కర్నూలు పోలీసులు టీడీపీ అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఐపీసీ 155, 505 (1)(బి)(2) చట్టం కింద కేసు నమోదు చేశారు. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద చంద్రబాబుపై నాన్ బెయిల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.కర్నూలులో ఎన్ 440కె వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారంటూ కర్నూలు పోలీసులకు సుబ్బయ్య ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు గొప్పతనం… రేవంత్ సాక్షిగా మెగాస్టార్ లీక్..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...











