May 23, 2025 10:56 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాజధాని రైతులకు వెల్లువలా మద్దతు

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో ‘‘న్యాయస్థానం టూ దేవస్థానం’’ పేరిట అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కు ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి, రాజకీయ పార్టీల నుండిమ సంపూర్ణ మద్దతు లబించింది.

November 1, 2021 at 6:24 PM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఏకైక డిమాండ్ తో ‘‘న్యాయస్థానం టూ దేవస్థానం’’ పేరిట చేపట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు శివాలయం నుండి రైతులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా తుళ్లూరులో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మహా పాదయాత్రను 9 మంది ముత్తైదువలు ప్రారంభించారు. ఈ పాదయాత్ర తుళ్లూరు నుండి తిరుపతి వరకు 45 రోజుల పాటు, 400 కిలో మీటర్ల మేర‌ కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి మహిళలు అగ్రభాగాన నడవగా. వేలాది యువకులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రాజధాని అమరావతి మద్దతుదారులు పాల్గొన్నారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. 45 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర .డిసెంబర్ 15న తిరుపతికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.

చంద్రబాబు, లోకేశ్ సంఘీభావం

రాజ‌ధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది. రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని ఆయ‌న‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలెదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై జ‌గ‌న్ స‌ర్కారుకు ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు నారా లోకేశ్ తన సంఘీభావం తెలిపారు. 685 రోజులనుండి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎత్తిన జెండా దించకుండా ఉద్యమం చేస్తున్న యువకులకు, మహిళలకు, రైతులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని నినాదంతో చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం అవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. శ్రీవారి దయతో పాలకుల ఆలోచనలో మార్పు వచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగేలా నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షించారు.

రేణుకా చౌదరి మద్దతు

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొని రైతుల‌కు తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అమరావతి రైతులు, మహిళలు అమరావతి రాజధాని లక్షంగా కొనసాగిస్తున్న ఉద్యమం ఇది. ఇది ప్రజా ఉద్యమం. జగన్ అధికార మదం, అహంకారంతో అమరావతి రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి నుండి జగన్ ఏమి నేర్చుకోలేదు. అమరావతి మహిళ ఉద్యమకారులకు చేతికి ఉండేవి గాజులు కాదు, విష్ణు చక్రాలు. అమరావతి రైతుల ఉద్యమానికి ఉత్తర భారతదేశంలో సాగు నల్ల చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమ నాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది అంతం కాదు, ఆరంభం’’ అని ఆమె హెచ్చరించారు.

సీపీఐ, జనసేన, బీజేపీ సంఘీభావం

అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని సంఘీభావం తెలిపారు. బీజేపీ నాయకుడు నాగ భూషణ్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ మాట తప్పను, మడమ తిప్పను అని మూడు రాజధానులు ప్రకటించి ప్రజలను, అమరావతి రైతులను మోసం చేశారన్నారు. పిచ్చి తుగ్లక్ వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ పాదయాత్రకు వేంకటేశ్వరుడి స్వామి ఆశీస్సులు తప్పక ఉంటాయ‌న్నారు. జనసేన నాయకుడు రావెల కిషోర్ బాబు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజధాని లేకపోవడం వల్లనే రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొరవడి అప్పులాంధ్రగా మారుతోంద‌న్నారు. ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలిగి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరారు.

Must Read ;- రావణ కాష్టంలా ఏపీ.. కార‌ణ‌మెవ‌రు?

Tags: #TheLeoNews#theleonews.com Narendra Modiandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicscomgress leader renuka chowdarycpi narayanajanasenaLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopnara chandra babu naidunara lokeshNCBNravela kishore babutdptdp national general secretary Nara lokeshtdp national president nara chandrababunaiduTelugu Desam Party (TDP)telugu newsthe leo newstheleonews.com
Previous Post

స‌ర్వేలు నిజం కాక‌పోతే..?

Next Post

వైసీపీ గుర్తింపును ర‌ద్దు చేయాలి!

Related Posts

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

by లియో డెస్క్
May 23, 2025 2:05 pm

ఎన్నికల్లో ప్రజలు మూతి మీద కొట్టినట్లు జవాబిచ్చినా వైసీపీ అధినేత జగన్‌ తీరు...

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 23, 2025 1:35 pm

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట...

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

by లియో డెస్క్
May 23, 2025 12:15 pm

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి బిగ్‌షాక్ తగిలింది.కొడాలి నానిపై...

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

by లియో డెస్క్
May 23, 2025 11:00 am

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాసేపట్లో సంచలన...

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

by లియో డెస్క్
May 22, 2025 5:56 pm

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ దూకుడు పెంచడంతో ఇందులోని పాత్రధారులు వణికిపోతున్నారు. లిక్కర్...

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

by లియో డెస్క్
May 22, 2025 4:47 pm

విశాఖలో మెట్రో ప్రాజెక్టు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మెట్రో ప్రాజెక్టు పనులను...

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

by లియో డెస్క్
May 22, 2025 4:03 pm

నారా లోకేష్‌..మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు....

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

by లియో డెస్క్
May 22, 2025 12:27 pm

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు...

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

by లియో డెస్క్
May 21, 2025 2:05 pm

రేషన్‌ బియ్యం పంపిణీ పథకంపై మంత్రులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. వికలాంగులు,...

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

by లియో డెస్క్
May 21, 2025 1:20 pm

ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌. టెక్నాలజీతో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

అండర్‌వరల్డ్‌ మాఫియాతో జగన్‌ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, IPS PSRకు లింకులు..!

ముఖ్య కథనాలు

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఓటుతో కొట్టినా బుద్ధి మారలేదు.. అమరావతిపై జగన్‌ విషం

ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టు.. రూ.10 వేల కోట్ల పెట్టుబడి..!

బూతుల నానికి బిగ్‌ షాక్‌.. ఎయిర్‌ పోర్ట్‌లో అడుగుపెడితే ఖతమ్‌..!

కాసేపట్లో జగన్‌ రికార్డెడ్‌ ప్రెస్‌ మీట్‌.. ఏడుపు ఒక్కటే తక్కువ..?

లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!

విశాఖకు మెట్రో.. ముహూర్తం ఫిక్స్‌..!

నేనున్నా.. నాదీ భరోసా.. కార్యకర్తలకు పెద్ద దిక్కుగా లోకేష్‌..!

జగన్‌కి బిగ్‌ షాక్‌.. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ గేమ్‌ స్టార్ట్..!

చంద్రబాబు సర్కార్‌ మరో వినూత్న ప్రయోగం.. రేషన్‌ స్థానంలో నగదు బదిలీ..!

సీఎం చంద్రబాబుపై మైక్రోసాఫ్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రశంసలు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist