ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో సౌత్ ఆఫ్రికాను మోడల్గా చెబుతున్న సీఎం జగన్కు ఆ దేశ ప్రజలే వద్దని చెప్పటం గమనార్హం. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపిన సౌత్ ఆఫ్రికన్లు మూడు రాజధానులతో తాము పడుతున్న ఇబ్బందులు, అక్కడి ప్రజల కష్ట నష్టాలను వివరించారు. ఒక ప్రాంతానికి ఒకటే రాజధాని మంచిదని పేర్కొన్నారు.అంతేగాక జై అమరావతి.. జైజై అమరావతి అంటూ నినదించారు.
పట్టాలపైకి కడప స్టీల్ ప్లాంట్.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్లైన్.!
రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...











