
Previous Post

IPS సునీల్‌ కుమార్‌ కళ్లు, చెవులకి తాళం.. తాడేపల్లి గుండె గుబేల్‌…!!

Next Post

మా అన్న ఆస్కార్‌ రేంజ్‌ నటుడు… జగన్‌పై షర్మిల ర్యాగింగ్‌…!!

Related Posts

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

by లియో డెస్క్
January 4, 2026 5:18 pm

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

by లియో డెస్క్
January 3, 2026 4:23 pm

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

by లియో డెస్క్
January 3, 2026 1:35 pm

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

కేంద్రం ఆట‌లా?.. జ‌గ‌న్ ఆడిస్తున్నారా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

రంగనాథ్ అలా చేసి ఉండకూడదన్న పరుచూరి 

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist