నిమ్మాడలో నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించారన్నకేసులో అరెస్టయి జైలులో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయ్యంది. రూ. 50 వేలు సొంత పూచికత్తుతో సోంపేట కోర్టు ఆయనకు బెయిల్ మంజారు చేసింది. ఆయనతో పాటు మరో 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అచ్చెన్నాయుడు రేపు జైల్ నుండి విడుదల కానున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










