ఆస్పత్రి అనుమతి ఉంటేనే కరోనా రోగులను తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు.లేదంటే జగ్గయ్యపేట సమీపంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఏపీ నుంచి రోగులతో వచ్చే అంబులెన్స్లను పోలీసులు తిప్పి పంపుతున్నారు. సాధారాణ ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్నారు. మరో వైపు ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు.అత్యవసరంగా వెళ్లేవారు ఈ-పాస్ తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.సోమవారం నుంచి పాస్లను జారీ చేస్తున్నారు.
బొత్స టీమ్ టీడీపీలోకి జంప్.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!
ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును...











