ఆసుపత్రి ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందక 22 మంది మృతి చెందారు. విషాదకరమైన ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో జరిగింది. ఆసుపత్రిలో ఒక్కసారిగా ఆక్సిజన్ లీకయింది. దీంతో ఐసీయూలోని రోగులకు దాదాపు అరగంట పాటు ఆక్సిజన్ అందక 22 మంది మృతి చెందారు. రెస్క్యూ సిబ్బంది లీకేజిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.
Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్