కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఐదోసారి కౌంటింగ్ పూర్తయింది. 2 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాలపై టీడీపీ వర్గీయలు ఆందోళన చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం నుంచి అధికారులు బయటకు రాకుండా టీడీపీ వర్గీయులు ధర్నా నిర్వహిస్తున్నారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










