September 6, 2026 4:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సున్నావడ్డీ : రైతు క్షేమమా? ప్రచార ఆర్భాటమా?

అన్నదాతకు అండగా నిలిచే విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ తీసుకున్న వడ్డీమాఫీ పథకాన్ని హర్షించాలి. కానీ.. ఈ చెల్లింపుల్లో ప్రభుత్వం కొద్దిమందికి విడుదల చేసి.. మిగిలిన వారికి చేయిచ్చేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అనే అనుమానం కలుగుతోంది.

November 17, 2020 at 2:09 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Zero Interest Loan to Farmers
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి నిధులు విడుదల చేసింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు లక్ష వరకూ రుణాలపై పూర్తిగా వడ్డీ మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినాక తొలిసారి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి రూ.510 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 14.58 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని ఏపీ సీఎం ప్రకటించారు. పథకం గొప్పదే అయితే, రుణాలు తీసుకున్న మొత్తం రైతుల్లో కేవలం 20 శాతం మందికే ఈ ప్రయోజనం దక్కింది. మ్యానిఫెస్టోలో లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ సున్నా వడ్డీ వర్తిస్తుందని చెప్పిన వైసీపీ అధినేత, తాజాగా సంవత్సరంలోపుగా రుణం చెల్లించిన రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పథకం అంటూ, పథకంలో 80 శాతం ఖర్చుకు కోత వేశారు. అంటే పథకం అమలు చేయాలి. కానీ ఖర్చు మాత్రం తగ్గాలి అనే విధంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం తయారైందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రుణాలు తీసుకున్న రైతులు 14.58 లక్షలేనా

ఏపీలో మొత్తం 80 లక్షల మంది రైతులు పలు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందుతున్నారు. వీరంతా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.3 లక్షల దాకా పంట రుణాలు తీసుకుంటున్నారు. లక్ష వరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తే 80 లక్షల మంది రైతులకు లక్ష రుణం వరకూ వడ్డీ  ప్రయోజనం పొందాలి. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం కేవలం 14.58 లక్షల మంది రైతులకు రూ.510 కోట్లు అది కూడా 2019 ఖరీఫ్ రుణాలకు వడ్డీకి జమ చేస్తున్నామని చెపుతోంది. అంటే లక్షపైన రుణం తీసుకున్న రైతులకు మొండి చేయి చూపారు. రెండెకరాల భూమి ఉన్న రైతుకు కూడా బ్యాంకులు రూ.2 లక్షల దాకా రుణాలు ఇస్తున్నాయి. అయితే ప్రభుత్వం లక్షలోపు రుణం తీసుకున్న వారిని, అది కూడా సంవత్సరంలోపు రుణం చెల్లించి ఉండాలనే నిబంధనలతో 80 శాతం మంది రైతులకు సున్నా వడ్డీ ప్రయోజనం దక్కకుండా చేసింది. 

ఒక్కో రైతుకు దక్కేది రూ.3,500 మాత్రమే

ఏపీ ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా చెప్పుకుంటోన్న వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 14.58 లక్షల మందికి రూ.510 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకుంటోంది. అయితే ఒక్కో రైతుకు దక్కేది సగటున రూ.3,500 మాత్రమే. అదికూడా రుణాలు తీసుకున్న రైతులందరికీ దక్కదు. అప్పులు తీర్చలేక, నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. ఎందుకంటే లక్షలోపు రుణం తీసుకుని సంవత్సరంలో చెల్లించి ఉండాలనే నిబంధన అలాంటిది మరి. సున్నా వడ్డీ ప్రయోజనాలు రైతులందరికీ ఇవ్వాలనే ఆలోచన ఉంటే రూ.3 లక్షల రుణం తీసుకున్న రైతులకు, సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయిన సన్న,చిన్నకారు రైతులందరికీ సున్నా వడ్డీ పథకం వర్తించేలా చేయాలి. అంతేకాని మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రచారం జాస్తి, ప్రయోజనం నాస్తి

వైఎస్సార్ సున్నా వడ్డీకి మేం రూ.510 కోట్లు విడుదల చేశాం. చంద్రబాబునాయుడు మూడు సంవత్సరాలు ఇవ్వకుండా  ఆపినవి  కూడా మే ఇస్తూ వస్తున్నాం అని అర్భాటంగా ప్రకటనలు ఇచ్చిన పెద్దలు, చంద్రబాబు ఆపిన మొత్తంలో వీరు  ఎంత విడుదల చేశారో మాత్రం చెప్పరు. రుణం తీసుకున్న ప్రతిరైతుకు దక్కాల్సిన సున్నా వడ్డీని, కేవలం 20 శాతం రైతులకు దక్కేలా చేయడం ద్వారా 80 శాతం మందిని అన్యాయం చేసినట్టు కాదా?  అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం మేం చేశాం. మాట ఇస్తే తప్పం. అని చెప్పుకోవడానికే తప్ప రైతు క్షేమం ఈ పథకంలో కనిపించడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Tags: 2018 andhra pradesh assembly electionsandhra pradesh cm jagan mohan reddyandhra pradesh cm ys jaganap governmentbjpchandra babu naidujaganmohan reddyleotopTelugu Desam Party (TDP)telugu newsycp election manifestoysr zero interest schemeysrcpzero interest loans to farmers
Previous Post

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీలో రమ్యకృష్ణ?

Next Post

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Lavanya Tripathi

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist