ఏది అతిగా తీసుకున్నా అనర్ధాలకు దారి తీస్తుందని పెద్దల మాట. స్పెయిన్ లోని రొవిరా-ఐ-విర్జిల్ యూనివర్సిటీ కూడా ఇదే విషయం చెబుతోంది. బలం కోసం చాలామంది మాంసాహారం ఎక్కువగా తీసుకుంటుంటారు. ఈ అలవాటు అంత మంచిది కాదట. మాంసం శాతం ఎక్కువయితే, మేధుమేహం వస్తుందట. అధ్యయనకారులు ఈ విషయాన్ని సర్వే చేసి మరి చెప్పారు. సో.. మాంసాహారం కంటే శాఖాహారమే బెటర్ అని సూచిస్తున్నారు. తేలిక ఫుడ్ తీసుకుంటే మేధుమేహం నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా జీర్ణ క్రియ కూడా బాగుంటుంది.
Must Read ;- పిల్లలు కరోనా వైరస్ ఎదుర్కొవడం ఎలా?