నర్సాపురం ఎంపీ రఘురామరాజు మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు.ఈ రోజు సికింద్రాబాద్ ఆర్మీఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయన ఎయిమ్స్లో చేరినట్లు తెలుస్తోంది.మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు సమచారం.
Must Read ;- రఘురామరాజు కేసులో సీబీఐ,కేంద్రానికి సుప్రీం నోటీసులు










