కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఐదోసారి కౌంటింగ్ పూర్తయింది. 2 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలపై టీడీపీ వర్గీయలు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి అధికారులు బయటకు రాకుండా టీడీపీ వర్గీయులు ధర్నా నిర్వహిస్తున్నారు.
ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!
చంద్రబాబు అరెస్టు..! ఆంధ్రా..తెలంగాణా..కర్నాటక..తమిళనాడు బరస్డు..! ఐటీ ఉద్యోగుల నిరసన..మగువల తెగువ..! యన్ ఆర్...