July 3, 2022 2:55 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏకగ్రీవాలే లక్ష్యంగా పంచాయతీ పోరు

January 30, 2021 at 7:38 AM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. అత్యధిక ఏకగ్రీవాలు సాధించడం ద్వారా తమ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించొచ్చని అధికార పార్టీ వైసీపీ భావిస్తూ .. ఆ బాధ్యత రాష్ట్రంలోని ఆయా జిల్లా ఇన్చార్జి మంత్రులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే తరుణంలో ఏకగ్రీవాల్లో ఎటువంటి మతలబులు లేకుండా ఎక్కడికక్కడ నివారిస్తూ .. అవసరమైతే ప్రత్యక్ష పోరుకు సిద్ధమైతే మంచి ఫలితాలు ఉండవచ్చని ప్రతిపక్ష టీడీపీ భావిస్తోంది. ఆ విధంగా పార్టీ కేడర్ ను అధినేత దిశానిర్దేశం చేశారు. దాంతో పార్టీ రహితంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా.. ప్రధాన రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.

ఏకగ్రీవాలతో ప్రశాంతత..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఏకగ్రీవాలపైనే ఉంది. ఏకగ్రీవాలతో గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువ అయితే అంత మంచిదని అధికార వైసిపి అంటోంది. ఏకగ్రీవాలు జరిగే గ్రామ పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవాలపై విముఖతను వ్యక్తం చేస్తూ, ఎన్నికల సంఘాన్ని ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఏకగ్రీవాలు జరుగుతున్న గ్రామ పంచాయతీలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వాటిని పరిశీలించాలని అధికారులను కోరారు.

సత్తా చూపేందుకు ..

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ సత్తా చూపించాలని, గ్రామస్థాయిలో పార్టీ జెండా ఎగురవేయాలని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెబుతూనే, రాజకీయాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయగలిగితే, అధికార పార్టీ తమ పట్టు కొనసాగుతుంది అనే అభిప్రాయంలో ఉంది . ఎన్నికల్లో హోరాహోరీగా తలపడే కంటే సాధ్యమైనంత వరకూ ఏకగ్రీవం చేయాలని, అలా ఏకగ్రీవం చేయగలిగితే గ్రామాలలో ఫ్యాక్షనిజం, విభేదాలు ఉండవు అంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.ఎంత ఎక్కువ ఏకగ్రీవాలు చేయగలిగితే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటూ చెప్తున్నారు.

Must Read ;- బెదిరింపులు.. వైసీపీకి ఓటేయకపోతే రేషన్, పింఛన్ కట్ !

ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి : టీడీపీ

ప్రతిపక్ష టీడీపీ మాత్రం బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. కరోనా కు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ , జడ్పిటిసి సభ్యులు చాలా స్థానాలలో ఏకగ్రీవమయ్యారు. అయితే పోటీ చేయకుండా ప్రతిపక్ష నేతలను బెదిరించి, కిడ్నాప్ చేసి, నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుని, దాడులు చేసి బలవంతపు ఏకగ్రీవాలు చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడే అవకాశముందని, ఏకగ్రీవాలు కాకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ ఓటమి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్నారు.

బీజేపీ , జనసేన ఆందోళన

బీజేపీ, జనసేనలు సైతం గత ఘటనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ నేతల మాటలు .. కనీవినీ ఎరుగని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు పలు అనుమానాలకు కారణమవుతున్నాయి అని ఆరోపిస్తున్నాయి. ఏకగ్రీవాల పేరుతో సాధ్యమైనంత పంచాయతీలను చేజిక్కించుకునే ఎత్తుగడతో వైసిపి ముందుకు వెళుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై గవర్నర్ ను కలిసి .. ఏకగ్రీవాల పేరుతో అధికార పార్టీ గతంలో ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి, భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేసిందని, ఈసారి అలా జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు నిర్ణయించాయి. శాంతియుతంగా ఎన్నికలు జరిపించాలని కోరుతున్నాయి.

ఏకగ్రీవాలపై ఈసీ ప్రత్యేక దృష్టి

బలవంతపు ఏకగ్రీవాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో, గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ .. ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలను అధికారులు పరిశీలించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏకగ్రీవం అయితేనే అంగీకరించాలని, అలా కాకుండా ఎవరైనా బలవంతపు ఏకగ్రీవ లకు పాల్పడితే వ్యతిరేకించాలని అధికారులకు సూచించారు.

మొత్తంమీద ..

రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల పోరు ఏకగ్రీవాలు చుట్టూ తిరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఎక్కువ ఏకగ్రీవాలు అయితే అది అధికార పార్టీకి లాభిస్తుంది. అలాకాక ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష పార్టీలు తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు కీలక భూమికను పోషించనున్నాయి. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.

Also Read ;- ఏకగ్రీవానికి జై కొట్టకుంటే.. సంగతి తేలుస్తారంతే!

Tags: bjp janasena alliance for ap elections 2021daily political news telugujahgan reddy politics on local body electionslatest vizianagaram updates todaylocal body election updates 2021panchayat election 2021 andhra pradeshtdp vs ysrcp 2021 electionsvizianagaram news telugu
Previous Post

చిరంజీవి , బాలకృష్ణ సినిమాల్లో ఆధ్యాత్మిక కోణం

Next Post

తుపాకులతో ఇసుక మాఫియా హల్ చల్

Related Posts

Andhra Pradesh

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

by కృష్
June 30, 2022 3:13 pm

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఆటోపై హైటెన్షన్ విద్యుత్...

Andhra Pradesh

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

by కృష్
June 29, 2022 5:38 pm

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైన ఇడుపులపాయలో ఊహించని షాక్...

Andhra Pradesh

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

by కృష్
June 29, 2022 3:55 pm

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ కక్ష సాధింపు పాలన కొనసాగుతోంది. సుధీర్గ...

Andhra Pradesh

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

by కృష్
June 29, 2022 11:23 am

తనను అరెస్ట్ చేసేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నుటవందని ఆరోపించారు వైసీపీ రెబల్...

Andhra Pradesh

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

by కృష్
June 28, 2022 5:01 pm

ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ వికృత చేష్టలు శ్రుతిమించుతున్నాయి. నిన్న మొన్నటి వరకు...

Andhra Pradesh

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

by కృష్
June 28, 2022 12:21 pm

అధికార వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపాడుతున్నాయి.ఆధిపత్య పోరు ఎక్కువై వేధింపులకు గురవుతున్న నేతలు...

Andhra Pradesh

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

by కృష్
June 28, 2022 11:28 am

అమరావతిలో ప్రభుత్వ భూములను జగన్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పై తెలుగుదేశం పార్టీ...

Andhra Pradesh

వివేకా హత్య కేసులో దేవిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు ని కోరిన సునీత రెడ్డి

by కృష్
June 28, 2022 11:17 am

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పాత్ర దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిదే...

Andhra Pradesh

నాకు జరుగుతున్న అవమానాలు చాలు – కిల్లి కృపారాణి

by కృష్
June 27, 2022 7:14 pm

జగన్ పాలనలో సొంత పార్టీ నేతలకే అవమానాలు తప్పడం లేదు.మూడవ విడత జగనాన్న...

Andhra Pradesh

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

by కృష్
June 27, 2022 5:39 pm

జగన్ ను సొంత సామాజికవర్గ నేతలె నమ్మడం లేదా? వైసీపీ మళ్ళీ అధికారంలోకి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

Bollywood Actress Nora Fatehi Bold Pictures

Yashika Anand Bold Beautiful Pics

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

సూర్య నమస్కారాలతో.. అందం, ఆనందం, ఆరోగ్యం!

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

Bollywood Beauty Janhvi Kapoor dropped her sultry pictures on Instagram

ముఖ్య కథనాలు

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

సంపాదకుని ఎంపిక

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

వైసిపికి షాక్ ఇవ్వనున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ?

టిడ్కో ఇళ్ల పై పోరుబాట పట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

సిబిఐ నోటీసులు తిరస్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి ?

ఛలో ఆంధ్ర యూనివర్సిటీకి పిలుపునిచ్చిన అఖిలపక్షం

రాజకీయం

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

పల్నాడులో వైసీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత

జగన్ రెడ్డిది మోసపు పాలన – చంద్రబాబు

వివేకా హత్య కేసులో దేవిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టు ని కోరిన సునీత రెడ్డి

నాకు జరుగుతున్న అవమానాలు చాలు – కిల్లి కృపారాణి

జగన్ ని దూరం పెడుతున్న రెడ్డి సామాజికవర్గం

సినిమా

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

గుడ్ బై అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్

బాలయ్యకు కరోనా పాజిటివ్..

డైరెక్టర్ పూరీ, హీరోయిన్ ఛార్మి ల అఫైర్ పై తొలిసారి స్పందించిన పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి

టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన సి కళ్యాణ్, మంత్రి తలసాని

మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైరరికల్ పోస్ట్

తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన సమంత

బాలయ్య మూవీలో హీరో రాజశేఖర్ ?

వివాదంలో చిక్కుకున్న సాయి పల్లవి

జనరల్

ఊపిరితిత్తుల సమస్యకు పావురాల వ్యర్ధాలు కారణమా ?

సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై స్పందించిన లోకేష్

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

తనపై వస్తున్న రూమర్స్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆలియా భట్

భీమవరంలో నన్ను అరెస్ట్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పనుటవండి – రఘురామ కృష్ణంరాజు

వైసీపీ కవ్వింపు చర్యలు.. ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు పూసిన బూతుల నాని బ్యాచ్

అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది

పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In