September 4, 2026 10:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

వైసీపీ సృష్టించిన ‘భూకంపం’

అమరావతి ప్రాంతంలో భూ ప్రకంపనలు, పరుగులు తీసిన జనం అనే వార్త ఓ మీడియాలో చాలా ప్రాధాన్య అంశంగా ప్రసారమైంది. కానీ, కర్లపూడిలో క్వారీ పేలుళ్ళతో వచ్చిన ప్రకంపనలు అని తేలినట్లు స్థానికులు చెబుతున్నారు.

February 28, 2021 at 3:27 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అమరావతి రాజధాని ప్రాంతం నిర్మాణ యోగ్యం కాదని, మునిగిపోతుందని కొన్నాళ్లపాటు వాదించారు. వరదల సమయంలో చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని  కొందరు నాయకులు కాపలాకాసిన ఫొటోలూ వైరల్ అయ్యాయి. నోటీసులూ జారీ అయ్యాయి.  ఒక మాటలో చెప్పాలంటే..అసలు అమరావతిని రాజధాని గా ఎంపిక చేయడమే తప్పు అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రచారం చేసింది. ఇన్ సైడ్ ట్రేడింగ్, సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టడం..ఇలా చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ జరుగుతున్న ధీక్షను భగ్నం చేసేందుకుకూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా ఆ దీక్ష 439రోజులుగా నడుస్తూనే ఉంది. ఇక పోటీగా మరో దీక్షకూడా నడుస్తున్నా.. ఒక వైసీపీ తప్ప..పెద్దగా మద్దతు లేదనే వాదన కూడా ఉంది.

ఈ పరిణామాలు ఇలా ఉంటే.. నిన్న అమరావతి ప్రాంతంలో భూ ప్రకంపనలు, పరుగులు తీసిన జనం అనే వార్త ఓ మీడియాలో చాలా ప్రాధాన్య అంశంగా ప్రసారమైంది. అందుకు తగినట్టుగానే ఆ వర్గ సోషల్ మీడియా కూడా ప్రచారం చేసింది. తీరా అసలు విషయానికి వస్తే.. కర్లపూడిలో క్వారీ పేలుళ్ళతో వచ్చిన ప్రకంపనలు అని తేలినట్లు స్థానికులు చెబుతున్నారు. రిక్టర్ స్కేలుపైనా ప్రకంపనలు రికార్డు కాలేదు. ప్రస్తుతం ఏపీలో క్వారీలు, కాంట్రాక్టుల్లో ఎవరి ఆధిపత్యం నడుస్తుందో జగమెరిగిన సత్యమే. వైరి పక్షాలకు సంబంధించినవి ఏమైనా ఉంటే రూ.వందలకోట్ల జరిమానా నోటీసు వచ్చేస్తున్న విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ క్వారీలు ఎవరి కంట్రోల్  లో ఉన్నాయి, అంత భారీ స్థాయిలో పేలుళ్లు ఎలా వచ్చాయి, అనుమతి ఉందా.. ఎన్ని జిలెటిన్ స్టిక్స్ వాడారు అనేది మాత్రం బయటకు రాలేదు. కనీసం ఆయా విభాగాలనుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయినా అమరావతిలో భూ కంపం అనే వార్త పతాకస్థాయిలో ప్రాచర్యంలోకి వచ్చింది.

ప్రకంపనలు వచ్చినప్పుడు వార్తలు ఇవ్వడం సహజమే. అయితే ఆ ప్రకంపనల స్థాయి ఏంటి, కారణం ఏంటనేది కూడా ఇవ్వడం, సంబంధింత యంత్రాంగ వివరణ ఇవ్వడమూ అవసరమే. అప్పుడే ప్రజల్లో భయాందోళనలు తొలుగుతాయి. అయితే నిన్నటి ప్రకంపనలకు సంబంధించి ఇవేవీ లేవు. పైగా అమరావతి ప్రాంతం నిర్మాణాలకు అనుకూలంగా కాదని నిపుణులు గతంలోనే చెప్పారని, ఇప్పుడు వారు చెప్పినట్టే భూ కంపం వచ్చిందనే వార్తలు ప్రచురితమైంది.

గత ఏడాది జనవరి 26న

కాగా వైసీపీ సొంత మీడియాలో గత ఏడాది జనవరి 26న ఓ వార్త వచ్చింది. ఆ వార్త ప్రకారం అమరావతి భూకంప జోన్‌లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్‌ విభాగ రిటైర్డ్‌ అధిపతి రామదాస్‌ చెప్పినట్లు రాశారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్‌-3లో ఉందని, భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో వస్తే భూకంప లేఖినిపై తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పినట్టు రాశారు. అప్పట్లోనూ తెల్లవారు జామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన ప్రకంపనల నేపథ్యంలో ఈ అభిప్రాయాన్ని ప్రచురించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసుచెప్పినట్లు ఆ వార్తాసారాంశం. అంతేకాదు.. తాము అమరావతి ప్రాంతం భూకంపాల జోన్‌లో ఉందని గతంలోనే అప్పటి ప్రభుత్వానికి చెప్పినట్టు, అయినా అమరావతి నిర్మాణం ఎందుకు చేపట్టారో తెలియదని ఆయన వ్యాఖ్యానించినట్టు ఆ వార్త వచ్చింది. తాజాగా వచ్చిన ప్రకంపనల నేపథ్యంలో గతంలోనే నిపుణులుచెప్పారని, అదే నిజమైందని, అమరావతి ప్రాంతం నిర్మాణానికి ఆమోదయోగ్యం కాదని మరోసారి రుజువైందన్నట్లుగా వార్త ప్రచురితమైంది.

కాగా ఈ వార్తలపై అమరావతి జేఏసీ మండి పడింది. అమరావతిపై విష ప్రచారం జరుగుతోందని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. అమరావతిలో భూకంపం అని ప్రభుత్వ పెద్దలు విష ప్రచారం చేశారని, క్వారీలో పేళ్లు జరిగినా భూకంపం అని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

మరి 3వేల కోట్లు ఎందుకు..

ఇక్కడే మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. అమరావతి ప్రాంతంలో సగానికిపైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.3వేలకోట్ల అప్పు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో అమరావతిపై నెగెటీవ్ ప్రచారం కూడా జరుగుతోంది. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలున్నందున ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిన్నటి భూ ప్రకంపనలను వైసీపీ సృష్టించిన భూకంపంగా నాయకులు విమర్శిస్తున్నా

Tags: #Amaravatiearthquake in amaravatileotop
Previous Post

‘క్యాచ్ ద రైన్’కి శ్రీకారం చుట్టబోతున్నాం: ప్రధాని మోడీ

Next Post

‘ఆదిపురుష్’ షూటింగ్ కు రెడీ కానున్న ప్రభాస్

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

‘ప్రతిధ్వని’ విషయంలో పెద్ద వాదనే జరిగిందట!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

‘మొగలిరేకులు’ ఆర్కే నాయుడు ఏం చేస్తున్నాడు?

Actress Naina Ganguly Looks Stunning

చంద్రబాబు సంకల్పం.. నెరవేరిన 30 ఏళ్ల కల..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist