గౌతమ్ ఐ మిస్ యూ అంటోంది నటి శ్రుతి హాసన్. ఇదేదో మిస్టరీగానే ఉంది. శ్రుతి హాసన్ తాజా సినిమా పేరు ‘మిస్సింగ్’. ఇంతకుముందు ఇదే పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. అందులో టబు సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రను పోషించింది. మరి ఇది ఎలాంటి సినిమానో చూడాలి. శ్రీని జోస్యుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భాస్కర్ జోస్యుల, శేషగిరిరావు నర్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఇది ఏ జోనర్ మూవీ అన్నది సస్పెన్సేనట.
జగన్కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్కి ఝలక్...