తెలంగాణ ప్రశాంతంగా ఉంది. మళ్లీ ఆంధ్రా వాళ్లను అడుగుపెట్టనిస్తే ఫ్యాక్షన్ గొడవలు, కొట్లాటలు, దోచుకోవడాలు తప్పవు. తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. తిరిగి వాళ్ల చేతిలో మన రాష్ట్రాన్ని పెడితే మన మనుగడకు ముప్పు. మీ అన్నా చెల్లెళ్ల గొడవలు ఉంటే మీరు చూసుకోండి. మాపైన రుద్దద్దు.. అంటూ షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీని ఉద్దేశించి టీఆర్ఎస్ నాయకుడు మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
Must Read ;- సెంటిమెంట్లు,ముహూర్తం.. ఖమ్మం నుంచి షర్మిల తొలి అడుగు











