కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఐదోసారి కౌంటింగ్ పూర్తయింది. 2 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలపై టీడీపీ వర్గీయలు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి అధికారులు బయటకు రాకుండా టీడీపీ వర్గీయులు ధర్నా నిర్వహిస్తున్నారు.
అండమాన్లో ఎగిరిన టీడీపీ జెండా..!
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా...