హాథ్రాస్ ఘటనపై యూపీ సర్కారు యాక్షన్ తీసుకుంది. ఎస్పీ, డీఎస్పీ సహా పలువురు అధికారులపై వేటు వేశారు. సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు వేసిన సీఎం యోగీ ఆదిత్యనాథ్. ఒకవైపు ఢిల్లీ లో నిరసనలు మిన్నుముడుతుండగా.. యూపీలో పోలీసులపై చర్య తీసుకున్నారు…
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...











