టీడీపీ అధికారి ప్రతినిధి పట్టాభిపై దాడి కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నెల 2వ తేదీన ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరిన సమయంలో ఆయన ఇంటి సమీపంలోనే దుండగులు ఆయనపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు.
Must Read ;- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై దాడి