September 6, 2026 4:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఉత్తరాంధ్రపై సెకండ్ వేవ్ పంజా.. ఒక్క రోజే 6వేలకు పైగా కేసులు

 కరోనా సెకండ్ వేవ్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతూ అధికారులను సైతం హడలెత్తిస్తోంది.

May 7, 2021 at 5:37 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉత్తరాంధ్ర జిల్లాలపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.గత ఏడాది కరోనా దేశాన్ని, రాష్ట్రాన్ని వణికించినా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో మాత్రం రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతూ అధికారులను సైతం హడలెత్తిస్తోంది.నిన్న ఒక్క రోజే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సహా ముగ్గురు సబ్ కలెక్టర్లు,‌ఆర్డీవో సహా అనేక మంది ఉన్నతాధికారులు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

సెకండ్ వేవ్ ఎందుకొచ్చింది..

ఉత్రరాంధ్ర జిల్లాల నుంచి గత ఏడాది కరోనా కొంచెం తగ్గుముఖం పట్టగానే వేలాది మంది కార్మికులు హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, బెంగళూరు నగరాలకు కూలీ పనులకు తరలివెళ్లారు. ఏప్రిల్ మాసంలో సెకండ్ వేవ్ రాగానే వారంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చేరుకున్నారు. ఇలా దాదాపు 6 లక్షల మంది కూలీలు వలసలు వెళ్లిన వారు తిరిగి స్వస్థలాలకు వచ్చారని అధికారులు అంచనా వేశారు. ఇలా కొందరు మహారాష్ట్ర నుంచి కూడా శ్రీకాకుళం చేరుకున్నారు. ఇలా వచ్చిన వారు కరోనాను మోసుకువచ్చారని వైద్యాధికారుల అధ్యయనంలో తేలింది. కూలీల రాకపై ఆంక్షలు లేకపోవడం లాక్ డౌన్ కూడా లేటుగా వేయడంతో పొరుగు రాష్ట్రాలకు కూలీ పనులకు వెళ్లిన ప్రతి కూలీ తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు.ఇలా రావడంతోనే ఈ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపించిందని వైద్యాధికారులు తేల్చారు.

మరణాలు కూడా ఇక్కడే ఎక్కువ

కరోనా పాజిటివిటీ రేటు ఏపీలో 20 శాతం ఉండగా, ఉత్తరాంధ్రలో 25 శాతం ఉందని తేలింది. అంటే పరీక్షలు నిర్వహించిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బారిన పడ్డారని డాక్టర్లు చెబుతున్నారు.ఇప్పటికే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 60 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీరిలో 40 వేల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచితే లక్షదాకా కరోనా పాజిటివ్ కేసులు బయటపడే ప్రమాదం ఉందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరినీ గుర్తించేందుకు వాలంటీర్లతో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిలో సర్వే చేసి ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

బెడ్లు లేవు,‌ఆక్సిజన్ అందదు

విశాఖ జీజీహెచ్ కరోనా రోగులతో నిండిపోయింది.కనీసం బెడ్ కూడా దొరకడం లేదు. ఇక శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేక రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రుల ఆవరణలో వందల సంఖ్యలో కరోనా రోగులు బెడ్లు కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.‌ఆసుపత్రికి వచ్చిన రోగులకు కూడా కనీసం బెడ్లు కేటాయించలేక వైద్యాధికారులు చేతులెత్తేశారు. దీంతో చాలా మంది రోగులు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నారు.వారు ఆరోగ్యం సీరియస్‌గా మారాక ఆసుపత్రులకు పరుగులు తీసినా, వారికి ఆక్సిజన్ అందడం లేదు. దీంతో గడచిన వారం రోజుల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 300ల మందికిపైగా కరోనా రోగులు చనిపోయారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంకా ఎక్కువే మరణాలు ఉన్నాయని తేలింది. ఈ గణాంకాలు కేవలం ప్రజలు ఆందోళనకు గురికాకుండా తగ్గించి చెబుతున్నట్టు తెలుస్తోంది. ఒక్క విశాఖ నగరంలోని ఓ స్మశాన వాటికలో రోజుకు 60 కరోనా శవాలను దహనం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పరిష్కారం లేదా?

ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోగిని గుర్తించి మందుల కిట్ అందజేయాలని, సీరియస్‌గా ఉంటే అత్యవసర సేవలు అవసరం అయిన వారికి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిచాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కరోనా రోగులు దాదాపు మూడు జిల్లాల్లో 60 వేల మంది ఉంటే బెడ్లు మాత్రం కేవలం 6 వేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో కరోనా రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు వెనకాడుతున్నారు. వారంతా యథేఛ్ఛగా తిరగడంతో మరింత మందికి కరోనా సోకుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని కరోనా రోగులందరినీ ఐసోలేట్ చేయాలని వైద్య నిపుణులు విజ్ఙప్తి చేస్తున్నారు.

Tags: ap corona cases per day covid second wave effect in apap corona deaths todayap corona hospitals latest newsap government hospital corona deathsap health ministerap latest corona news telugucarona second wave more effect on north andhracm jagan latest newscorona news vijayanagaramcorona second wave in uttrandhraEditorspickggh hospita visakha corona news in teluguggh hospital latest newsggh hospital visakhaleo news in teluguleotopnews ggh hospitalsrikakulam corona newstelugu newsThe leonewsuttrandhra corona newsvijaynagaram corona updates 2021vizag corona newsvizag corona patients latest news in telugu
Previous Post

చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదు

Next Post

మీ కోసం మేమున్నామన్న చంద్రబాబు.. కరోనా కట్టడికి నిపుణుల సలహాలు

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Lavanya Tripathi

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist