September 8, 2026 12:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ప్రభువు పుట్టిన రోజునే పేదలకు స్థలాలు.. మతలబేంటి?

ఇళ్ల స్థలాల పంపిణీకి క్రిస్ మస్ రోజును ముహూర్తంగా నిర్ణయించడం పట్ల ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటున్నారు. క్రిస్టియన్లకు పర్వదినమైన రోజునే.. పేదలంతా పండుగ చేసుకునే వాతావరణానికి ఇది ఏర్పరస్తుందని అనుకుంటున్నారు. 

November 23, 2020 at 8:39 AM
in Andhra Pradesh, Latest News
YS Jagan and MP Raghu Rama Krishnam Raju
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద వివాదాలకే దారితీసేలా ఉంది. పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు  ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసింది. 24 వేల ఎకరాల భూమి కొనుగోలు చేసింది. చాలా ప్రాంతాల్లో లే అవుట్లు వేసి సిద్దం చేసింది. మొదటిసారి  ఉగాది రోజు సెంటు భూమి ఇవ్వాలని భావించారు. అయితే కోర్టు కేసుల కారణంగా వాయిదా పడింది. మరోసారి ఆగష్టు 15న ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  ఆ తరవాత గాంధీ జయంతినాడు అక్టోబర్ 2న పంపిణీ చేయాలని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా డిసెంబరు 25న 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు, అదే రోజు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు ఉచితంగా నిర్మించి ఇవ్వాలని భావించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు తీసుకునే లబ్దిదారుల్లో అన్ని మతాల వారు ఉన్నారు. కానీ ప్రభుత్వం క్రిస్మస్ రోజు ఇంటి జాగా ఇవ్వడంతోపాటు, అదే రోజు ఇంటికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు పొందే వారిలో 90 శాతం మంది హిందువులు ఉన్నారని, వారిని మతమార్పిడి చేసేందుకు వైసీపీ అధినేత కుట్ర పన్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఓటు బ్యాంకులుగా తయారు చేసే కుట్ర దాగి ఉందా?

గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ప్రత్యేకంగా భూమి కొనుగోలు చేసి ప్రభుత్వం ఒకే చోట వేలాది మందికి సెంటు భూమి చొప్పున ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చురుగ్గా చేస్తోంది. సెంటు భూమి ఇవ్వడంతోపాటు, అందులో ఇంటిని కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆయా కాలనీలను వైఎస్ఆర్ కాలనీలుగా నామకరణం చేసి, వైసీపీ ఓటు బ్యాంకులుగా మార్చాలనే కుట్ర దాగి ఉందనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వగానే ఆయా కాలనీల్లో మతమార్పిడులు చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ విమర్శలు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల కాలనీలు ఏర్పాటు చేసి, మతమార్పిడీలతో వైసీపీ ఓటు బ్యాంకుగా మార్పుకోవాలనే కుట్ర సాగుతోందని, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు.

పేదల కాలనీలు ఏర్పడితే చాలు గద్దల్లా వాలిపోతారు?

ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మరో మూడేళ్లలో గృహాలు నిర్మించి  కాలనీలుగా మార్చాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. ఇంటి స్థలంతోపాటు, ఇంటికి కూడా ఉచితంగా నిర్మించి ఇచ్చి, ఆయా కాలనీల్లో చేరిన లబ్దిదారులను మతమార్పిడి చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారని వైసీపీ ఎంపీ చేస్తున్న విమర్శలు సంచలనం రేపుతున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగే ప్రమాదం ఉందని, ఇది సామాజిక అశాంతికి కూడా దారితీయవచ్చని ఎంపీ రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

క్రిస్మస్ రోజు ఎందుకు, జనవరి ఒకటిన ఇవ్వొచ్చుగా?

ఉచితంగా సెంటు భూమి కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చివరకు క్రిస్మస్ రోజు ఇవ్వాలని నిర్ణయించారు. మరో వారం ఆగి నూతన సంవత్సరం రోజు ఇస్తే అన్ని మతాల వారు సంతోషిస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సలహా ఇచ్చారు. ప్రభుత్వం స్థలాలు పంపిణీ ప్రారంభించేలోగా ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  ఇప్పటికే అనేక వివాదాలకు దారితీసిన పేదలకు సెంటు భూమి కార్యక్రమం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

Tags: andhra cm ys jaganandhra pradesh cm jagan mohan reddyandhra pradesh governmentap governmentchristmas 2020christmas festivalhouse site distribution in aphouse site pattashouse sites to poorjaganmohan reddylatest andhra pradesh newsleotopmp raghu rama krishnam rajureligious conversions in aptelugu newsugadi festival
Previous Post

మూడుముళ్లేసిన ఆరడుగుల బుల్లెట్టు

Next Post

బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: ఎమ్మెల్యే రాజా సింగ్

Related Posts

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

by లియో డెస్క్
September 7, 2026 10:40 pm

ప్రత్యర్దులు నీతులు పాటించాలి.. మేము మాత్రం అక్రమాలు చేసి బూతులు తిడతాం.. ఆధారాల్లేని...

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

Naina Ganguly Latest Bold Pics

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

గ్రూప్‌ వన్‌ అక్రమాలు… జగన్‌ రాజీనామా చేస్తారా..?

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist