సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలను కరోనా నుంచి కాపాడేందుకు తన వంతు చూయూత ఇస్తున్నారు.3వ విడతగా రూ.10 లక్షలు విలువ చేసే వెయ్యి మెడికల్ కిట్లను ఆయన నియోజకవర్గానికి పంపి తన ఔదారాన్ని చాటుకున్నారు.ఈ కిట్లను స్థానిక టీడీపీ నాయకులు కోవిడ్ బాధితుల బంధువులకు పంపిణీ చేస్తున్నారు. రోజూ ఈ కిట్లను హిందూపురంలో ఎమ్మెల్యే నివాస గృహంలో పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు.
Must Read ;- చంద్రబాబు వల్లే మా ప్రాణాలు దక్కాయి : టీడీపీ హెల్ప్ లైన్ తో కోలుకున్న కరోనా బాధితులు