March 1, 2021 6:55 AM
19 °c
Hyderabad
27 ° Mon
27 ° Tue
25 ° Wed
26 ° Thu
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సహకరించే అవకాశాలు కనిపించడం లేదని, కేంద్ర ఉద్యోగులను లేదా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు.

January 25, 2021 at 7:40 PM
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఎన్నికల నిర్వహణకు తాము సహకరిచబోమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు తరువాత సదరు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనకూడదని తాము చెప్పడం లేదని, ఉద్యోగుల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలున్నవారిని మినహాయించాలని కోరతామన్నారు. వీరి వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ఎన్నికలకు రాష్ట్ర ఉద్యోగులు ఎంతవరకు సహకరిస్తారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సహకరించే అవకాశాలు కనిపించడం లేదని, కేంద్ర ఉద్యోగులను లేదా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని ఆ లేఖ సారాంశం. ఈ అంశమే ఇప్పుడు రాజకీయాల వర్గాల్లో చర్చకు కారణమైంది.

రాష్ట్రం సహకరించకుంటే..

ఇక ఎన్నికల సంఘాల ఏర్పాటు రాజ్యంగబద్ధమైనప్పుడు.. వాటి విధి విధానాల అమలు కూడా రాజ్యాంగంలో పొందుపర్చారు. ఎన్నికల సంఘంతో సమన్వయంతో పని చేయాల్సిన వ్యవస్థలు సహకరించనప్పుడు ఎన్నికల సిబ్బంది కేటాయింపును కూడా కేంద్రం పర్యవేక్షించవచ్చు. అందులో గవర్నర్‌ని కూడా భాగస్వామిని చేయవచ్చు. అందుకు 243 కే (3) నిబంధన ఉందని, అవసరమైతే గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని చెబుతున్నారు.  ఒక వేళ రాష్ట్రంలో ఉద్యోగులు సహకరించని పక్షంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులు, గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న రిటైర్ అయిన ఉద్యోగులు, ఎక్స్ ఆర్మీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగుల తరలింపు అంశాలు కేంద్రం ముందుంటాయి. 99శాతం అలాంటి పరిస్థితి రాదని, ఒక వేళ ఆ పరిస్థితే వస్తే.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కోర్టు ధిక్కరణ, రాజ్యాంగ విచ్ఛన్నం, హక్కుల ఉల్లంఘనతో పాటు ఓటు వేసే హక్కుకు భంగం వాటిల్లేలా వ్యవహరించారనే అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇది క్రమేణా 356 అధికరణను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Must Read ;- ఉద్యోగులకు సంఘాలా.. సర్కారుకు బాకాలా!

పంజాబ్‌లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో

గతంలో పంజాబ్‌లో అల్లర్లు, అయోధ్య ఘటన సమయంలో యూపీలో మాత్రమే ఇలాంటి పరిస్థితులు తలెత్తడంతో కేంద్రం అదనపు పోలీసు బలగాలను పంపించింది. కేంద్ర పరిధిలోని విభాగాల్లోని ఉద్యోగులను కేటాయించింది. పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం బలంగా ఉన్న సమయంలో 1984లో బింద్రన్ వాలే మరణం తరువాత పరిస్థితులు చక్కబడక ముందే ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునే మెజార్టీ వర్గాలూ ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి కనిపించకపోవడంతో హర్యానా నుంచి సిబ్బందిని కేంద్రం పంపించింది. వారిపైనా దాడి జరుగుతుందేమోనన్న అనుమానంతో అప్పట్లోనే 24వేల మంది భద్రతా సిబ్బందిని కేటాయించడం సంచనలమైంది. దీనిపై కచ్చితమై ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. యూపీలోని ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల కోసం 1990ల్లో కేంద్రం జోక్యంతో సరిహద్దుల్లోని ఇతర రాష్ట్రాల సిబ్బందిని వినియోగించారు. ఆ తరువాత ఒక రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తంగా కేంద్ర సిబ్బంది వచ్చిన దాఖలాలు లేవని చెబుతారు. జమ్మూకశ్మీర్ ఉగ్రవాద చర్యలు , అరుణాచల్ ప్రదేశ్ , అస్సాంలలో పర్వత ప్రాంతాల కారణంగా ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Also Read ;-వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?

ఈశాన్య భారతంలో..

అరుణాచల్ ప్రదేశ్‌లో మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్‌సభ పరిధిలోని మియావో అసెంబ్లీ పరిధిలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హెలీకాప్టర్ల ద్వారా ఐదురోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. 8 గంటల పాటు హెలీకాప్టర్, 6 గంటల నడక తరవాత ఇద్దరు పోలీసులు, ఐదుగురు సిబ్బంది, సహాయకులను కేంద్రమే పంపిస్తుంది. ఆ రాష్ట్రంలోనే మరో పోలింగ్ కేంద్రానికి ఇలాగే పంపించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు ఉన్న మాలోగాం గ్రామానికి కేంద్రం స్వయంగా ఎన్నికల సిబ్బందిని పంపించింది. చైనా సరిహద్దున ఉండే ఈ గ్రామంలో ఒకే ఒక్క  ఓటరు సొకేలా టయాంగ్ ఉన్నారు. హోయులింగ్ అసెంబ్లీ పరిధిలో ఉండే ఆ గ్రామానికి వెళ్లాలంటే.. పర్వతాలు, సెలయేళ్లు దాటి వెళ్లాలి. దీంతో అక్కడికి కూడా కేంద్రమే స్వయంగా అక్కడి ఎన్నికల సంఘ సహకారంతో సిబ్బందిని పంపుతుంది. ఇవి మినహా సాధారణ ఎన్నికల సిబ్బంది కేటాయింపులు అంతర్ రాష్ట్ర పరిధిలో జరగలేదని చెప్పవచ్చు. భద్రతా బలగాలు, పరిశీలకుల తరలింపులు సాధారణమే. అయితే, రాష్టం మొత్తానికి కేంద్రమే ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసే పరిస్థితి తలెత్తలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read ;- మొదటి దశ పంచాయతీ ఎన్నికలు రీషెడ్యూల్!

Previous Post

నిమ్మగడ్డ చెప్పినట్లే ఎన్నికలు జరుగుతాయి : సజ్జల

Next Post

కన్నడ నటి జయశ్రీ ఆత్మహత్యకు కారణమేంటి?

Related Posts

Andhra Pradesh
nimmagadda in kadapa

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లకు నో ఎంట్రీ: నిమ్మగడ్డ

by chamundi G
February 28, 2021 5:30 pm

మున్నిపల్‌ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో పటిష్ట సన్నాహాలు చేస్తుంది ఏపీ ఈసీ. పంచాయతీ...

Andhra Pradesh

జగన్ సీఎంగా ఉంటే హిందువులకు నష్టం: రాజా సింగ్

by chamundi G
February 28, 2021 4:19 pm

ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, మత మార్పిడిల గురించి రాజా సింగ్‌...

Andhra Pradesh
amaravati

వైసీపీ సృష్టించిన ‘భూకంపం’

by chamundi G
February 28, 2021 3:27 pm

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి అమరావతి రాజధాని ప్రాంతం నిర్మాణ యోగ్యం...

National
modi వ్యవసాయ చట్టాలపై - theleonew.com

‘క్యాచ్ ద రైన్’కి శ్రీకారం చుట్టబోతున్నాం: ప్రధాని మోడీ

by chamundi G
February 28, 2021 3:14 pm

74వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో నీటి గురించి, ఆత్మనిర్భార్‌ గురించి అందరికి...

ktr-ipl

హైదరాబాద్ కు అవకాశమివ్వండి..!

by chamundi G
February 28, 2021 2:21 pm

ఐపీఎల్‌ ఎప్పుడెప్పుడా అని క్రికెట్‌ ప్రేమికులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే....

Telangana
Cpi narayana

పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..

by chamundi G
February 28, 2021 2:05 pm

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవీ...

Andhra Pradesh
ycp-bjp

ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

by chamundi G
February 28, 2021 1:54 pm

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందనే వార్త రాసిన ఆంధ్రజ్యోతి..రెండు తెలుగురాష్ట్రాల్లో రాజకీయవర్గాలకు...

Telangana
కేటీఆర్ - theleonews.com

పైకి గంభీరం..లోలోన అంతర్మథనం..

by chamundi G
February 28, 2021 12:24 pm

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు స్వతంత్రులుకూడా ఈసారి బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగానే నడుస్తోందని...

Andhra Pradesh
పీఎస్ఎల్వీ-సీ51 - theleonews.com

నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్..

by chamundi G
February 28, 2021 11:08 am

తొలి ప్రైవేట్-వాణిజ్య రంగం కలిసి చేసిన ప్రయోగంగా ఇది రికార్డులకెక్కింది. మొత్తం 19...

Telangana
కేటీఆర్ - theleonews.com

కేంద్రం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయండి: కేటీఆర్

by chamundi G
February 28, 2021 10:49 am

‘కేంద్రం వైఫల్యాలను ఓటర్లకు తెలిసేలా చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పని చేయాలి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. గన్ కంటే ముందు జగన్ వచ్చారా అన్నలోకేష్

మనిషికి ఎందుకీ తాపత్రయం?

దుబాయ్ థీమ్ పార్క్ లో పిల్లలతో అల్లరి చేస్తోన్న అల్లు అర్జున్

ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం..

అల్లరి నరేష్ ‘నాంది’ని దక్కించుకున్న ‘ఆహా’

సజ్జల వీధి కుక్కలా మొరుగుతున్నాడు..

Protest of Urmila Gajapathi

‘జగన్‌కి చెప్పుకో..’ ఎమ్మెల్యే తమ్ముడి బూతుపురాణం!

JR NTR Shreds His Muscles For Komaram Bheem

ముఖ్య కథనాలు

ప్రభాస్ ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వైసీపీ సృష్టించిన ‘భూకంపం’

వచ్చే సంక్రాంతికి మహేశ్ – పవన్ వార్

ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

‘సర్కారు వారి పాట’ అవ్వగానే.. అనిల్ రావిపూడి సినిమానే?

పైకి గంభీరం..లోలోన అంతర్మథనం..

‘జంగిల్ బుక్’ లో ‘ఉప్పెన’ హీరో .. నిజమేనా?

‘మర్యాద క్రిష్ణయ్య’ గా .. మర్యాద రామన్న

ఇక నెక్స్ట్ స్టెప్ రాష్ట్ర బంద్ ..!

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

సంపాదకుని ఎంపిక

ఇంటరెస్టింగ్ ఫైట్.. బెంగాల్‌లో ఎవరు గెలిచినా రికార్డే !

అటు మమత విమర్శలు.. ఇటు తిరుపతి,‌సాగర్ షెడ్యూల్ జాప్యం..?

సాగర్‌లో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ, టీఆర్ఎస్ తడబాటు

పాతికేళ్లు పాలకవర్గం,‌15 ఏళ్ళు అధికారులు.. సకాలంలో జరగని జీవీఎంసీ ఎన్నికలు

కల నిజమైన వేళ.. డీఎస్పీగా స్టార్ అథ్లెట్ హిమదాస్

అంతర్జాతీయ క్రికెట్‌కు యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు

‘జగన్‌కి చెప్పుకో..’ ఎమ్మెల్యే తమ్ముడి బూతుపురాణం!

చేతుల్లేకున్నా చదువు కోసం పోరాటం.. సలాం చేయాల్సిందే

దక్షిణాదిలో ఒకే విడత.. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతల్లో

‘ఈ-మెయిల్’ విజయం.. నోదీప్ కౌర్‌కు బెయిల్

రాజకీయం

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లకు నో ఎంట్రీ: నిమ్మగడ్డ

జగన్ సీఎంగా ఉంటే హిందువులకు నష్టం: రాజా సింగ్

వైసీపీ సృష్టించిన ‘భూకంపం’

‘క్యాచ్ ద రైన్’కి శ్రీకారం చుట్టబోతున్నాం: ప్రధాని మోడీ

హైదరాబాద్ కు అవకాశమివ్వండి..!

పీవీకి, కేసీఆర్కు నక్కకు నాగలోకానకి ఉన్నంత తేడా ఉంది..

ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK

పైకి గంభీరం..లోలోన అంతర్మథనం..

నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్..

కేంద్రం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయండి: కేటీఆర్

సినిమా

ప్రభాస్ ‘సలార్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

మరోసారి గోవింద్ సరసన గీత?

‘ఆదిపురుష్’ షూటింగ్ కు రెడీ కానున్న ప్రభాస్

‘ఉప్పెన’ హీరోయిన్ కు రామ్ సినిమా ఛాన్స్?

వచ్చే సంక్రాంతికి మహేశ్ – పవన్ వార్

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సామాన్యుడు అజిత్

‘సర్కారు వారి పాట’ అవ్వగానే.. అనిల్ రావిపూడి సినిమానే?

అల్లరోడి సినిమా కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్

అల్లరి నరేష్ ‘నాంది’ని దక్కించుకున్న ‘ఆహా’

‘చెక్’ మూవీకి సీక్వెల్ ఉంటుందా ? ఉండదా?

‘జంగిల్ బుక్’ లో ‘ఉప్పెన’ హీరో .. నిజమేనా?

జనరల్

ఆ ఊరి పెద్ద భారత్ లో తింటారు.. మయన్మార్ లో పడుకుంటారు..!

మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?

కరోనా కలవరం మళ్లీ మొదలైంది!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ని చూశారా?

2 కోట్ల కొవాగ్జిన్ డోసులకు బ్రెజిల్ ఆర్డర్..

‘విశ్వ’ సుందరి మెడలో నక్షత్ర హారం!

‘ఈ-మెయిల్’ విజయం.. నోదీప్ కౌర్‌కు బెయిల్

ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలున్న వాహనం పార్కింగ్..

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

ఈ ఆత్మ ’హత్యా’ కారకులెవరు?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist