March 29, 2023 3:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
25 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!

ప్రభుత్వం ఇరుకున పడింది. ఏ పదం వాడడం ద్వారా ప్రతిపక్షాన్ని చంద్రబాబునాయుడును భ్రష్టు పట్టించాలని చూశారో.. ఆ పదమే చెల్లదంటూ కోర్టు కొట్టి పారేసింది.

January 20, 2021 at 6:45 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడు, కిలారు రాజేష్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సమావేశంలోనే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించారు. స్థానిక మీడియా, జాతీయ మీడియా రాజధాని రాబోయే ప్రదేశం గుంటూరు విజయవాడ మధ్యేనని మొదటి పేజీల్లో వార్తలు ప్రచురించాయి. ఇదే విషయాలను హైకోర్టులో కిలారు రాజేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సంతృప్తి చెందిన ధర్మాసనం రాజధాని అమరావతిలో భూముల లాావాదేవీల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడడం సరికాదని తీర్పు వెలువరించింది. ఇప్పటికే రాజధాని భూముల క్రయవిక్రయాలపై సీఐడీ విచారణ నిలిపివేయాలని హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

నష్టపోయినవారు ఎక్కడ?

అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదలను హైకోర్టు కొట్టి వేసింది. భూములు అమ్ముకున్న వారు ఎవరూ తాము నష్టపోయామని కోర్టుకు రాలేదని ధర్మాసనం గుర్తుచేసింది. కిలారి రాజేష్ భూములు కొనుగోలు చేసిన ప్రాంతం కూడా రాజధాని పరిధిలో లేదు. రాజధాని సమీపంలోని కంతేరు గ్రామంలో ఆయన భూముల క్రయవిక్రయాలు జరిపారు. దీనికి సంబంధించి నష్టపోయిన వారు ఎవరూ కోర్టును ఆశ్రయించలేదని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందనే విషయం రహస్యం కాదని, గుంటూరు విజయవాడ మధ్య వస్తుందని సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార బహిరంగ సభలో ప్రకటించారని కిలారు రాజేష్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం రాజధాని పరిధిలో భూముల క్రయవిక్రయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని తీర్పును వెలువరించింది.

సెబీ చట్టాలకే వర్తిస్తుంది

ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది కేవలం సెబీ చట్టాలకే వర్తిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. షేర్ల కొనుగోళ్లు అమ్మకాల్లో మాత్రమే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉటుందని ఆ చట్టాలను సెబీ పర్యవేక్షిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన అంశం కాదని సుస్పష్టం చేసింది. రాజధాని పరిసరాల్లో ఎవరు భూములు క్రయవిక్రయాలు జరిపినా అది ఇన్ సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. అసలు భూముల క్రయవిక్రయాలకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చట్టాలు వర్తించనప్పుడు ఆ పదమే ఇక్కడ అప్రస్తుతమని ధర్మాసనం అభిప్రాయపడింది.

రాజధానిలో భూములకూ ఇదే రూల్

కేవలం రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కాదు, రాజధాని అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల్లో భూములు కొనుగోలు చేసిన వారికి కూడా ఇదే రూల్ వర్తిస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన విషయాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదని వారు స్పష్టం చేస్తున్నారు. రాజధానికి మార్కింగ్ చేసిన ప్రాంతానికి బయట కొనుగోలు చేసిన వారికి ఒక తీర్పు, రాజధాని పరిధిలో కొనుగోలు చేసిన వారికి మరో తీర్పూ వర్తించదని కూడా న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో భూములు కొన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు గుర్తుచేస్తున్నారు.

Tags: amaravathi newsandhra politics newsap governamentap high courtAP TDP leaderschandra babu naiduYS Jagan Mohan Reddy
Previous Post

కేటీఆర్‌ను సీఎం చేసేందుకే.. కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారా?

Next Post

అలుపెరుగని బాటసారి అక్కినేని (వర్ధంతి ప్రత్యేకం)

Related Posts

Andhra Pradesh

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

by Leo Cinema
February 27, 2023 7:12 pm

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ.. ఇంటింటికి స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు...

Andhra Pradesh

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

by Leo Cinema
February 11, 2023 5:13 pm

పెన్మత్స రాంగోపాల్ వర్మ. చాలామందికి ఈ పేరు కలిగిన మనిషి ఒక దర్శకుడిగానే...

Andhra Pradesh

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

by Leo Cinema
February 3, 2023 6:16 pm

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు...

Andhra Pradesh

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

by Leo Cinema
February 2, 2023 6:58 pm

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..అర్ధంగాని పరిస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టబడిందా..? పోలీసులకు, అసాంఘిక...

Andhra Pradesh

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

by Leo Cinema
January 14, 2023 4:12 pm

సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల...

Andhra Pradesh

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

by Leo Cinema
January 11, 2023 3:30 pm

తీవ్రమైన ధరాఘాతంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.పెరిగిన నిత్యావసర ధరలను చూస్తే ఏం కొనేట్టు లేదు,తినేటట్టు...

Andhra Pradesh

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

by Leo Cinema
January 11, 2023 1:42 pm

రాష్ట్ర ప్రజల ప్రతి కదలిక పై నిరంతరం నిఘాపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ప్రజల...

Andhra Pradesh

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

by కృష్
August 25, 2022 6:33 pm

ఆశ్చర్య పరుస్తున్న అధిష్టానం చర్యలు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా ఎవరు ఉంటే...

Andhra Pradesh

ఆర్కే మార్క్ రాజకీయం

by కృష్
August 25, 2022 5:51 pm

నేతన్న నేస్తం కార్యక్రమంలో కనపడని ఆప్కో ఛైర్మెన్. ఇంఛార్జ్ రేసులో ముందుడటమే చిల్లపల్లి...

Andhra Pradesh

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

by కృష్
July 27, 2022 11:10 am

తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్ల‌య్యింది. టిడిపి మండ‌ల కార్యాల‌యం నుంచి కేంద్ర కార్యాల‌యం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానియేనా.. జాతకం ఏమంటోంది?

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

Sonal Chauhan hottest bikini photos

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

Anchor Vishnu Priya Hot Stunnig Photos

మహిమాలయం.. మరణంలేని మనుషుల లోకం!

ముఖ్య కథనాలు

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

31మంది ఎంపీలుండి ఏం ఉద్ధరించారు?

లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆంక్షలు

సంపాదకుని ఎంపిక

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పొత్తు పొడవబోతోందా ?

జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన

సొంత గూటిలో అసమ్మతి సెగలు! ప్రజల నుంచి ఛీత్కారాలు!!

వినోదం వెన్ను విరిచారుగా?

ఒకే ఏడాదిలో టీడీపీకి రెండు పండుగలు! అధికారం దిశగా పార్టీ అడుగులు! లోకేష్ మహాపాద యాత్రకు సర్వసిద్ధం!!

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత భూ మాఫియా.. రూ. 20 కోట్ల ప్రభుత్వ భూమి హంఫట్?

రాజకీయం

పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి ప్రచార పిచ్చ..

నా దేవుడు రాంగోపాల్ వర్మకు తీవ్ర అసహనంతో రాయునది ఏమనగా..

ఆత్మీయత పంచుతూ,ఆత్మస్థైర్యం నింపుతూ

ఎవరు పోలీసో..? ఎవరు అసాంఘిక శక్తో..

కర్షకుల మోములో కాంతులీనని సంక్రాంతి!

ధరాఘాతంతో ప్రజలు విల, విల!

వాలంటీర్లు సేవ చేసేది ప్రజలకు కాదు వైసీపీకి!

మంగళగిరి లో ఆర్కేకి మంగళం పాడనున్న ప్రజలు

ఆర్కే మార్క్ రాజకీయం

చుట్టాలు వ‌స్తున్నారు జాగ్ర‌త్త బాబూ!

సినిమా

ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు

భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

ఉపేంద్ర గురించి ఆయన డిటెక్టివ్ భార్య?

ఘనంగా ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు

సుమధుర గాయని వాణీ జయరాం మరణం ఎలా?

కోనసీమ థగ్స్ లోనూ వీరయ్య విలన్ బాబి సింహా

మహానటి సావిత్రితో పోటీపడి నటించిన జమున

హంట్ మూవీ రివ్యూ

ఆస్కార్ అవార్డుల ఎంపికలో కీలక ఘట్టం

వాల్తేరు వీరయ్య (రివ్యూ)

వీరసింహారెడ్డి (రివ్యూ)

జనరల్

వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు

వివేకా హంతకులను అరెస్టు చేసే దమ్ము, ధైర్యం ఉందా?

తాలిబన్ల రాజ్యంలో పెట్టుబడులు వస్తాయా?

కౌన్సిల్ అప్పుడు దండగ, ఇప్పుడు పండగనా?

ఫేక్ వీడియోలతో జగన్ మాయలు అర్ధం చేసుకోండి

How to Check a Drive for Errors in Windows 10

అశాంతి – అభద్రతల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

How to hack the Registry File to change the size of the Windows 11 taskbar

తెచ్చిన లక్షల కోట్ల అప్పులేం చేశారు?

వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేల తీరే వేరు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In