వరంగల్ జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ కాలువలోకి కారు ప్రమాదశాత్తూ పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలు వెలికితీసినట్లుగా పోలీసులు తెలిపారు. మరో మృతిదేహం కారులోకే ఇరుక్కున్నట్లు తెలుస్తుంది.
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











