ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఈ నెల 23న ఎన్నికలకు నొటిఫికేషన్ విడుదల కానుంది. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న విడులవుతాయి.
ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదే..
మార్చి 23న నోటిఫికేషన్
మార్చి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 31న నామినేషన్ల పరిశీలన
ఏపిల్ 3 నామినేషన్ల ఉపసంహరణ
ఏప్రిల్ 17న పోలింగ్
మే 2న కౌంటింగ్
Must Read ;- లెక్కలేసుకుంటున్నారు.. తిరుపతి తమదే అంటున్నారు!